ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నివారణ పై అవగాహన ర్యాలి!!

మలేరియా నివారణ, జాగ్రత్తలు సూచించిన డాక్టర్ లవ కుమార్!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండ పల్లి మండలం అంబారీ పేట గ్రామం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా.అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. లవ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ మాట్లాడుతూ , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మలేరియా కు అసలైన నివారణ అని,దోమ కాటు వల్ల…

Read More

శివమ్మ బస్తి అసోసియేషన్ సభ్యులతో వారిసమస్యలపై చర్చించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 25 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్డివిజన్ పరిధిలోని శివ మ్మకాలనీ అసోసియేషన్ సభ్యు లను మర్యా దపూర్వకంగా కలిసి కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది.ఈ సంద ర్భంగా కాల నీలోని డ్రైనేజీ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యా యి కానీ మ్యాన్ హోల్ లోపల ప్లాస్టిగ్ లేక నిరంతరం పుడు కుపోయి జామ్ అవుతున్న సమ స్యను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టి కి తీసుకువచ్చా రు.కార్పొరేటర్…

Read More

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎం పి అభ్యర్థి. రఘురామ్ రెడ్డి నామినేషన్

ఎండీ రజాక్ ఆధ్వర్యంలో హాజరైన ఐ ఎన్ టీ యు సి నాయకులు. ఖమ్మం జిల్లా నేటి ధాత్రి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కొత్తగూడెం నుండి భారీ కార్ల ర్యాలీ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఐ ఎన్ టీ యు సి నాయకులు పెద్ద ఎత్తున ఖమ్మం కు తరలివెళ్లడం జరిగినది.అదేవిదంగా నామినేషన్ సందర్బంగా…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేటిధాత్రి, వరంగల్ గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహగానాలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారాలని అనుకున్నారు. కానీ, వరంగల్ నుండి తీవ్ర స్థాయిలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ…

Read More

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కు బయలుదేరిన

కోనాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు… కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :- కొల్చారం మండలం కోనాపూర్ నుండి మెదక్ బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరాం రెడ్డి నామినేషన్ గురువారం నాడు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు కోనాపురం తుంకలపల్లి సంతోష్ రావు బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ బాలు (భాగయ్య) ఆధ్వర్యంలో కోనాపూర్ బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నా మిషన్ కు నామినేషన్ కు తరలి…

Read More

నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ గా బొబ్బల రమణారెడ్డి

పిఎసిఎస్ చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండల వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) గత చైర్మన్ పై మార్చి12 న అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ నెగ్గింది.అనంతరం గత చైర్మన్ మోరాల మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చైర్మన్ ఎన్నికను హైకోర్టు వాయిదా వేయడంతో ఈ నెల 21న మోహన్ రెడ్డి పిటిషన్ ను రద్దుపరిచిన కోర్టు వైస్ చైర్మన్ మెరుగు శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ…

Read More

నిప్పుకు ఆహుతి అవుతున్నహరితహారం మొక్కలను పట్టించుకోని అధికారులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలకు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతానా నిప్పు అంటుకొని దగ్నం అవుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు, అటవీ శాఖ అధికారులు గాంధీ నగర్, మైలారం గ్రామంలో ప్రజలకుఅవగాహన సదస్సు పెట్టకపోవడం హరితహారం మొక్కలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ రెండు గ్రామాలకు అధికారులు కచ్చితంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గ్రామ రైతులకు ప్రజలకు ముఖ్యంగా రైతులు పంట పొలాలను సదును చేసుకోవడానికి…

Read More

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమికొట్టాలి

# బీజేపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు # ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమికొట్టాలని బీజేపీ అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే ఆలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకుడు గండి గిరి తోపాటు 30 కుటుంబాలు గురువారం నర్సంపేట ఎమ్మెల్యే…

Read More

బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఆరురి రమేష్ గారి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రం నుండి వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి అరురి రమేష్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనీ బీజేపీ మండల అద్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య, బిజెవైమ్ రాష్ట్ర కళాశాల కన్వీనర్ మంద మహేష్ లు పేర్కోన్నారు. వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి రమేష్ నామినేషన్ సంధర్బంగా గణపురం మండలము నుండీ 300 మంది తరలివెళ్లారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అంతేగాక ప్రధాని నరేంద్ర…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పిఎసిఎస్ చైర్మన్

గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నేబోయిన కుమార్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గణపురం మండలానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 4461 మంది సభ్యులు ఉన్నారని రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారనిమండలంలో పదకొండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల…

