షిఫ్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్, ఏ బి ఎస్ ఎఫ్ఆధ్వర్యంలో వరంగల్ (డి ఐ ఓ) కి వినతి పత్రం వరంగల్, నేటిధాత్రి: వరంగల్ జిల్లాలోని రంగశపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో షిఫ్టింగ్ విధానం వలన ఆ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇబ్బంది పడుతూ విద్యను ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు వివిధ దూర ప్రాంతంలో నుంచి కళాశాలకు వచ్చి విద్య అభ్యసిస్తున్న తరుణంలో షిఫ్టింగ్ విధానం వలన గ్రామీణ పట్టణ ప్రాంతంలోని విద్యార్థులు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు…

Read More

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులు

మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో మరియు రాంపల్లి చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తన పాటతో గద్దర్ ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని అన్నారు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతా వాది గద్దర్ అని…

Read More

ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై దాడి పట్ల నిరసన

నర్సంపేట,నేటిధాత్రి : ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై దాడి పట్ల ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం పట్టణ కార్యదర్శి పైసా గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు గత మూడేళ్ల నుండి స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లు విడుదల చేయలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో నూతన విద్యా విధానం 2020…

Read More

పీపీ,లకు ఏపీపీ,లకు ప్రశంశించిన జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.

నేర రహిత సమాజముగా తీర్చిదిద్దటమే ఎస్పి లక్ష్యం. అధికారులపై బాధితులకు నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు కాన్ఫరెన్స్ హాల్లో, పీపీ,ఏపీపీ లు, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్ మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమీక్షా సమావేశమై, నేరస్తులకు శిక్షపడేటట్లు చేసిన పీపీ, లకు ఏపీపీ,లకు ప్రశంశించిన జిల్లా ఎస్పీ . నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే…

Read More

ప్రజా గొంతు గద్దర్ కు ఘన నివాళి.

గణపురం ,నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రంలో విప్లవ యుద్ధనౌక . ప్రజా గొంతుక ఎప్పుడూ ప్రజల వైపు ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వాలను ఎండగడుతూ తెలంగాణ ఉద్యమంలో తనా వంతు పాత్ర పోషించి, ప్రజా సమస్యల తన సమస్యలుగా భావించి, ప్రజలతో మమేకమై జీవనం గడిపిన గద్దర్ మరణం తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ తెలియజేయడం జరిగింది. నివాళులు అర్పించడానికి వచ్చిన ముఖ్య అతిథులు భూపాల్ పల్లి…

Read More

విచారణకు వచ్చిన అధికారులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ విషయమై వార్డు సభ్యులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డిఎల్పివో హరికిషన్. ఈసందర్భంగా వార్డు సభ్యుల వాంగ్మూలాలను, గ్రామ ప్రజలు వాంగ్మూలాలను తీసుకోవడం జరిగినది. ఈకార్యక్రమంలో ఆర్ఐ రజని, ఎంపిడివో భాస్కర్ రావ్, ఎంపివో రాజశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డిఇ లచ్చయ్య, ఎఈ సచిన్, పంచాయతీ కార్యదర్శి పాషా, ఎంపిటిసిలు ఎడవెల్లి…

Read More

పాఠశాలలకు స్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు

జిల్లా యువజన సంఘాలు హర్షం వేములవాడ రూరల్ నేటి దాత్రి మన బడి మన ఊరు పథకం కింద గతములో ప్రభుత్వం నిధులు కేటాయించి పాఠశాలలకు మహర్థషా వచ్చింది అలాగే ఇటీవల ప్రతి జిల్లా లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల క్రీడాల్లో రానించాలని స్పోర్ట్స్ అభివృద్ధి కొరకు 10000కేటాయించి నిధులు విడుదల చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది…

Read More

తల్లిపాలు పిల్లలకు బలమైనది

  గణపురం, నేటిధాత్రి; గణపురం మండల కేంద్రంలోని అంగన్ వాడి 3 సెంటర్ లో తల్లిపాల వారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం సెక్టర్ సూపర్వైజర్ పోలం లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు బలమైనది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారు తల్లి ప్రసవించిన ఒక గంట లోపు తల్లి ముర్రుపాలు త్రాగించాలి పరిశుభ్రంగా ఉంచాలి బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు త్రాగించాలి గర్భిణి అని తెలియగానే అంగన్ వాడి…

Read More

ఆర్టీసి డిపోలో కార్మికులు,ఉద్యోగుల సంబరాలు

స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న ఆర్టీసి కార్మికులు,ఉద్యోగులు నర్సంపేట,నేటిధాత్రి : ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేసిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లును శాశనసభ ఆమోదించడం పట్ల నర్సంపేట డిపో కార్మికులు,ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం నర్సంపేట డిపో మేనేజర్ విజయమాధురికి స్వీట్లు తినిపించి ఆమె ద్వారం సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీనీ కలపాలని…

Read More

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ నేటిదాత్రి; దక్షిణా కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ మొదలైంది… సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు.. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు..

Read More

ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు గద్దర్

వేములవాడ నేటి దాత్రి ఉద్యమ గాయకుడు గద్దర్ మృతి పట్ల సంతాపం తెలియజేసారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నంది కమాన్ వద్ద అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గద్దర్ చిత్రపటానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారివెంట జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు..

