ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత…

Read More

జగిత్యాల జిల్లా లో గాలివాన భీభత్సం….

మాదాపూర్ లో కుప్పకూలిన రైసుమిల్లు కోటి రూపాయల ఆస్తినష్టం జగిత్యాల లో కూలిన భారీ బోర్డులు తృటిలో తప్పిన ప్రమాదాలు ఐకేపి సెంటర్లలో కొట్టుకుపోయిన వరిధాన్యం తడిసి ముద్దయిన వడ్లు నేలరాలిన మామిడి కాయలు జగిత్యాల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి) జగిత్యాల జిల్లాలో శనివారం సాయంత్రం పట్టుమని 30నిమిషాలు కూడా కురవని గాలివాన నానా భీభత్సం సృష్టించింది. జిల్లా అంతటా రైతులను, ప్రజలను అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బోర్డులు కుప్పకూలాయి. సమయానికి…

Read More

ముఖ్యమంత్రి సహాయనిధికి ఈరోజు మంత్రి కే తారకరామారావు కార్యాలయం ద్వారా అందిన విరాళాల వివరాలు

ఈ రోజు మొత్తం 8 కోట్ల 30 లక్షల విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందాయి. ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ మరియు సీఈవో కేవీ బి రెడ్డి, మూడు కోట్ల విలువైన పీపీ ఈ లతోపాటు, యన్ 95 మస్కులను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కే తారకరామారావు కి ఈరోజు అందించారు ఐ టి సి సి ఎం డి సంజీవ్ పూరి ఇచ్చిన రెండు…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మదన్‌వాడా  ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్‌ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

Read More

కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్

* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు * ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు *ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు వరంగల్ సిటి నేటిధాత్రి యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది…

Read More

*మీకోసం..మీ సేవకై..మీ ఎమ్మెల్యే..*

తూర్పు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే సాయం దాతలు, ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పేదలకు త్వరలో నిత్యావసర సరుకులు నియోజకవర్గం పేదవారికి ఇబ్బంది రానివ్వను.. సాయి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాట్లను పరిశీలించిన నన్నపునేని *వరంగల్ సిటి నేటిధాత్రి* వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్యచరణ రూపొందించారు నియోజకవర్గంలోని 25 వేల మంది పేద కుటుంబాలకు త్వరలో నిత్యావసర సరుకుల పంపిణీ…

Read More

*నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*

పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి, కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు గ్రామస్థుడు పేరపు కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించిన పేరపు కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, రాపాక సత్యనారాయణ, బత్తిని సురేష్, కుంట శ్రీనివాస్,…

Read More

గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.

భూపాలపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం…

Read More

*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు…

Read More

ప్రాణం తీసిన అతివేగం

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాల గ్రామ శివారులో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జఫర్ గడ్ మండలం కు చెందిన మాదరాసీ నర్సింగరావు(52)గా గుర్తించినట్లు తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య సునీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

Read More

మండలంలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ

నల్లబెల్లి-నేటిధాత్రి: మండల కేంద్రంలోని వైన్ షాప్ నుండి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న షాపు యజమాని లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైన్ షాపుల నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా వైన్ షాపు యజమానులు మద్యం ప్రియులకు కాదని అధిక రేట్లకు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.దీంతో గ్రామాలలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ జరుగుతున్నది. గ్రామాలల్లో బెల్టు దుకాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇదేమి పట్టించుకోని ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది చూసీచూడనట్టుగా…

Read More

రేషన్ షాప్ ల తనిఖీలు – తహసిల్దార్ నాగరాజు.

నూగూరు వెంకటాపురం నేటి ధాత్రి :- వెంకటాపురం మండల తాసిల్దార్ అంటి నాగరాజు ఆకస్మికంగా మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ నిర్వహించారు రేషన్ షాప్ ల లో రేషన్ డీలర్లు ఉచితంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం సరిగా ఇవ్వాలని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని తూకం విషయంలో కార్డుదారులకు అన్యాయం జరగకూడదని రేషన్ షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కనీస దూరం…

Read More

*హోటల్ తెరిస్తే 5వేల జరిమానా*

శాయంపేట, నేటి ధాత్రి: లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా ఎవరైనా హోటల్ లు తెరిస్తే 5వేల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాయంపేట మండలంలో శుక్రవారం కొన్ని హోటల్లు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండలంలోని హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కోవిండ్ -19 కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన దుకాణాలు…

Read More

దెబ్బకు దిగివచ్చిన మద్యం ధరలు

  కనీస విచారణ చేపట్టనీ అధికారులు. వెల్గటూర్ (నేటిధాత్రి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో మద్యం ధరలు దిగివచ్చాయ్. బుధవారం నుండి తెరుచుకున్న వైన్స్ షాపులు ప్రభుత్వ రేట్లను అధిగమించి వైన్స్ లోనే ఏకంగా బ్లాక్ దందాను మొదలు పెట్టి ప్రభుత్వం నియమించిన రేటు కంటే ఒక్కో మద్యం క్వార్టర్ సీసాపై 20 నుండి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడీ…

Read More

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.* *కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.* *తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు* *దానికి సంబంధించిన వీడియో సోషల్…

Read More

పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి

*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి* *మరుగుదొడ్ల బాగోతంలో* *కార్యదర్శిని సస్పెండ్ చేశారు* *సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు* *-సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం* *-సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి రమేష్ రాజా* ——————————- పాలకుర్తి:నేటిధాత్రి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి,అక్రమాలలో కలెక్టర్ కు పిర్యాదు లు అందిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నత అధికారులు 4 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని తేల్చి కేవలం కార్యదర్శి మనోహర్…

Read More

అన్నిధానాల్లో అన్నదానం గొప్పది

వరంగల్ సిటి నేటిధాత్రి అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల కుమార్ ఆద్వర్యం 23వ డివిజన్ ఎస్.ఆర్.ఆర్ తోట లో లాక్ డౌన్ నేపద్యంలో 500 మంది పేదలకు మాంసాహారంతో కూడిన బోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. పేదవారు…

Read More

నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే…. డి సి పి

మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 8 మే (నేటిధాత్రి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డి సి పి రక్షిత మూర్తి,ఈ సందర్భంగా వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మాస్క్ లేకుండా…

Read More

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి…

Read More