ఉపాధిహామీ కూలీలలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

ఏఐకేఎంఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉపాధిహామీ కూలీలలకు కనీససౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం గుండాల మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీలోని ఉపాధిహామీ కూలీలతో పని ప్రదేశంలో ఏర్పాటుచేసిన గ్రూప్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. టెంటు,మంచినీళ్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని, పలుగులు, పారలు,తట్టలు ఇవ్వాలని, అలవెన్స్లను పునరుద్ధరించాలని, రోజుకు750 రూపాయల కూలీ చెల్లించాలని,200 రోజులు పని కల్పించాలని, ఎన్ఎంఎంఎస్ ల నుండి ఏపీఓల…

Read More

భాజపా గెలుపుకోసం ఇంటింటి ప్రచారం.

నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేట పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శీలం రాంబాబు గౌడ్ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.దేశంలో మరొకసారి మోడీ ప్రధానమంత్రి ఆకాంక్షించారు….

Read More

దళిత వ్యతిరేక పార్టీ బిజెపి

మంద కృష్ణ మాదిగ పునరాలోచన చేయాలి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ హన్మకొండ, నేటిధాత్రి: దళిత వ్యతిరేక పార్టీ బిజెపి అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంటి సునీల్ మాదిగ ఆరోపించారు. హన్మకొండ లోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి గుడికి బడికి దూరం కావడానికి ప్రధాన కారణం మనువాదమేనని సందర్భంగా ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగం రద్దుచేసి మనువాదాన్ని అమలు…

Read More

హస్తం గుర్తుకు ఓటు వేద్దాం కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం: కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్నగర్ డివిజన్లోని హైదర్ నగర్ గ్రామము,నందమూరి నగర్ ప్రశాంత్ నగర్,మిత్రాహిల్స్ తదితర బస్తీలు కాలనీలలో శుక్రవారం ఉదయం గడపగడపకు వెళ్తూ ఆయా ఓటర్ల ను కలిసి ఎంపిగా నిలబడిన రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Read More

అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం.

చిట్యాల, నేటి దాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని1వ కేంద్రంలో సంధ్యారాణి అంగన్వాడీ టీచర్ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం కు ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో హాజరైనారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరూ జూన్ 2023 నుండి ఏప్రిల్ 24 వరకు పది నెలల కాలంలో పిల్లలు ఆరు అంశాల ద్వారా నేర్చుకున్న కార్యక్రమాలపై పిల్లలకు స్టార్ గుర్తులు…

Read More

పలు వివాహ కార్యక్రమాలలో పాల్గొన్న మన్నె శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలం లోని తంగెలపల్లె(దేవునిపల్లి) గ్రామంలో శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ కార్పోరేషన్ చైర్మన్ రజిని సాయిచందు, పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో. పలు వివాహాది శుభకార్యాలకు…

Read More

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు.

# 14 కేసులు,9 మందిని అరెస్టు,175 లీటర్ల నాటు సారా 30 చెక్కెర, స్వాధీనం 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ మండలం నాజీ తండా, బొటిమీది తండాతో పాటు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గూడూరు మండలం…

Read More

బాలానగర్ మండలంలోని హేమాజిపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని శుక్రవారం రోజు బాలానగర్ మండలంలోని హేమాజిపూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆ గ్రామంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువకులు…

Read More

పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చుల పై డేగ కన్ను పెట్టాలి

వనపర్తి నేటిదాత్రి : పార్లమెంట్ అబ్యర్టులపై డేగ కన్ను పెట్టాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు అధికారులను సౌరభ్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి లో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్, వ్యయ మదింపు అధికారి ఛాంబర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానటరింగ్ కమిటీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు సి. విజిల్ యాప్ ద్వారా వచ్చివ ఫిర్యాదులు,…

Read More

అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఆర్టీసీ కండక్టర్ కుమారుడు

# ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మ్యాచ్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న ఎండీ. జానీపాషా కుమారుడు అష్రఫ్ పాషా అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎన్నికై, ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో తన సత్తా చూపించబోతున్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐ.ఎన్.టీ యూ. సీ- స్టాపు అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్. డబ్ల్యూ. యూ)…

