వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవంతం చేయండి..

వేములవాడ నేటి ధాత్రి వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులను వారు గురు వారం కలిశారు. ఈ నెల 5వ తేదీన కరీంనగర్ లో అన్నమనేని గార్డెన్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకరరావు ఆద్యక్షతన సమావేశంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిలుగా వరంగల్…

Read More

చల్మెడను మర్యాదపూర్వకంగా కలిసిన కుల సంఘం సభ్యులు

వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును గురువారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామనికి చెందిన ఎస్సి(మాల) సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో కుల సంఘం భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయిందని, భవన నిర్మాణం పూర్తి అయ్యేందుకు సహకరించాలని చల్మెడను కోరారు. స్పందించిన చల్మెడ మాట్లాడుతూ…

Read More

ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు అందచేసిన శ్రీనివాస్

వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పు పరిధిలోని, దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు స్టడీ చైర్లు పంపిణీ చేసారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాలువల శ్రీనివాస్. వివరాల్లోకి వెళితే దేశాయిపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి కాలువల శ్రీనివాస్ ప్రస్తుతం జనగామ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత ప్రాంతానికి కూడా సేవ చేసే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ చైర్స్ పంపిణీ చేసినట్లు…

Read More

బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన నూతన ఓటర్లు

కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఇటీవలే నూతనంగా ఓటు హక్కు పొందిన సుమారు 40మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు బీజేపీ కి చెందిన యువ నాయకుడు ఇప్పపూల గణేష్ బి.ఆర్.ఎస్ పార్టీలో చేరాడు. బుధవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన…

Read More

ఎన్నికలు సజావుగా జరుపుకోవాలి జైపూర్ ఎస్సై ఉపేందర్ రావు

జైపూర్, నేటి ధాత్రి: ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని జైపూర్ ఎస్సై ఉపేందర్ రావ్ పౌనూర్ గ్రామవాసులను కోరారు. ఈసందర్భంగా గ్రామ వాసులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ఎవరికి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వారి పార్టీ గురించి ఏలాంటి విభేదాలు తలెత్తకుండా ప్రచారం చేసుకోవాలని ఏలాంటి అల్లర్లు జరిగిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతీ…

Read More

`కాంగ్రెస్‌ కు మూడోసారి భంగపాటు తప్పదు.

https://epaper.netidhatri.com/ `బీఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. `ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. `కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే `కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! నాగర్‌ కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు…

Read More

బి ఆర్ ఎస్ ను, ఎదుర్కొనే శక్తి ఇతర పార్టీలకు లేదు

మొగుళ్ళపల్లి ,ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొగుళ్ళపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ స్థానిక సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటేయాలని ఇంటింట ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి, ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి, హాజరై ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాబోయే 30 నవంబర్ తారీకున జరుగు ఎమ్మెల్యే…

Read More

కాంగ్రెస్ నాయకుల గాలి మాటలు నమ్మి మోసపోవద్దు..గోస పడొద్దు

మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2 కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు..గోస పడొద్దని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వివరిస్తూ..బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుపై…

Read More

సుంకె రవిశంకర్ కు మద్దతు ప్రకటించిన బేడ బుడగ జంగాలు

రామడుగు, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాలు చోప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కు మద్దతు ప్రకటించారు. అధ్యక్షులు కోడగంటి అంజయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరగా సుంకె రవిశంకర్ వారందరికీ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికుడైన రవిశంకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పునరుద్గాటించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అద్భుతంగా ఉందని,…

Read More

35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది

తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో హుజూర్‌నగర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డిపై పోటీ చేసే ఏకైక మహిళా అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి పేరు ఉంది. ఇందులో ముగ్గురు ఎస్టీ అభ్యర్థులు, నలుగురు ఎస్సీ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ జాబితా నుండి మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, GHMC పరిధిలోని కూకట్‌పల్లి మరియు సేరిలింగంపల్లి నియోజకవర్గాలలో మరియు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సీట్లు కోరుతున్న జనసేనతో పొత్తును నిర్ధారించడం. ఇంకా చర్చలు జరుగుతున్నందున…

Read More

సైబర్‌ నేరాలపై జర జాగ్రత్త గా ఉండాలి

ఎంజెపి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు శాయంపేటనేటి ధాత్రి: శాయంపేట మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ పిల్లలకి సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, మరియు 4 G విషయాలపై శాయంపేట ఎస్సై దేవేందర్ స్కూల్ ని సందర్శించి పిల్లలకి అవగాహన కల్పించినాడు.సైబర్‌ నేరాలు రోజురోజుకూపెరిగిపోతున్నాయి, టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు…

