ముత్తారం అభయాంజనేయ స్వామి కి నాగినేని దంపతుల

8 లక్షల వెండి అభరణాలు సమర్పణ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి కి మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు దంపతులు దాదాపు 8 లక్షల పైగ విలువగల వెండి అభరణాలను అభయాంజనేయ స్వామి కి శ్రీరామనమని రోజున సమర్పించారు. గతంలో స్వామివారికి జగన్మోహన్ రావు వెండి తొడుగు తన సొంత ఖర్చులతో చేయిస్తానని గత సంవత్సరం శ్రీరామనవమి రోజున గ్రామస్తుల ముందు హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి,…

Read More

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

వెల్గటూరు నేటి ధాత్రి జీవితంపై విరక్తి చెంది యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్గటూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన బండారి సత్తవ్వ 40 సంవత్సరాల యువతి జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్ తెలిపారు.ఎస్ఐ ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం కిషన్ రావుపేటకు చెందిన బండారి సత్తవ్వ ఒక…

Read More

పూర్తయిన ఇందారం జామా మస్జీద్ నూతన కమిటీ ఎంపిక *

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల జామా మస్జిద్ నూతన కార్యవర్గం కోసం మంగళవారం రోజున ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలలో 89 ఓట్లతో నూతన ప్రెసిడెంట్ గా మొహమ్మద్ యూసుఫ్ ఎన్నికయ్యారు. 94 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా సయ్యద్ అన్వర్ అలీ ఎన్నికయ్యారు. 83 ఓట్లతో జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ జహీరొద్దీన్ ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికలను పకడ్బందీగా…

Read More

నిజాంపేటలో బిఆర్ఎస్ కు భారీ షాక్

•ఎంపీపీ సహా, పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరిక నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనను చూసి కాంగ్రెస్ పార్టీ లో పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు,సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న క్రామంలో ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు తో సహా పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో బుధవారం మెదక్ ఎమ్మెల్యే…

Read More

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో సీతారాములు కళ్యాణ వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర త్రికూట లయం లో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగ రంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి గ్రామంలోని ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో…

Read More

ఘనంగా సీతారాముల కళ్యాణం,

నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17 జగదానంద కారుడు జగదాభిరాముడు భక్తకోటి తిరుప పేరులతో పిలుచుకునే భద్రాద్రి రాముడీ కల్యాణ వేడుకలు కనుల పండుగగా సాగిందని వేలేటి రామ్మోహన్ శర్మ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు కళ్యాణం లో రాముడి తరుపున వీరమల్లు లింగం దంపతులు, సీతాదేవి తరపున స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూర్చున్నారు. ఈ…

Read More

ఖమ్మంపల్లి లో మాయమవుతున్న ఎర్రమట్టి గుట్టలు

రాత్రి కి రాత్రే లారీల్లో అక్రమంగా తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి లో ఎర్ర మట్టి గుట్టలను కొంతమంది మాయం చేస్తున్నారు. గ్రామంలోని ఫారెస్ట్ భూముల్లో గల ఎర్ర మట్టి గుట్టలను గుర్తించిన వారు పదిహేను రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జేసీబీతో తవ్వుతూ లారీల్లో వేరే ప్రాంతాల కు తరలిస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల నుంచి ఫారెస్ట్ ను అనుకొని…

Read More

సీతారాముల వారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటి ధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో రాజ వేణుగోపాల స్వామి మరియు భవాని సమేత మహా లింగేశ్వర స్వామి ఆలయం లో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి పెద్దపెల్లి ఎమ్మెల్యే చితకుంట విజయ రమణారావు సీతా రాములను దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,రెడ్డి రజినీకాంత్,అంబాల కొమురయ్య, సిరీసెటి రాహుల్,బొంగొని శ్రీనివాస్,మాచర్ల రవీందర్,సాయిలు మరియు…

Read More

శ్రీ అభయాంజనేయ దేవాలయంలో అంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

హసన్పర్తి (నేటిదాత్రి) : గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్లో దేవన్నపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పూజారి బెజ్జంకి వెంకటేశ్వర్లు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ…

Read More

సీతారాముల వారిని దర్శించుకున్న ఎల్ ఎం ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహ లత

ధర్మపురి నేటి ధాత్రి ధర్మపురి మండలం జైన గ్రామంలో,సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి మాజీ మంత్రివర్యులు పెద్దపెల్లి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ స్నేహలత,సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో భక్తులు , పాల్గొన్నారు

Read More

శ్రీరామనవమి సందర్బంగా పలు దేవాలయలో సీతారాముల కల్యాణమహోత్సవం లో పాల్గొన్న

కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నేటిధాత్రి ఏప్రిల్ 17 ఉప్పల్ డివిజన్లోని కురుమ నగర్ ,న్యూ శాంతినగర్, గణేశ్ నగర్, శ్రీరామ కాలనీ, మరియు బీరప్ప గడ్డ రామచంద్రస్వామి దేవాలయం,కనిగిరి వెంకటేశ్వరా స్వామి దేవాలయం లో శ్రీరామ నవమి సందర్భంగా సీతా రాముల కల్యాణమహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ కార్పొరేటర్, రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు అనంతరం స్వామీవారికి రజిత…

