స్నేహ నగర్ ఎస్.ఆర్. విద్యార్థుల ప్రభంజనం.

హనుమకొండ లోని స్నేహ నగర్ లో గల ఎస్.ఆర్. పాఠశాల విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎస్ ఆర్ పాఠశాలల జోనల్ ఇంఛార్జ్ రమ శరవన్ అన్నారు. మంగళ వారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్నేహ నగర్ ఎస్. ఆర్ పాఠశాల విద్యార్థులు నలుగురు 10/10G.P.A.సాదించారనివారు ఏ.స్పందన, సి. ఎచ్.రూప కృష్ణ, జి. లిపిక, బి.శాంత,అని తెలిపారు. మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినారని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ సరస్వతి…

Read More

పట్టభద్రుల నోట — మల్లన్న మాట.!

అచ్చునూరి కిషన్ ములుగు జిల్లా ఇంఛార్జీ. హన్మకొండ: ఏటూరునాగారం మండల కేంద్రము’లో పట్టభద్రులతో మాట్లాడుతూ….. మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమ్యూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే తీన్మార్ మల్లన్న పేద ప్రజల కష్టాలు తెలిసినా వ్యక్తి, నిరుద్యోగుల బాధలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, పేద,పిల్లల కష్టసుఖాల్లో అండగా నిలిచి…

Read More

చలో రేగొండ….సభకు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జనజాతర సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు బయలుదేరారు. ఈ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయు చున్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి 5000 మంది సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ,అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…

Read More

తనకు తానే ప్రకటించున్న ఆ జిల్లా వైద్యాధికారి?

https://epaper.netidhatri.com/view/250/netidhathri-e-paper-1st-may-2024%09/3 `ఆవేశంలో నేటిధాత్రికి లీగల్‌ నోటీసులు పంపి ఇరుక్కుపోయింది? `అమాత్యా…! కొందరు అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు? `ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు? `డిప్యూటేషన్ల రద్దు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు? `కులాన్ని అడ్డు పెట్టుకొని కుర్చీలలో తిష్ట వేసుకుంటున్నారు! `వార్తలు రాసిన మీడియా మీద చిర్రుబుర్రులాడుతున్నారు! `ఆరోగ్య శాఖ మంత్రిగారు ఈ వార్త చూడండి. `గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుమున్న ఆ అధికారి! `నేటిధాత్రి చెప్పింది ఒక ఉన్నతాధికారి..అని మాత్రమే చెప్పింది? `కానీ ప్రధాన…

Read More

ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా డివిఏహెచ్ఓ అధికారి డాక్టర్ పురేందర్ గుండాల పశువుల డాక్టర్ రాజేష్ కు సంబందించిన పలు రిజిస్టర్ లను తనిఖీ చేసారు. అదేవిదంగా సమ్ముర్ సిసన్ లో పశువుల కు వచ్చే దొబ్బ వాపు, జబ్బ వాపు వంటి వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని అన్నారు. అదేవిదంగా సమ్ముర్ లో పశువులను మేపే పలు యాజమాన్య పద్ధతులను రైతులకు అవగాహనా…

Read More

అభినందనలు తెలియజేసిన విద్యాధికారి నీలకంఠం

పదవ తరగతి పరీక్షల్లో మండల్ టాపర్ గా నిలిచిన నస్కల్ విద్యార్థి నిజాంపేట: నేటి దాత్రి ,ఏప్రిల్ 30 గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి జెడ్ పి హెచ్ ఎస్ నస్కల్ విద్యార్థి 9.7 జిపిఏ వై. సుదిష్ణకు అభినందనలు తెలిపారు అలాగే మండల వ్యాప్తంగా ఉత్తీర్ణత…

Read More

10 జిపిఎ సాధించిన కీర్త్

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన పోచంపల్లి కీర్త్ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపి 10 జిపిఏ సాధించాడు.కరీంనగర్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ ప్రతిభ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివిన కీర్త్ అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.కాగా 10 జిపిఏ సాధించిన కీర్త్ ను తల్లిదండ్రులు రాజ్ కుమార్ ప్రియాంక,ఉపాధ్యాయులు కాలనీ వాసులు తదితరులు అభినందించారు.

Read More

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి.