Read More

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కు

భారీగా బయలుదేరిన కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు… కొల్చారం (మెదక్) నేటిధాత్రి :- మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం నుంచి అన్ని గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, పైతర , కొల్చారం, పోతం శెట్టిపల్లి,…

Read More

ఇళ్ళందలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే బైకుపై నలుగురు విద్యార్థులు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి నేటిధాత్రి, వరంగల్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సును, బైక్ ఢీకొనడం వల్ల నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులు స్పాట్ లోనే మరణించగా, తీవ్ర గాయాల పాలైన ఒక యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎంజీఎం…

Read More

గొర్రెకుంట పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి : క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గొర్రెకుంట పాఠశాలలో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారబం అయ్యింది.ఈ సందర్భంగా క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు సమకూర్చిన క్రీడా సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిమెల జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వేసవి సెలవులలో క్రీడా శిక్షణా శిబిరంలో పాల్గొని క్రీడా సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ శిబిరం మే 30 వరకు కొనసాగుతుందని,క్రీడల్లో మంచి ఫలితాలు…

Read More

ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారుల నిర్లక్ష్యం

# పేదవారికి ఒక న్యాయం… ధనవంతులకు ఒక న్యాయం..! # నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నర్సంపేట మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు. # సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్.. నర్సంపేట,నేటిధాత్రి : రోజురోజుకు నర్సంపేట పట్టణం జిల్లా స్థాయిలో ఎదుగుతున్న నేపథ్యంలో భూములకు రెక్కలు వచ్చాయని దీంతో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ప్రభుత్వ భూములను కబ్జాలకు చేస్తున్నారని ఆ కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ ఆరోపించారు.నర్సంపేట పట్టణంలోని 702…

Read More

జేఈఈ ఫలితాల్లో 13వ ర్యాంక్ సాధించిన మణిదీప్

నేటిధాత్రి, వరంగల్ ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓబిసి కేటగిరీలో 13వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 78వ ర్యాంక్ సాధించారు వరంగల్ కి చెందిన విద్యార్థి సాంబారి మణిదీప్ కుమార్. విద్యార్థి మణిదీప్ వాళ్ల నాన్న సాంబారి సంజయ్ కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆల్ ఇండియా లెవల్ లో 13వ ర్యాంక్ సాధించిన మణిదీప్ ను తోటి స్నేహితులు, బందువులు అభినందించారు.

Read More

సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

# నిబంధనల ప్రకారం నామినేషన్ల స్క్రుటిని ప్రక్రియ # ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలను సన్నద్దం చేయాలి # ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు # ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పు అందేలా పక్కా చర్యలు # పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కలెక్టర్…

Read More

ఉపాధి లేక నేత కార్మికుని ఆత్మహత్య

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అoకారపు మల్లేశం ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ సభ్యులు తెలిసిన సమాచారం ప్రకారం గత కొన్ని నెలలుగా పవర్ రూంలు పనిచేయకపోవడంతో ప్రతి కార్ఖానాలో పని కావాలని తిరుగుతూ తన భార్య అనారోగ్యం కావడంతో.కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఈరోజు మల్లేశం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే మృతి చెందిన కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లిన బి బిఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ సంఘట…

Read More

కాంగ్రెస్ పాలనలో తీరని మంచినీళ్ల కష్టాలు

అధికారులను నిలదీసిన గుడితండా గ్రామప్రజలు కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామం.గుడితండా లో మెషిన్ భగీరథ నీళ్లు గత 20 రోజుల నుంచి గ్రామం లోని ఇండ్ల ల్లోకి రావటం లేదని నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు అనెక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. గ్రామప్రజలు ఆందోళనకు దిగగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడకు చేరుకొని మాణిక్యారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎ ఈ నరేందర్ కి ఫోన్ ద్వారా…

Read More

చేర్యాల శ్రీవిoద్య ఒకేషనల్ ప్రభంజనం

చేర్యాల నేటిధాత్రి… ఇంటర్ ఫలితాలలో చేర్యాలలోని శ్రీవిoద్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో పన్యాల శైలజ ఎం పి హెచ్ డబ్ల్యు(ఎఫ్) లో 471/500 మార్కులు వచ్చాయని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్ సత్య వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శైలజకు చిన్నతనంలోనే పెళ్లి జరగడంతో పదవ తరగతి వరకే చదువుకొని పెళ్లి కారణంగా మధ్యలోనే చదువు ఆపేసింది. 10 సంవత్సరముల గ్యాబ్…

Read More

ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 25 మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం…

Read More
error: Content is protected !!