తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు

భద్రాచలం నేటి ధాత్రి చీఫ్ మినిస్టర్స్ కప్ 20 24 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వద్ద నుంచి ప్రకాశం స్టేడియం వరకు జరిగిన టార్చ్ రిలే ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి, మరియు…

Read More

పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు

మొగుళ్లపల్లి నేటి ధాత్రి మండలంలోని ముల్కలపల్లిలో యువకుడు తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఘటన మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు ముల్కలపల్లి గ్రామానికి చెందిన. ఓనపాకాల రాజు, ( 21 ) ప్రైవేట్ ఎంప్లాయ్ కాగా , తన స్వగ్రామం ములుకలపల్లిలో ఫోన్ కనిపించకుండా పోవడంతో మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి పిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎస్సై తన సిబ్బందితో కేవలం రెండు గంటల్లో మొబైల్ ఫోన్ వెతికి…

Read More

పద్మశాలీయుల ఆడపడుచుకు పట్టువస్త్రాలు-ఓడిబియ్యం సమర్పణ

సిరిసిల్లలో ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు సిరిసిల్ల(నేటి ధాత్రి ): సిరిసిల్ల పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి-పద్మావతి అమ్మవార్లకు ఒడిబియ్యం మరియు పట్టు వస్త్రాలు సమర్పించు కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ఒడిబియ్యం మరియు పట్టు వస్త్రాలను సమర్పించారు.. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ…..

Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న లింగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన రేగుల జ్యోతి కి 27 వేల రూపాయలు చెప్యలా లతకి 21000 రమ్యకి 5500 ముఖ్యమంత్రి సహాయనిధి తరపున లబ్ధిదారులకు అందజేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న…

Read More

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని స్థానిక సీఎస్ఐ కాలనీలో గత కొద్దిరోజుల కిందట మడికొండ రమేష్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొన్న టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య భాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,ఏకు రాజు,పోరడ్ల సంతోష్,నల్లెల జ్యోతి అనిల్,మాజీ సేవాదళ్ జిల్లా బొచ్చు చందర్,మాజీ ఎంపీపీ ఒంటెర్ రామ్మూర్తి,ఎస్టీ సెల్ పరకాల అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,ఎస్సీ సెల్ పరకాల అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతిరావు,రాజేశ్వరరావు,రంజన్…

Read More

శబరిమలకు మహా పాదయాత్ర

నేటి ధాత్రి కథలాపూర్ మెట్పల్లి నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేపట్టారు. సుమారు 1600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉన్నట్లు గురుస్వామి పోతుగంటి రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో మొదటిసారి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, దీనికిగాను 40 మంది స్వాములను పాదయాత్రలకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర మెట్పల్లి వేములవాడ సిరిసిల్ల బెంగళూరు నుండి శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో మధ్య మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేకూరుస్తారు లేదంటే నా…

Read More
rice millers scam

బకాయిలున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దు!

https://epaper.netidhatri.com/view/404/netidhathri-e-paper-15th-october-2024%09   `సివిల్‌ సప్లయ్‌పై సబ్‌ కమటీ సత్తా చూపిస్తుందా? `కాలయాపనతో దాట వేస్తుందా? `దొంగ మిల్లర్లను గుర్తించి ఏరవేయండి? `దళారుల ముసుగులో వున్నవారిని గుర్తించి తప్పించండి. `ఇంత కాలం దోచుకున్నదంతా కక్కించండి. `ఏజెన్సీల పేరుతో దగా చేసిన వారిపై కేసులు నమోదు చేయండి! `దళారుల అవతారంలో వున్న వారికి మిల్లులే లేవు! `అసలైన మిల్లర్లకు దళారులతో సంబంధం లేదు. `యూనియన్ల పేరుతో చెలామణీ అవుతున్న వారి బకాయిలు వసూలు చేయండి! `దళారీ వ్యవస్థకు చరమగీతం పాడండి!…

Read More

సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ ఎంఎల్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మరణం భారత విప్లవోద్యమాలకు,ముఖ్యంగా అణగారిన ప్రజానీకానికి అత్యంత తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ సోమవారం భూపాలపల్లి పార్టీ ఆఫీసులో ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయిబాబా జీవిత కాలం అణగారిన ప్రజల హక్కుల గొంతుకగా పౌర హక్కుల నాయకుడిగా ప్రజా సమస్యలను…

Read More

రాఘవరెడ్డి పేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

భూపాలపల్లి నేటిధాత్రి ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ప్రతి ఒక్కరి జీవితంలొ స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన…

Read More

ప్రొఫెసర్ సాయి బాబా మరణం సమాజానికి తీరని లోటు

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణంలో భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ కమిటీ కార్యాలయంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా మరణం సమాజానికి తీరని లోటు అని అన్నారు. చెయ్యని తప్పుకు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా రిలీజ్ అయ్యారని అన్నారు. రిలీజ్ అయిన ఏడు నెలలకు అనారోగ్యంతో…

Read More

నిత్యవసర సరుకులు అందించిన వివేక్ యువసేన

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: వీరమల్ల మల్లయ్య గత వారం క్రితం మరణించగా దశదిన ఖర్మకు వివేక్ యువసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ యువసేన ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను వీరమల్ల మల్లయ్య కుటుంబానికి అందించినట్లు వివేక్ యువసేన అధ్యక్షులు మహేష్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, పాల రాజయ్య, తుంగ శ్రవణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రొఫెసర్ సాయిబాబా మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం చే 9 సంవత్సరాలు జైలులో అక్రమo గా నిర్బంధించిన ప్రొఫెసర్ సాయిబాబా అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని వక్తలు అభిప్రాయపడ్డారు. తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లి రవి అధ్యక్షుడు వయించగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఉపేందర్ రెడ్డి,బుధారపు శ్రీనివాస్, అనిశెట్టి మురళీకృష్ణ లు మాట్లాడుతూ…