చిట్యాల, నేటి ధాత్రి : బీసీ ఎస్సీ ఎస్టీలైన సబ్బండ కులాల తరఫున ఉన్న ఏకైక పార్టీ ధర్మసమాజ్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ ను గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు పుల్ల అశోక్ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ధర్మసమాజ్ పార్టీకి చెప్పుల గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించిందని ఆ గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని ఓటరు…

Read More

రాజారాంపల్లి లో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని రైతులను,ఉపాధి హామీ కూలీలను కోరిన బిఆర్ఎస్ నాయకులు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలు మరియు వడ్లు కొనుగోలు కేంద్రంలో రైతులు,హమాలి సోదరులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది, అలాగే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని అమలు చేయలేక, అన్ని రంగాల్లో విఫలమైనందున కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో…

Read More

ఐకేపి సిబ్బందిని పరామర్శించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో నడికూడ ఐకేపి సిసీ కుమార స్వామి గ్యాస్ట్రిక్ సమస్యతో పరకాల ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.అది తెలుసుకున్న పరకాల యంపిడిఓ పెద్ది ఆంజనేయులు వెళ్లి వారిని పరామర్శించి ఆర్.యం.ఒ తో మాట్లాడి సరియైన చికిత్స చేయవలసినదిగా చెప్పడం జరిగింది.అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో హార్ట్ స్టంట్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని తెలిపారు.ఏలాంటి అవసరమైనా సంప్రదించాలని కుటుంబ సభ్యులకు…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయండి!!

గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించండి!! ఉపాధి హామీ కూలీలను కోరిన ఎంపీటీసీ సభ్యులు బషీర్!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో మంగళ వారం రోజున ఉపాధి హామీ కూలీలను కలిసి,మాట్లాడుతూ మే మూడో తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలిలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే…

Read More

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల ఆధ్యక్షుడు ఎర్రెల్ల బాబు ఆధ్వరంలో మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే దొంతి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బోటికే సంజీవ, మడిపెల్లి చంద్రమౌళి, అపరాధపు కుమారస్వామి, కుసుమ సత్యనారాయణ,…

Read More

దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు పూజాల లక్ష్మీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఎండి నవాబ్, మండల ప్రధాన కార్యదర్శి దొడ్డిపట్ల కోటేశ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ ఎండి జిందా , యూత్ నాయకులు ఆకుల వెంకట్, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ పిట్టల కమల, టౌన్ ప్రెసిడెంట్ అరుణ, జాయింట్ సెక్రటరీ మాలతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాయ్,…

Read More

మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో 191 వ బూతు తరపునఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని అటువంటి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ నీ గెలిపించి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని దేశంలో అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి…

Read More

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల ప్రధాన కార్యదర్శి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నులిగొండ శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బి.ఆర్.ఎస్ పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండల అధ్యక్షులు రాజన్న ఆదేశాను ప్రకారం పార్టీపరంగా ఎన్నో ధర్నాలు రాస్తా రుకులలో పాల్గొనాలని ప్రతి విషయాలలో పార్టీకి అనుగుణంగా నడుచుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తన వ్యక్తిగత కారణాలవల్ల మండల పార్టీ…

Read More

సొంతగూటికి చేరిన 14వ వార్డు అధ్యక్షులు బండి వెంకటేష్

గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే చల్లా పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బండి వెంకటేష్, గందే అనిత కాంగ్రెస్ పార్టీ వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో మంగళవారం రోజున బిఆర్ఎస్ లో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ కొందరి మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ లో చేరి…

Read More

నేడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత వనపర్తికి రాక

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రానికి నేడు రాత్రికి ఆర్యవైశ్య సంఘం తరఫున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కల్వ సుజాత వనపర్తికి వస్తున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆత్మీయ సమ్మేళనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమంటపంలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్…

Read More

వినోద్ కుమార్ గెలిపించాలని మండల బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులతో పాటు మనోహరాబాద్ కరీంనగర్ రైల్వే లైను తో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారని…

Read More

ఇంజన్ ఆయిల్ ను తలపిస్తున్న వంట నూనెలు

వాడిన నూనె పదే పదే వాడటం వల్ల క్యాన్సర్,గుండెజబ్బులకు దారి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్న వ్యాపారస్థులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మిర్చి బజ్జి బండ్ల వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు.వాళ్ళు వాడుతున్న నూనెను చూస్తే ఆచర్యపోవాల్సిందే అది నూనెనా లేక వాహనాలలో వాడే ఇంజన్ ఆయిల్ నా అని మనకే సందేహం కలిగేలా ఉంటుంది.పరకాల పట్టనానికి పరిసర ప్రాంత ప్రజలు సాయకాలం పూట సరదాగా స్నేహితులతో,చిన్నపిల్లలతో గడపడానికి రోడ్డుకు వచ్చి…

Read More

ప్రజలే బలరాం నాయక్ ని గెలిపించుకుంటారు

అభివృద్ధి చేయగల సమర్థత,సత్తా ఉన్న బలరాం నాయక్ లాంటి నాయకుడు గెలిచి పార్లమెంట్ కి వెళితేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. భద్రాచలం నేటి ధాత్రి మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో భద్రాచల పట్టణంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రజల…

Read More
error: Content is protected !!