మంథనిలో దూసుకెళ్తున్న కారు

రోజురోజుకు పెరుగుతున్న గులాబీ దళం దబ్బగట్టు కు చెందిన యువకులు పెద్దఎత్తున 50 మంది భీఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది పుట్ట మధు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేతలు మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమే మలహర్ రావు- నేటిధాత్రి మండలంలోని మల్లారం గ్రామ పరిధిలో నిర్వహించిన ప్రచారంలో గ్రామంలోని వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2014 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో కారు జోరు రోజు రోజుకు…

Read More

కాంట్రక్టు కార్మికులను, మరియు భూనిర్వాసితులను క్రమబద్ధీకరించాలి

“హెచ్ఎంఎస్ డిమాండ్” జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండలం లో సింగరేణి పవర్ ప్లాంట్ కోసం 2012లో పరిసర ప్రాంతాలనుండి రైతుల దగ్గరినుండి భూమిని లాక్కొని భూనిర్వాసితులకు ఉద్యోగం కలిపిస్తాము అని అన్యాము చేసినారు, పవర్ ప్లాంటూ లో వేరే రాష్ట్రాల నుండి వచ్చినవారికి,ప్రాధాన్యత కలిపిస్తూ, వారికే ఎక్కువ జీతాలు ఇస్తు పదోన్నతులు కలిపిస్తున్నారు.తెలంగాణ లో భద్రాద్రి పవర్ ప్లాంట్, సెల్పూర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులకు, పర్మినెంట్ చేసినప్పటికి, స్థానిక ఎమ్మెల్యే భాల్క సుమన్…

Read More

ఇంటింటి బొట్టు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని బుధవారం 45వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ఇంటింటికి తిరుగుతూ బిఆర్ యస్ పార్టీ ద్వారా నే ప్రజలకు అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ఆరోగ్య బీమా 15 లక్షల వరకు అగ్రవర్ణ పేదల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం ఏర్పడుతుంది అంటూ ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్…

Read More

తిరిగి సొంత గూటికి చేరిన వార్డ్ సభ్యుడు

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వార్డు సభ్యుడు జహంగీర్ తిరిగి సొంతగూటికి చేరాడు. అనుకోని పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన అక్కడి విధానాలు నచ్చక తిరిగి బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహారావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జడ్పిటిసి మ్యాకల రవి, సెస్…

Read More

నువ్వే గెలుస్తావని బడే నాగజ్యోతిని ఆశీర్వాదించనా భాగ్యతండా ప్రజలు

# పేదింటి పెళ్లి సంబురాల కల్యాణ లక్ష్మీ భాగ్య తండా వాసులతో సంపక్తి భోజనాలు # ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి # ఇంటికి కేసీఆర్ పంపిన ఆడపడుచు అంటూ చీర బహుమతి ఇచ్చిన కిమా నాయక్ ములుగు జిల్లా నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమాన్ని మొదలు పెట్టిన ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు 2001 సం.రంలో 2002 సం.రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పక్షపాతి

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ముఖ్యమంత్రి కేసిఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాడని ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితుల ఆర్థిక స్థితిగతులను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి. వారి ఆర్ధిక అభ్యున్నతి సాధించుట కోసం హుజురాబాద్…

Read More

అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని జడ్పిటిసిప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి . గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు తిరిగి ప్రజలను కోరిన జడ్పీటీసీ సాగర్ ,ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన పోస్తే నాట పుచ్చి బుర్రలు ఐనాయట) కావున ప్రజలు అభివృద్ధి ప్రదాత ను ఆదరించాలి…

Read More

ఇందారంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి వాట్సాప్ గ్రూపులో ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటే ఐటియాక్ట్ కింద కేసు నమోదు అవుతాయి సిఐ రమేష్ బాబు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ ఇందారం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో జైపూర్, భీమారం, శ్రీరాంపూర్, పోలీసుల సిబ్బందితో పాటు ఎన్ సి సి విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ ని నిర్వహించారు. ఇందారం బస్టాండ్ సమీపంలో…

Read More

ప్రజల మొహాల్లో ఆనందం కోసమే బిఆర్ఎస్ పని చేస్తుంది

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు మనకు వస్తాయి ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ ప్రజల మొహాల్లో ఆనందం చూడడానికని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్, మడిపల్లి గ్రామాల్లో…

Read More

వచ్చేది మా ప్రభుత్వం బిఆర్ఎస్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్

జనగామ టిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి -స్వార్థం కోసం పార్టీలు మారిండు.. కొమ్మూరి -కాంగ్రెస్ అభ్యర్థివి ఊసరవెల్లిల మాటలు -వారి కల్లేబోల్లి కథలు చెప్తారు వినకండి -హనుమంతుడు లేని ఊరు లేదు..కేసీఆర్ పథకాలు లేని గ్రామం లేదు -కెసిఆర్ పంపిన మీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని -చేర్యాల గ్రామాల్లో విస్తృత ప్రచారం.. -గడపగడపకు ఘనస్వాగతం పలికిన ప్రజలు -కారు గుర్తుకు ఓటు వేస్తామంటున్న స్థానికులు -కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి చేరికలు చేర్యాల…

