ఏసీబీ వలలో నవాబుపేట ఎస్ఐ పురుషోత్తం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ పోలీసు ప్రతిష్ఠను పెంచేందుకు ఓ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఆ శాఖలోని కొందరు చీడపురుగుల డిపార్ట్‌మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పురుషోత్త భూ తగాదా విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని…

Read More

పెద్దకోడేపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవగాహన సదస్సు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో శాయంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పెద్దకోడపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపి పరకాల కిషోర్ కుమార్ సీఐ శాయంపేట మల్లేష్ ,ఎస్సై దేవేందర్ మరియు సిబ్బంది పాల్గొనడం…

Read More

ఏకమౌతున్న ద్రోహులు!

https://epaper.netidhatri.com/ `తెలంగాణ అస్తిత్వం మీద దండయాత్ర. `ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వుంది. `పోటీకి తెలుగు దేశం దూరం. `కాంగ్రెస్‌ తో లోపాయికారి ఒప్పందం. `రేవంత్‌ రెడ్డి కోసం తెలుగు దేశం పార్టీ పణం. `కాసానికి చంద్రబాబు ద్రోహం. `రెండేళ్లుగా నమ్ముకున్న వాళ్లకు షర్మిల మోసం. `షర్మల మళ్ళీ యూటర్న్‌. `పోటీ చేయడం లేదని ప్రకటన తో సమాప్తం. `కాంగ్రెస్‌ కు మద్దతు తో బైటపడిన బండారం. `ఇప్పటికీ రెండు సార్లు నమ్మిన వారిని మోసం చేసిన…

Read More

నామ నాగేశ్వరావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చంద్రగుండ మండలం. ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు బి ఆర్ఎస్ పార్టీ పార్టీ తీర్థం పుచ్చుకున్న చండ్రుగొండ వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, దామరచర్ల ఎంపీటీసీ సంగొండి వెంకట కుమారి, దామరచర్ల సర్పంచ్ ఇర్పా లక్ష్మీపతి, సంగొండి రాఘవులు, మల్లెంపాటి నాగేశ్వరరావు, నరుకుళ్ళ అప్పాజీ, తదితరులు వీరందరికీ పార్లమెంటు పక్ష నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ…

Read More

మంత్రి హరీష్ రావును కలిసిన ఉల్లెంగల

కొమురవెల్లి నేటిదాత్రి ఉల్లెంగల ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగల ఏకనాదం గారు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి భవాని రుద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శరన్నవరాత్వాల దుర్గామాత పసుపు కుంకుమ ప్రసాదం అందజేశారు మళ్లీ మూడోసారి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతారని బంగారు తెలంగాణ సాధిస్తారని అన్నారు

Read More

ఆంధ్రజ్యోతి విలేఖరిని పరమార్శ

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం ఆంధ్రజ్యోతి విలేఖరి కంచర్ల రాములు తల్లి కంచర్ల లక్ష్మి(95)గత మూడు రోజుల క్రితం మృతిచెందగా రాములు ను శుక్రవారం రోజున చొప్పదండి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పరమార్శించి, మృతి కిగాల కారణాలను‌ తెలుసుకొని‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు,పాక్స్ చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, వైస్ ఎంపిపి‌…

Read More

బి ఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీ కి లేదు

*పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 3 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఎన్నో అభివృద్ధి పనులు , ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భూపాలపల్లి భారత రాష్ట్ర…

Read More

నేటి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు నిర్వహించే దివ్యాంగుల ఆసరా పెన్షన్ దారుల ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారత జాగృతి దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, భూపాలపల్లి…

Read More

పోలంపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

మహా ముత్తారం నేటి ధాత్రి. మహా ముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో మహాముత్తారం ఎస్సై దాసరి సుధాకర్ మరియు 58 బి సి ఆర్ పి ఎఫ్ కంపెనీ ఆర్ఐ భాస్కర తమ బృందాలతో పోలంపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించకూడదని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకూడదని దీనితోపాటు ప్రజలలో ఎవరైతే నైపుణ్య తరగతులు అటెండ్ కావాలనుకునేవారు సిఆర్పిఎఫ్ పార్టీకి తమ వివరాలు తెలియజేసి వారు…

Read More

జిల్లా జడ్జిగా భద్రాద్రి వాసి

భద్రాచలం నేటి ధాత్రి మండా వెంకటేశ్వరరావు ఈ పేరు భద్రాచలం వాసులకు సుపరిచితం, ఖమ్మం మానేరు కాలేజీలో లా పూర్తి చేసి గోల్డ్ మెడల్ ఇన్ లా, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీగా నిలిచి భద్రాచలానికి వన్నె తెచ్చారు. ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ … ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి_ వరంగల్ విధులు నిర్వహిస్తూ జిల్లా జడ్జిగా నేడు ఎన్నికయ్యారు. ఇది భద్రాచలం వాసులకు ఎంతో శుభ పరిణామం. తల్లిదండ్రులైన…

Read More

వ్యాపారాన్ని కనిపించేలా చేస్తున్న రాజకీయాలు..

