ఎన్నికల గురించి అవగాహన సదస్సు.

మాలహార్ రావు – నేటిధాత్రి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుగతం వాడుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని ఎలాంటి గొడవలు చేయకుండా శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైనా గొడవలు జరిగినట్లయితే పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ రంజిత్ రావు,…

Read More

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న గ్రామ అభివృద్ధికి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని విడి యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కత్తెర శివనాంద్, కత్తెర నవీన్, కుర్వ బాలస్వామి వారందరికీ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా…

Read More

జడ్చర్లలో తగ్గని జోరు…అదే హుషారు..

> బీజేపీల నుండి బీఆర్ఎస్ లో చేరిక. > ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో నిరంతరంగా చేరికలు.. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కార్యకర్తల హుషారు, నిరంతర చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అంటూ జెండాలన్నీ పక్కనపెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి సంబంధించిన 10 మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలో…

Read More

సీఎం సభాస్థల పరిశీలన

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ లో ని మరిపెడ బంగ్లాలో 21న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో సభ ప్రాంగణం, హెలికాప్టర్ స్థలం,వాహనాలు పార్కింగ్, ప్రజలు కూర్చున్నందుకు తగిన ఏర్పాట్లు సమీక్షించిన DSP వెంకటేశ్వర్లు బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,సీఐ ఎల్ రాజు,ఎస్సై పవన్ కుమార్, వరంగల్ జిల్లా మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, జడ్పిటిసి తేజావత్ శారద రవీందర్ నాయక్,…

Read More

సజావుగా పోలింగ్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతుల కల్పన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు కట్టుదిట్టమైన చర్యలు ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పుల అందేలా పటిష్ట కార్యాచరణ భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశం మందిరంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, భూపాల్ పల్లి సాధారణ పరిశీలకులు అభయ్ నందన్ అభస్తా, ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్, పోలీస్ పరిశీలకులు అమిత్ కుమార్…

Read More

చల్లా గెలుపు కోసం ఇంటింటి ఎన్నికల ప్రచారం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని నర్సక్కపల్లి గ్రామం, అంబేద్కర్ కాలనీలో ఇంటిఇంటికి తిరుగుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు మరియు పరకాల నియోజకవర్గంలో శాసనసభ్యులు గా చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లపెల్లి రమేష్, గ్రామ సర్పంచ్ తిప్పర్తి సాంబశివ…

Read More

కమలం పువ్వు ను వీడి కారు ఎక్కిన యువ నాయకులు

*బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొత్త జైపాల్ రెడ్డి బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ గ్రామంనికి చెందిన బీజేపి పార్టీ యువ నాయకుడు వేసిరెడ్డి రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది యువకులు భిఅర్ఎస్ పార్టీలోకి చేరారు రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి నివాసంలో భిఅర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ కండువా కప్పి…

Read More

రాజన్న ను దర్శించుకున్న రెవిన్యూ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఐ ఏ ఎస్

వేములవాడ, నేటి ధాత్రి: శ్రీ రాజ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నను దర్శించుకుని రెవిన్యూ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఐ ఏ ఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు కోడె మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ . ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పరిరక్షకులు అల్లి శంకర్,  ఆలఇన్స్పెక్టర్ పవన్ , స్థానిక ఆర్ డి ఓ మధుసూదన్…

Read More

మలేషియా టౌన్షిప్ ఎదురుగా ఎగ్జిబిషన్ ప్రారంభం

కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి కెపిహెచ్బిలో పక్షుల జంతువుల లైవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన నిర్వాహ కులు రాజిరెడ్డి…. కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి…. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరా బాదు లోని కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలోని మలేషియా టౌన్షిప్ ఎదురుగా హౌ సింగ్ బోర్డ్ భూమిలో అతిపెద్ద జం తువులు పక్షుల లైవ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సందర్భంగా నిర్వా హకులు మాట్లాడుతూ… నవంబర్ 15 నుండి జనవరి నెలాఖరు అంటే మొత్తం 60 రోజులు కొనసాగుతుం…

Read More

సమస్య త్మక పోలీస్ స్టేషన్ల ను సందర్శించిన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి నియోజకవర్గం లో సమస్య త్మక పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి సందర్శించారు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పెద్దమందడి కొత్తకోట గణపురం మండలాల్లో ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లను సందర్శించే పలు సూచనలు చేశారు ఈనెల 30న వనపర్తి అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పగడ్బందీగా జరగడానికి సంబంధిత పోలీస్ స్టేషన్లు ఎస్సైలు కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి గణపురం ఎస్ఐ శ్రీహరి…

Read More

కాంగ్రెస్ మాయ మాటలను నమ్మితే మోసపోయినట్టే..!

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇంటింటి ప్రచారానికి జన నీరాజనం చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 15 కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్..సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని…

Read More

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.