Read More

ఉద్యోగులు మానసిక వత్తిడిని జయించి ముందుకు సాగాలని

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మంచినీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులు, ఉపాధి హామీ పధకం పనులు తదితర అంశాలపై ఎంపిడీవోలు, డిపివోలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ, టి ఎస్ ఈ డబ్ల్యూ ఐడిసి ఇంజినీరింగ్, పంచాయతి క విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల…

Read More

తెలంగాణ ఉద్యమకారుడు సాయన్న దశదినకర్మ లో

ఎమ్మెల్సీ సిరికొండ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో తెలంగాణ తొలి మలి ఉద్యమకారుడు గణపురం టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దివంగత సాయన్న సేవలు మరువలేనివని తెలంగాణ తొలి శాసనసభ సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముక్కెర సాయిలు దశదిన కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్సీ సిరికొండ హజరై సాయిలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి…

Read More

ముమ్మరంగా సెంటర్ లైటింగ్ మరమ్మత్తు పనులు

గ్రామపంచాయతీ కార్యదర్శి రత్నాకర్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం నుండి పత్తిపాక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగడం లేదు రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లు వెలగకపోవడంతో రోడ్డు అంధకారంగా తయారైనది రోడ్డుపై లైటింగ్ లేక రోడ్డు పై నడిచివెళ్లే వాళ్ళు చీకట్లో ఏ వాహనం వచ్చి మమ్మల్ని ఢీ కొట్టుతోందని భయంతో గురవుతున్నారు.అది గమనించిన గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శి తో చెప్పడం వల్ల…

Read More

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కాపుల నాగరాజు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Read More

భద్రాచలం నియోజకవర్గంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

భద్రాచలం నేటి దాత్రి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా నే అభివృద్ధి కోసం పరితపించే పోరిక బలరాం నాయక్ గారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్…

Read More

ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆల

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామంలో శివాలయం పునర్నిర్మాణం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన,విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అధితిగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించరు.భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో మహేష్ హేమలత వివాహనికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించరు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు…

Read More

కాంగ్రెస్ పార్టీలోకి భారీ గా చేరికలు

వనపర్తి నేటిదాత్రి ఏబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు, జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ సత్య శీలా రెడ్డిలా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందూరి చంద్రయ్య తాడిపత్రి మాజీ సర్పంచ్ లోకా రెడ్డి _పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్థానికుల సలహా , సూచనల, కోరిక మేరకు పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి…

Read More

జె.ఈ.ఈ ఉత్తమ విద్యార్థినికి ఐక్యవేదిక ఘన సన్మానం.

వనపర్తి నేటిదాత్రి *వనపర్తి జిల్లా కేంద్రంలోని 30 వార్డులో సుదర్శన్ రెడ్డి, వనజ కూతు రు తేజకు రాష్ట్రవ్యాప్త జె ఈ ఈ పరీక్షల్లో 99.4% మార్కులు సాధించి ఐక్యవేదిక 30 వ వార్డు సబ్యుల తరపున ఘనo గా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు 30 వార్డు సబ్యులు విజేత రాములు, శ్రీనివాసులు, విష్ణు, రామ్ దేవ రెడ్డి , బిక్షపతి, శివకుమార్,…

Read More

హర్వెస్టర్ ఢీకొని వ్యక్తి మృతి

మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో వరి పంటను కోస్తుండగా వరి కోసే యంత్రం (హార్వెస్టర్) ఢీకొని టీలావత్ తండాకు చెందిన టీలావత్ వెంకన్న (36) శుక్రవారం తెల్లవారుజామున అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. హార్వెస్టర్ ద్వారా కోసిన వరి ధాన్యాన్ని తన ట్రాక్టర్ ద్వారా తరలించడానికి వచ్చిన వెంకన్న, వరి కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హార్వెస్టర్ ఢీకొని, దాని…

Read More

రాజన్న ఆలయంలో అవినీతి ఆరోపణలు

ఆలయంలోని 13 మంది సిబ్బందిపై చర్యలు వేములవాడ నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏ చిన్న ఇష్యూ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అది పెను సంచలనమే. అలాంటిది గురువారం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 13మందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఏ.ఈ.వోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్…

Read More
error: Content is protected !!