ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త అంజయ్య గౌడ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రమాదవశాత్తు మరణించిన అంజయ్య గౌడ్ కుటుంబానికి ప్రమాద బీమా తరుపున 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్ కి కుటుంబ…

Read More

ఎస్ ఈ ఏ ఎస్ సెంటర్ ను సందర్శించిన బి ఎల్ సి

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించేందుకు స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ ఈ ఏ ఎస్) పరీక్ష చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థుల కోసం ఈ పరీక్ష సెంటర్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సెంటర్ ను బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్(బి ఎల్ సి) హనుమంతు రావు సందర్శించి సెంటర్ నిర్వహణ తీరును, పరీక్ష విధానంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు….

Read More

వరిధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

రామడుగు, నేటిధాత్రి: రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, గోపాలరావుపేట మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకారశాఖ నోడల్ అధికారి ఎండీ జలలోద్ధిన్ అక్బర్, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, పాక్స్ సెక్రటరీ కే.మల్లేశం, సెంటర్ ఇంఛార్జిలు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

Read More

పత్తి రైతులు పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం ఓటీపి తప్పని సరి

వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్. ఎండపల్లి,నవంబర్ 03, నేటి ధాత్రి సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసంధానం, ఓటీపితప్పని సరి చేసిందని,కావున పత్తి రైతులు సి.సి.ఐ.వారిచే పత్తి కొనుగోలు చెల్లింపులకై మీ ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకును వెబ్ సైట్ లో (https://dbtbharat.gov.in/) లేదా (https://myaadhaar.uidai.gov.in/) లింక్ ద్వార పరిశీలించుకొని బ్యాంకు ఖాతా ఆక్టివ్ గా ఉన్నదా? లేదా? నిర్దారించుకొనవలెను. ఒకవేళ బ్యాంకు ఖాతా…

Read More

గులాబీ గూటికి చేరిన మావోయిస్టు జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి

*తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్ ఉంది *బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరాను – పార్టీలో చేరిన నెరేళ్ల జ్యోతి వ్యాఖ్యలు కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరింది. వేములవాడ…

Read More

అభివృద్ధి చేసాం ఆదరించండి: బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: ఈరోజు కొత్తూరు గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి మంచిర్యాల నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను వారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి అలాగే టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా దివాకర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉపసర్పంచ్ మోటపలుకుల…

Read More

100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వనపర్తి అభివృద్ధి మంత్రి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి నియోజకవర్గం ప్రజల అంచనాలకు మించి అభివృద్ధి చేస్తానని మరోసారి వనపర్తి నియోజకవర్గం ప్రజలు అవకాశమిచ్చి అండగా ఉండాలని అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు ఉన్నదని దశాబ్దాల కాలంగా వనపర్తి పట్టణము లో రోడ్ల విస్తరణ కు నోచుకోకపోవడంతో ప్రజల మద్దతు తో విస్తరణ పూర్తికా వస్తున్నదని మంత్రి తెలిపారు అదేవిధంగా వనపర్తి లో పశు వైద్య…

Read More

24 గంటల కరెంటు రైతులకు కావాలంటే మళ్లీ బి.ఆర్.యస్. ప్రభుత్వం రావాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల మండలం పోచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ బి.ఆర్.యస్.ప్రభుత్వం రావాలని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు.ప్రతిపక్షాలు పరేషాన్ చేయడానికి తప్ప పనిచేయడానికి ముందుకు రావు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ముస్లిం మైనార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ముసలి ముస్లిం మైనార్టీ నాయకులు కరీం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ స్కూల్స్ మైనారిటీ కళాశాలలు షాది ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడ పిల్లలా పెళ్ళికి సహాయం మైనారిటీ బందు డబుల్ బెడ్ రూమ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనాలు మహిళలకు ఉచిత…

Read More

30 మంది కాంగ్రేస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

అభివృద్ధి సంక్షేమం వైపే తెలంగాణ ప్రజలు. జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి ; చిట్యాలమండలంలోని లక్ష్మీపురం తండలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను చూసి చిట్యాల…

Read More

డబ్బు మద్యం నల్ల బెల్లం సీజ్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాల తనిఖీల్లో భాగంగా డబ్బు మద్యం నల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీజ్ చేశామని పెద్దమందడి ఎస్ఐ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పెద్దమందడి మండలం వెల్టూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నాలుగు లక్షల రూపాయలకు ఎలాంటి రసీదు పత్రాలు లేవని ఆయన తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విలువైన వస్తువులు డబ్బులు తీసుకువెళ్లరాదని ఆయన తెలిపారు

Read More

కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

 సశాస్త్రీయంగా మహా పూర్ణాహుతి తెలంగాణకు మంచి జరగాలని కోరుకున్నామన్న స్వరూపానందేంద్ర ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్‌…

Read More

జోరుగా బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : గుండాల మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం జోరుగా ప్రచారం కొనసాగించారు. మండల కేంద్రంలోని ఇంటింటికి వెళ్లి గోడ పత్రికలను అతికిస్తూ మేనిఫెస్టో లో ఉన్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి పినపాక ఎమ్మెల్యే గా రేగా కాంతారావును గెలిపించాలని మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని , కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు…

Read More

నిమ్మబాయిగడ్డ నీరాజనం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం..

నీళ్లు ఇచ్చిన సర్కార్ కే మా మద్దతు అంటూ ప్రకటించిన పట్టణ ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బిఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా..రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అవ్వను తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం…

Read More

వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మంజుల మల్లేశం మార్కెట్ కమిటీ చైర్మన్ సరస్వతి ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయంలో వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఎంతో అభివృద్ధి పరిచారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణ…

Read More

భారీగా కాంగ్రెస్ బిజెపి బిజెవైఎం నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

చిట్యాల, నేటి దాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చిట్యాల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ మరియు బిజెపి, బీజేవైఎం, నుండి ఎమ్మెల్యే గండ్రవేంకటరమణ రెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ బిజెపి బీజేవైఎం నాయకులు చేరిన వారిలో *బుర్ర రఘు గౌడ్(కాంగ్రెస్ మాజీ టౌన్ అధ్యక్షులు ) *ఆముదలపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్ మండల నాయకులు ) *గాజర్ల మల్లేష్ గౌడ్ (బిజెపి మండల సీనియర్ నాయకులు…

Read More

కొడిమ్యాలలో భారీ చేరికలు

కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకులు 50మంది గురువారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు. కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్,ప్యాక్స్ ఛైర్మెన్ మేనేని రాజనర్సింగరావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి…

Read More

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డి.యం.ఒ.

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం జిల్లా వ్యవసాయ అధికారిని పద్మావతి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పత్తి సీజన్ ప్రారంభమైన నేపద్యంలో రైతులు పత్తిని విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోల్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 7020 రూపాయల మద్దతు ధరకు సిసిఐకి విక్రయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పత్తిని రైతులు సిసిఐకి విక్రయించే…

Read More

మద్దెల శంకర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణానికి చెందిన సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మద్దెల శంకర్ అనారోగ్యంతో బాధపడుతుండగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లు పట్టణంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని శంకర్ కు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్,…

Read More

దళితుల అభ్యున్నతికై పాటుపడుతా

*దేశంలోనే ఎక్కుడ లేని విధంగా దళితులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ *సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది చందుర్తి, నీటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సమాజంలో అట్టడుగు వర్గాలుగా ముద్రపడిన దళితుల అభ్యున్నతి కొరకు తన వంతు కృషి చేస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల…

Read More
error: Content is protected !!