# అంగట్లో సరుకుల్ల కోట్లాది రూపాయల ఓటర్లను కొనబోతున్నారు. # ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్. # పట్టణంలో భారీగా ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి వెళ్లిన ఎంసీపీఐ పార్టీ అభ్యర్థి.. నర్సంపేట,నేటిధాత్రి : రాజకీయాలు వ్యాపారాన్ని కనిపించేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు కనబడుతున్నాయని ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కాగా నర్సంపేట నియోజకవర్గ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన…

Read More

బిఆర్ఎస్ అభ్యర్థి గండ్రని గెలిపించాలని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు.

చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యార్థి గండ్ర వెంకటరమణా రెడ్డి-జ్యోతి గెలుపు కోసం ఆంజనేయ స్వామి, నాపాక సర్వతోభాధ్ర శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆశీశ్శుల్లు గండ్ర వెంకటరమణా రెడ్డి పై ఉండాలని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉదయం స్వామి వారి ఆశిషులు ఎల్లవేళలా కలగాలని భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది* ఇంటింటా ప్రచారం లో భాగంగా ప్రతి…

Read More

నా వెంట మీరుంటే.. మీ కష్టసుఖాల్లో నేనుంటా…

మీరే నా బలం మీరే నా బలగం అభివృద్ధి కోసం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఇల్లందకుంట రామాలయాన్ని మినీ యాదగిరిగుట్ట చేస్తా హుజురాబాద్ నియోజకవర్గం, బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీరంతా నా వెంట ఉండి నన్ను గెలిపిస్తే మీ కష్టసుఖాల్లో నేను ఉంటానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గత 15…

Read More

వ్యవసాయ రంగంలో సీసీయక్స్ సేవలు మరువలేనివి….

ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలి… విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి మంగపేట నేటిధాత్రి వ్యవసాయ రంగంలో సీసీ ఎక్స్ సేవలు మరువలేనివని విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి ముల్లారం గ్రామంలో సిసిఎక్స్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన ఫార్మర్స్ స్టేక్ హోల్డర్స్ సమావేశానికి విశ్రాంత డి డి ఏ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

మొదలైన నామినేషన్ల ప్రక్రియ…

# నర్సంపేటలో మొదటి నామినేషన్ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు, # నామినేషన్ల వివరాలు ప్రకటించిన ఎన్నికలు రిటర్నింగ్ అధికారిని, ఆర్డిఓ కృష్ణవేణి నర్సంపేట నేటిధాత్రి : త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొదటిగా నర్సంపేట పట్టణానికి చెందిన ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ నామినేషన్…

Read More

పరకాల ముస్లింలు చల్లా వెంటే-కో ఆప్షన్ సభ్యులు ముఫీనా హమీద్

పరకాల నేటిధాత్రి(టౌన్) తెలంగాణా రాష్ట్రం ఏర్పడిననాటి నుండి ముస్లిం మైనారిటీల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, వారంతా బిఆర్ఎస్ వెంటే ఉంటారని పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ అన్నారు.గత పాలకులు ముస్లిం మైనారిటీలను ఓటర్లుగా మాత్రమే చూసే వారని, సిఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమనికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడ లేని విదంగా పేద ముస్లిం ఆడ బిడ్డల వివాహానికి…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కే ఓటు చింతల పల్లె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చింతల్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం, ప్రజలు అందరూ కలిసి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది సుంకె రవిశంకర్ కే కారు గుర్తు కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మాణం చేసుకున్నారు. ఈరోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించడానికి చింతల్లపల్లి గ్రామానికి వచ్చిన సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, పి ఎ సి ఎస్ చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, బి…

Read More

తెలంగాణను అభివృద్ధి చేసే బీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించండి

*డాక్టర్ చెన్నాడీ అమిత్ కుమార్ *ముదిగంటి సురేందర్ రెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా బోయినిపల్లి మండలం మల్కాపూర్ రత్నంపేట గ్రామంలో స్థానిక సర్పంచులతో కోరేపు నరేష్. రంగి రేణుక తిరుపతి, ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కి ఓటు వేసి బారి మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ…

Read More

కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం సంగంపెల్లి, దొమెడ, కత్తిగూడెం, రాజుపేట,రమనక్కపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ నీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు.వీరిని బడే నాగజ్యోతి కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు, అనంతరం వాళ్ళతో ఆత్మయ సమ్మేళనం లో పాల్గొని వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పెద్ద…

Read More

కాలేజీ హాస్టల్ లో వార్డెన్ నీ నియమించాలి

సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి గారికి ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్ లో ఉన్న ఎస్సీ కళాశాల బాయ్స్ హాస్టల్ లో మహిళా వార్డెన్ ఉండడం వలన విద్యార్థులు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారి పురుష వార్డెన్ నియమించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా…

Read More
error: Content is protected !!