Read More

వనపర్తి లో శ్రీ సత్య సాయి బాబా గృహ భజనలు ప్రారంభం

వనపర్తి నేటిధాత్రి వనపర్తి పట్టణంలో శ్రీ సత్యసాయి బాబా గృహ భజనలు ప్రారంభం అయ్యాయని వనపర్తి లో భక్తులు ఎవరైనా శ్రీ సత్య సాయి గృహ భజన చేయాలనుకుంటే సాయి మందిరంలో సంప్రదించాలని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి సెల్ నెంబర్ 99 590 144 22 తెలిపారు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు భజన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు శ్రీ సత్య సాయి…

Read More

సముద్రం తలాపున ఉండగా చేప ధూపకేడిసినట్టుంది

గణపురం మత్స్య కార్మికుల వలసలు కాంట్రాక్టర్ల వాళ్లలో ఘనప సముద్రం చేపలు నష్టపోతున్న మత్స్య కార్మికులు గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల రాజు లు నిర్మించిన ఘనప సముద్రం చేపలు కాంట్రాక్టు వలలో చిక్కుకు పోతున్నాయి ఈ మేరకు కాంట్రాక్టు చేపలు అమ్మడానికి బలవంతంగా తీర్మానం చేయించినట్లు మత్స్య కార్మికులు చెబుతున్నారు సంఘ పెద్దలు కొందరి ఆధ్వర్యంలో ఇది జరిగినట్లు ప్రచారం సాగుతుంది కొందరు మత్స్య కార్మికులను బజారు…

Read More

సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ సాధించిన లక్ష్మి ప్రియ.

సన్మానించిన స్థానిక కార్పొరేటర్. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ కు చెందిన లక్ష్మి ప్రియ ఇటీవల విడుదలైన ఫలితాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ జి టి)పోస్ట్ సాధించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ లక్ష్మీ ప్రియను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీ ప్రియ కు టీచర్ పోస్ట్ రావటం కార్పొరేటర్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కీర్తినగర్ కాలనీ…

Read More

నూతన పెన్షన్ ధరఖాస్తు దారులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వము

ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులునాగుల పవన్ కళ్యాణ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రములో జరిగిన ఎబిఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ మండల కేంద్రములోని వితంతు మహిళలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని సంవత్స రాలు గడుస్తున్న పెన్షన్ రాకపోవడం ప్రభుత్వలా నిర్లక్ష్యమే అని అన్నారు. ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలానే జరిగి వితంతు మహిళలు అన్యాయం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వితంతువులకు అన్యాయం…

Read More

పేద కుటుంబాలను ఆదుకోవాలి.

⏩ మౌలిక సదుపాయాలు కల్పించండి. ⏩ మంత్రి కొండా సురేఖ ఆదుకోవాలి. ⏩ 58 59 జీవో ప్రకారం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి ⏩ గ్రీవెన్స్ సెల్ లో గుడిసె వాసుల విజ్ఞప్తి. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల కేంద్రంలో గల జక్కలోద్ది గుడిసె వాసులు సోమవారం సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక…

Read More

విలేకరులను న్యూస్ కవరేజ్ చేయకుండా అడ్డుకున్న ఆర్యవైశ్య సంఘం నేత

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో ఆదివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కలశం నిమజ్జనం సందర్భంగా ఆర్యవైశ్యులు చిన్నారులు శ్రీ వాసవి కోలాటo సభ్యులు కోలాటం వేస్తుండగా కవరేజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా విలేకరులను వనపర్తి ఆర్యవైశ్య సంఘం నేత అడ్డుకున్నారు ఇక్కడనుండి బయటికి వెళ్లిపోండని హుకుం జారీ చేశారు . విలేకరులు నిరసన వ్యక్తం చేసి బయటకు వెళ్లారు కొద్దిసేపు తర్వాత మళ్లీ ఒక వ్యక్తి వచ్చి విలేకరులను బుజ్జగించి న్యూస్…

Read More

హ్యాకర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచన పరకాల సీఐ క్రాంతికుమార్ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కొన్ని గ్రూపులలో కొంతమంది అపరిచిత వ్యక్తులు(హ్యాకర్స్) పిఎం కిసాన్ అనే యాప్ పేరుతో లింక్ లను ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని అది ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే ఫోన్ హ్యాక్ అవుతుందని పరకాల ప్రాంత ప్రజలు తెలియని లింక్లు ఏమైనా వస్తే ఓపెన్ చేయద్దని మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయే అవకాశాలు…

Read More

ఖమ్మంలో జరుగు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి.(జేఏసీ )సభను జయప్రదం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 15.10.2024 న ఖమ్మం పట్టణం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరుగు ఎస్సీ . వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )ఆధ్వర్యంలో జరుగు సభకు భారీగా తరలి రండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ )జిల్లా కన్వీనర్ . మధుసూదన్ రావు (చిన్ని ), సలహాదారులు దాసరి నాగేశ్వర్ రావు, వాసుమల్ల సుందర్రావు, కో. కన్వీనర్ లు దాసరి శేఖర్,…

Read More