Read More

కొప్పుల ఈశ్వర్ సమక్షం లో బారాస లో బారీ చేరికలు

తరలి వచ్చిన ప్రజానీకం,!!! కొప్పుల ఈశ్వర్ కె మా మద్దతు అంటూ హామీ!! ఎండపల్లి, నేటి ధాత్రి, ధర్మపురి.నియోజక వర్గం ధర్మారం మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ధర్మారం కు చెందిన ఎన్ఆర్ఐ లు దాయేటి ఉదయ్ కుమార్, పవన్ రావు, పెరుమాల్ల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సొంత ఊరు పై ఉన్న మమకారంతో అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు…

Read More

కిష్టారం గ్రామంలో కాంగ్రెస్ ఖతం.

> మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు. > లక్ష్మన్న హయాంలోనే గ్రామల అభివృద్ధి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కిష్టారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుధాకర్, మహేష్,ముఖ్య నాయకులు, (50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన (50) మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామనికి చెందిన ఇడిగి కౌసల్య(68) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, యాదగిరి, బాలు, పసులాది కుమార్ రెడ్డి, వెంకటేష్, రవి బి ఆర్ ఎస్ నాయకులు, యువసేన…

Read More

అట్టహాసంగా సదర్ సమ్మేళన కార్యక్రమం

మల్కాజిగిరి 15 నవంబర్ (నేటిధాత్రి): నేరెడ్మెట్ యాదవ సంఘం అధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ మరుసటి రోజున జరిగే సదర్ సమ్మేళనం ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభోగంగా మల్కాజిగిరి నియోజకవర్గం నెరెడ్మెట్ యాదవులు తమ తమ దున్న పోతులను అలంకరించి అందంగా ముస్తాబు చేసి దీప కాంతులతో బాజా భజంత్రీలు తొ ఆడుకుంటూ నేరేడు మెట్ యాదవ సంఘం వారు యేర్పాటు చేసిన సదర్ వేదికకు యాదవ సోదరులు యాదవ మహిళలు యాదవ కుటుంబ…

Read More

బిఆర్ఎస్ పార్టీలో చేరిన అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గంగాధరలో గోపాలరావుపేట అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు రేణిగుంట అశోక్, ఉపాధ్యక్షులు దాసరి అనిల్, సంఘ సభ్యులు సిపెల్లి సంపత్, హరీష్, సాగర్, మధు, రాజు, శేఖర్, వెంకటేష్, ప్రశాంత్, సిద్ధూ, మనోజ్, అరవింద్, డేవిడ్ రాజ్, వంశీ, దాదాపు యాభై మంది యువకులకు…

Read More

గిరిజన ఆరాధ్య దైవం భగవాన్ బిర్సాముండా

ఘనంగా బిర్సాముండా 149 వ జయంతి వేడుకలు పాల్గొన్న శ్రీ రామకృష్ణసేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేశ్ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామం లో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్శా ముండా 149 వ జయంతి వేడుకలు ప్రఖండ ప్రముఖ్ చౌలం సాయిబాబు అద్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ,జిల్లా మహిళ నాయకురాలు…

Read More

గ్రామంలోనీ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి జ్యోతి…*

నేటిధాత్రి గీసుకొండ:- ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బి ఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి జ్యోతి గారు అన్నారు. బుధవారం దామెర మండలం కోగిలవాయి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు జ్యోతి గారు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతి గారు మాట్లాడుతూ…కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా…

Read More

ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ గడపగడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీలో గడపగడప ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావు మండలంలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచారాని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ మన బిఆర్ఎస్ పార్టీ మూడోసారి…

Read More

4వ వార్డులో ఇంటింటి బొట్టు కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ ఉమా రఘుపతి గౌడ్

పరకాల నేటిధాత్రి హనుమకొండ పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని బుధవారం రోజున 14వ వార్డు 53వ బూత్ లో మహిళలతో ఇంటింటి బొట్టు కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ బిఆర్ యస్ పార్టీ ద్వారా నే ప్రజలకు అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ఆరోగ్య బీమా 15 లక్షల వరకు అగ్రవర్ణ…

Read More

సీతక్కను ఓడించడానికి ఒక్క జ్యోతక్క చాలు..

-వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీకి లేదు.. -రాజుపేట మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు భూతం సుశీల మంగపేట నేటిధాత్రి రాజుపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో రాజుపేట మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు భూతం సుశీల మాట్లాడుతూ ఏ రోజైతే బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం జ్యోతక్కను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక చేసిందో ఆ రోజు నుండి సీతక్కకు ఓటమి భయం పట్టుకొని జ్యోతక్క మీద బిఆర్ఎస్ పార్టీ మీద అసత్యాలు…

Read More
error: Content is protected !!