Read More

ఇల్లందు బీఆర్ఎస్.ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ ఎంపీ వద్దిరాజు

బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంచనాలకు మించి జనం కేరింతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధగా విన్నారు. ఎంపీ రవిచంద్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం తథ్యం.ఎంపీ రవిచంద్ర సభకు వేలాదిగా తరలివచ్చిన,సభ విజయవంతమవ్వడంలో భాగస్వాములైన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎంపీ రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు నియోజకవర్గం.బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ అయ్యిందని,సభకు వేలాదిగా తరలివచ్చిన అన్ని వర్గాల ప్రజలు,…

Read More

ప్రచారంలో దూసుకుపోతున్న పల్లా!

https://epaper.netidhatri.com/   ప్రచార సరళిపై జనగామ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన వివరాలు… ఆయన మాటల్లోనే. `అన్ని వర్గాల ప్రజల ఆదరణ. `ఎక్కడికెళ్లినా ఘనంగా స్వాగతాలు. `మంగళహారతులతో మహిళల దీవెనలు. `పెద్ద ఎత్తున పల్లాతో ప్రచారంలో ప్రజలు. `నిర్విరామంగా నాయకుల ప్రచార జోరు. `ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం. `ప్రతిపక్షాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్న వైనం. `తెలంగాణ ఉద్యమ ద్రోహి కొమ్మూరి. `తెలంగాణ పేరు మీద గెలిచి పక్క…

Read More

కాంగ్రెస్ నాయకుల గాలి మాటలు నమ్మి మోసపోవద్దు..గోస పడొద్దు

మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 1 కాంగ్రెసోళ్ల గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు..గోస పడొద్దని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వివరిస్తూ..బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుపై ఓటు…

Read More

చల్లా ధర్మారెడ్డి కి మద్దతు తెలిపిన ముదిరాజులు

పరకాల నేటిధాత్రి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే ఉంటుందని పరకాల మండలం లక్ష్మీపురం గ్రామ ముదిరాజు కులస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు.బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో చల్లా ధర్మారెడ్డిని ముదిరాజ్ కులస్థులంతా కలిసి మద్దతు తెలిపారు.తమ స్వార్ధాల కోసం పార్టీ మారిన వారికి తగిన గుణపాఠం చెపుతామని వెల్లడించారు.తన గెలుపుకోసం ముదిరాజు కులస్థులంతా ఏకతాటిపైకి వచ్చి నాకు మద్దతు తెలిపినందుకు చల్ల ధర్మారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు రాగానే…

Read More

నవంబర్ 11 న పరేడ్ గ్రౌండ్లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతానికై ప్రచారం,

భద్రాచలం నేటి ధాత్రి జన సమీకరణ కోసం నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకం .. ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ స్థానిక టీఎన్జీవో భద్రాచలం కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం ఎమ్మార్పీఎస్ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు పుట్టబంజర ప్రకాష్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ…….. మహాజన నేత…

Read More

నవంబరు 5 తారీకున జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్ ఆధ్వర్యంలో* పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది 5 తారీకున జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి రేణిగుంట్ల కొమురయ్య మాదిగ రాష్ట్ర కార్యదర్శి శాస్త్రల తిరుపతి మాదిగ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగలు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల మాదిగ మాదిగ ఉపకులాల…

Read More

మరిపెడ,చిన్న గుడుర్ మండల ల ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం,

డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ కార్యకర్తలు భేదభిప్రాయాలు లేకుండా పనిచేయాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మున్సిపాలిటీ,రూరల్, చిన్నగూడూరు మండలాల ఆత్మీయ సమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ను కలవండి ప్రేమ తో ప్రజలను ఓటు అడగండి,మేనిఫెస్టో ను వివరించండి,మన…

Read More

జోరందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తనయుడు దీక్షిత్, సతీమణి దీవెన బుధవారం కొడిమ్యాల మండలంలోని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు.చొప్పదండి లో మూడోసారి కూడా కారు గుర్తుకు ఓటేసి సుంకె రవిశంకర్ ని…

Read More

కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరికల పర్వం.

జడ్పిటిసి, గొర్రెసాగర్ : చిట్యాల, నేటిధాత్రి : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు నేతుల శివశంకర్ కౌడగని అనిల్ పెసరు విగ్నేష్ మరియు మరియు మరియు యూత్ కార్యకర్తలు 20 మందికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన గండ్ర రమణన్న కాంగ్రెస్ పార్టీ లో యువతకి గౌరవం లేదని తెలంగాణ పల్లెలు కేసిఆర్ గారితో బాగుపడతాయని మన ప్రియతమా నాయకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి , భూపాలపల్లి…

Read More
error: Content is protected !!