
పరిపాలన దక్షితలో శ్రీరాముడు మేటి అందరికీ శ్రీరాముడు మార్గదర్శి: శేరి సతీష్ రెడ్డి
కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించి న సీతారాముల కల్యాణ మహోత్స వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు.కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాల నీలోని రెండవ రోడ్డులో గల శ్రీ ఆంజ నేయస్వామి ఆలయంలో జరిగిన సీతా రాముల కల్యాణ వైభవం కార్యక్ర మంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మల్కా జ్గిరి పార్లమెంట్…