
మంథనిలో దూసుకెళ్తున్న కారు
రోజురోజుకు పెరుగుతున్న గులాబీ దళం దబ్బగట్టు కు చెందిన యువకులు పెద్దఎత్తున 50 మంది భీఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది పుట్ట మధు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేతలు మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమే మలహర్ రావు- నేటిధాత్రి మండలంలోని మల్లారం గ్రామ పరిధిలో నిర్వహించిన ప్రచారంలో గ్రామంలోని వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2014 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో కారు జోరు రోజు రోజుకు…