Read More

గత ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి

తహసిల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ (యు ) ప్రజా సంఘాల ఆందోళన నర్సంపేట,నేటిధాత్రి : గత ఎన్నికల ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంసిపిఐ యు, ప్రజా సంఘాల డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నర్సంపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ యు, తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు .అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు.ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి…

Read More

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

వైద్యులు మహేష్ రెడ్డి, చంద్ర ప్రకాష్ చేర్యాల నేటిధాత్రి; చిన్నారులకు తల్లిపాలను మించిన ఔషధం లేదని వైద్యులు మహేష్ రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక వెంకట సాయి హాస్పిటల్ వైద్యులు చెరుకు శ్రీనివాస్ దీపాంజలి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్టు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తో పాటు పౌష్టికాహారం, మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు జె.మహేష్ రెడ్డి, చంద్ర ప్రకాష్ లు హాజరై మాట్లాడారు….

Read More

ప్రజా గాయకుడు గద్దర్ కు ఘన నివాళులు

శాయంపేట నేటిధాత్రి : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కాంగ్రెస్ కార్యాలయం నందు ప్రజా గాయకుడు గద్దర్ కొన్ని దశాబ్దాల పాటు తన పాటల ద్వారా అణగారిన వర్గాల వారిని చైతన్యం చేశాడని, ఈరోజు వారు లేకపోవడం తీరని లోటని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు గద్దర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు….

Read More

నర్సరీ వ్యక్తికి జెడ్పిటిసి చేసిన ఘనత శ్రీధర్ బాబుదే

వెంకటేశ్వర ఆలయంలో నేను శ్రీధర్ బాబుకు సహకరిస్తా మీరు నన్ను సహకరించండి అంతే తప్ప బెర సరాలు కాదు. మా నాయకుని దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తాం అన్నమే తప్ప హామీ ఇవ్వలేదు. నేటికీ హస్తం గుర్తుపై కొనసాగుతున్న ఎంపీటీసీ చల్లా రమ తిరుపతి కు శ్రీధర్ బాబు పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదు. నేటి వరకు ఎంపీపీ కు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆమె మా పార్టీ సభ్యురాలి కాదు మీ పార్టీ…

Read More

ఉమ్మడి పాలకుల పాపం! హోం గార్డులకు శాపం!!

`ఆర్డర్‌ కాపీ లేకుండా వెట్టి చాకిరీ చేయించుకున్న ఉమ్మడి పాలకులు `జై తెలంగాణ అన్నందుకే పోయిన హోం గార్డు కొలువులు `251 మంది తెలంగాణ బిడ్డలకు జరగాలి న్యాయం. `పోయిన కొలువు రాక! బతకలేక!!బతుకులేక!!! `ఆ బాధ్యత ను సీఎం కెసిఆర్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు అప్పగించారు. `ఆనాటి నుంచి మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ` కొవ్వొత్తిలా కరిగిన కాలం! ` కనికరం కోసం నిరీక్షణం. `ఆశలు మాయం. `అవకాశాలు శూన్యం. `కానరాని…

Read More

కేటిఆర్‌ వన్‌ మ్యాన్‌ షో!

`జగ్గారెడ్డికి ఝలక్.. `సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు. `కిషన్‌ రెడ్డికి కితకితలు. `కేంద్ర ప్రభుత్వం పని తీరు మీద పంచులే పంచులే.  `రాజాసింగ్‌ కంగుతిన్నాడు. `శ్రీధర్‌ బాబుపై స్పాంటేనియస్‌ పంచ్‌. `ప్రతిపక్షాల పరువు తీసి, గాలి బుడగ చేసి. `ముప్పై నిమిషాలు కూర్చోలేరని ఈటెలపై సెటైర్‌.                                             …

Read More

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే అరూరి

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి&పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని మంత్రి గారికి వివరించారు. ముఖ్యంగా వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, అనేక కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరద…

Read More

తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ భవన్ వెల్ఫేర్ ట్రస్ట్ నూతన చైర్మన్ గా అస్కాని మారుతి సాగర్

రాష్ట్ర సగర సంఘం ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ భవన్ వెల్ఫేర్ ట్రస్ట్ నూతన చైర్మన్ గా అస్కాని మారుతి సాగర్ నియమితులయ్యారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ట్రస్టు కమిటీని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ట్రస్ట్ కమిటీ వివరాలను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ప్రకటించారు. చైర్మన్ గా అస్కాని మారుతి సగర, మేనేజింగ్…

Read More

రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌… `రుణ విముక్తి జరిగింది. ` రైతు బాంధువుడు…అపర భగీరధుడు. స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న తెలంగాణ ఉద్యమకారుడు, రైతు రుణ విమోచన కమీషన్‌ చైర్మన్‌ ‘‘నాగుర్ల వెంకన్న’’,…’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే. `తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు. `కేసిఆర్‌ మాటంటే మాటే… `ఎంత కష్టమైనా నెరవేర్చుడే! `రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే! ` రైతు…

Read More
error: Content is protected !!