Read More

జైపూర్ ఎస్టిపిపిని దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలి 

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో మంగళవారం రోజున సింగరేణి కాలరీస్ సంచాలకులు (ఈ అండ్ ఎం ) డి.సత్యనారాయణ రావు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎస్టిపిపి అధికారులు మరియు కార్పొరేట్ అధికారులతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనకై మేధోమధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న కార్పొరేట్ అధికారులు మరియు ఎస్టిపిపి లో పనిచేస్తున్న…

Read More

భద్రాచలం డివిజన్ కాపు సంఘం వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి నిచ్చా అన్నదాన మహోత్సవం

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం సీతా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని కొని ఆడారుప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని భద్రాచలం కాపు సంఘం నాయకులు అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు సెక్రటరీ బొడ్డు ఆనంద్ టీవీ వెంకటేశ్వరరావు బోనాల సత్యనారాయణ ఆర్కె కృష్ణ శ్రీ రెడ్డి సతీష్ కుమార్ కలిగినేటి మధు విజయవాడ జ్యువలరీ చిట్టి శ్రీను ఎలక్ట్రిషన్ శ్రీరామచంద్రుని…

Read More

సివిల్స్ లో జైపూర్ ఎసిపి కుమారుడికి 718 ర్యాంక్

జైపూర్, నేటి ధాత్రి: సివిల్ సర్వీసెస్ ఎంతోమందికి చిరకాల స్వప్నం. ఆ కలను సాకారం చేసుకునేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. సంవత్సరాల తరబడి నిరంతరాయంగా ఏకాగ్రతతో కృషిచేసి, పరిస్థితులకు తలవంచని బలమైన సంకల్పంతో, అలుపెరగని కఠోర దీక్షతో, పట్టుదలతో ప్రయత్నిస్తేనే సివిల్ సర్వీసెస్ అనే కల నెరవేరుతుంది. జాతీయ స్థాయిలో లక్షల మందితో పోటీపడి ముందు వరుసలో ర్యాంకు సంపాదించడం అంత సాధ్యమైన విషయం కాదు అలాంటి ఘనత మన మంచిర్యాల జిల్లా ఎసిపి వెంకటేశ్వర్లు కుమారుడు…

Read More

Electing the new society is solution in Chitrapuri episode -3

https://epaper.netidhatri.com/ Trouble makers in Chitrapuri They are more cheaters than plunderers   They are playing with the lives of workers They have trying to kept the lives of workers in stake The deceiving has been continued for three decades Every time they are plundering the workers They are constantly lying on new memberships Plots allocated…

Read More

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటుచేసిన ఆలయ కమిటీలు గొల్లపల్లి నేటి ధాత్రి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా సీతారాముల మహోత్సవం జరిగింది. గొల్లపల్లి మండల కేంద్రంలోని రామాలయం ఆలయంలో ఆలయ అర్చకులు తిరునహరి సత్యనారాయణ చార్యులు ఆధ్వర్యంలో కనుల పండుగగా శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్,…

Read More

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు.

#జైశ్రీరామ్ నామ స్మరణతో మారు మోగిన పలు ఆలయాలు. నల్లబెల్లి, నేటి ధాత్రి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాలలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ దాతలు నీల రూపకల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు కొండ కృష్ణమూర్తి కళ్యాణ మహోత్సవం జరపగా ప్రత్యేక అర్చకులు శ్రీనివాస్ శర్మ వేద మంత్రోచ్ఛారణ ల…

Read More

శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి ; శ్రీ రామ నవమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని శ్రీశ్రీశ్రీ నాపాక సర్వతో భద్ర ఆది ఏకశిలా దేవస్థానం నందు* జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన * జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి చిట్యాల మండల పులిబిడ్డ ముకిరాల మదన్న ఆ సీతారాముల దీవెనలు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని ప్రజలందరూ దిన దిన అభివృద్ధి చెందాలని…

Read More

ఉమామహేశ్వర దేవాలయంలోఅంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

వీణవంక మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని ఘనంగా ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది చిట్టి మల్ల హరిబాబు – శారద దంపతులు స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు రాంపల్లి…

Read More

2కె, 5కె రన్నింగ్ నిర్వహణ

రామడుగు/చోప్పదండి, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చోప్పదండి పెద్దకుర్మపల్లి గ్రామంలో 2కె, 5కె రన్నింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని యువకులలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు అమ్ముల రాజు, కూకట్ల తిరుపతి, నూనుగొప్పుల రాజులు తెలియజేశారు. అనంతరం పరుగు పూర్తి చేసుకున్న యువకులకు బహుమతులు అందజేశారు.

Read More
error: Content is protected !!