పుట్ట మధుకర్ ప్రచారంలో భారీ చేరికలు. మలహర్రావు- నేటిధాత్రి మండలంలోని పెద్దతుండ్ల గ్రామంలో నియోజవర్గనికి కాబోయే ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సేవ నచ్చీ ఆ కార్యక్రమాలకు ఆకర్షితులై గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బియ్యానీ రాజమౌళి, నాయకులు జక్కుల మహేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు పొలం శ్రీనివాస్, బియ్యని సాయి, పొలం చిన్నయ్య, చంద్రయ్య, బొడ్డు లక్ష్మయ్య, మందరపు మహేష్, పెరుమండ్ల సరోజన, వాల కిషన్ రావు, ముడేతుల రాకేష్, గాదె రాజు, మందపల్లి…

Read More

ఇద్దరి పై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండల కేంద్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సిఐ అక్బర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి స్వామి తండ్రి కనకయ్య, రాపర్తి రవి తండ్రి స్వామి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 26,730 రూపాయల విలువ చేసే 210 మద్యం సీసాలు స్వాధీనం…

Read More

చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం, మైలారం గ్రామ వాస్తవ్యులు నూనె కిరణ్ -లహరి గార్ల కుమారుడు చి.హర్షిత్ సాయి పటేల్ గారిని మరియు హుసేన్ పల్లి గ్రామ వాస్తవ్యులు నాగలగాని లక్ష్మణ రావు – కవిత గార్ల దంపతుల కుమార్తెలు సాన్విత మరియు చి.రుతిక ల నూతనవస్త్రాలo కరణ కార్యక్రమంలో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో…

Read More

కుంకుమశ్వరా ఆలయం లో అన్నదానం నిర్వహించిన రావుల కొలనుప్రసాద్ దంపతులు

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానములో కార్తీక మాసోత్సవ ఆకాశదీపోత్సవ మహా అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యత్వంన ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రోజున పరకాల పట్టణంలోని ఆర్ నరసింహమూర్తి జువెలర్స్ యజమాని ధర్మకర్త మండలి సభ్యుడు రావుల కొలను ప్రసాద్ దంపతులు భక్తులకి మహా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో…

Read More

బిఆర్ఎస్ లోకి బిజెపి నేతలు…

మల్కాజిగిరి 15 నవంబర్ ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మల్కాజిగిరి సర్కిల్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఆర్. జితేందర్ రెడ్డి అన్నారు.బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ మల్లికార్జున నగర్ కి చెందిన పలువురు బిజెపి నేతలు స్థానిక కార్పొరేటర్ మేకల సునీతా రాము యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కండువా బిఆర్ఎస్ లోకి జితేందర్ రెడ్డి ఆహ్వానించారు.కార్యక్రమంలో నాయకులు వెంకన్న,రాము యాదవ్ సిద్ధిరాములు,పివి సత్యనారాయణ, మల్లేష్ యాదవ్,మడపాటి వీరేశం,బైరు అనిల్,జనార్ధన్,నాలిక…

Read More

బి ఆర్ ఎస్ లో చేరికలు

ఆహ్వానించిన ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతం కొమురయ్య,చింతం రాజేష్,కట్ల మధుకర్, జంబోజు సత్తయ్య, జంబోజు శ్రీధర్,కుమ్మరి లక్ష్మయ్య లు పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు వారికీ పార్టీ కండువాలు వేసి వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, ఎంపీటీసీ అల్లం తిరుపతి,చింతం శేఖర్, సముద్రాల శ్రీనివాస్,…

Read More

అశోక్ నగర్ కు సైనిక పాఠశాల మంజూరు చేసిపించింది పెద్దన్నే

-పాకాల కు గోదారి జలాలు తెప్పించిoది పెద్దన్నే -కిరాయికి ఉన్న అంగన్వాడీ కేంద్రలకు ఆరోగ్యం ఉప కేంద్రంలకు -స్వంత భవనాలు మంజూరు చేసింది పెద్దన్నే -రైతులకు ఎరువుల గోదాం మంజూరు చేసింది పెద్దన్నే -గతంలొ ఎరువుల కోసం చెప్పులు లైన్ లొ పెట్టేది -ఇప్పుడు ఎరువులు సకాలంలో అందుతున్నాయంటే పెద్దన్నే -కారు గుర్తుకు ఓటు వేద్దాం -మళ్ళీ పెద్దన్న ను గెలిపిస్తే మిగిలిన పనులన్ని పూర్తి చేస్తారు ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం అశోక్ నగర్లోని అభివృద్ధి…

Read More

నాయిని రాజేందర్ రెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ భాస్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ 10వ డివిజను బిఆర్ఎస్వి నూతన కమిటీ నియామకం హన్మకొండ, నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, దాస్యం వినయ భాస్కర్ గారి ఆదేశాల మేరకు 10వ బి ఆర్ ఎస్ వి నూతన ఇంచార్జ్ గా మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ మరియు ప్రెసిడెంట్ గా నుమాన్ ఖాన్ &కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి…

Read More

బీజేపీ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరికలు

ముత్తారం :- నేటి ధాత్రి సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముత్తారం మండలం మైదంబండ గ్రామ యువకులు బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి వారికీ బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సర్పంచ్ శారద సదానందం. ఎంపిటిసి శ్యామల సదా నందం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట రెడ్డి ముత్తారం యూత్ ప్రధాన కార్యదర్శి…

Read More
error: Content is protected !!