July 5, 2025

తాజా వార్తలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్ -భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ఆపదొస్తే అండగా ఉండి, ప్రజల హృదయాలను దోచుకున్న డైనమిక్ లీడర్..భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ...
సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి): గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన...
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చుక్క శేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ...
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస...
రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఇంచార్జిగా కొనసాగిన గాండ్ల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు...
భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సేగ్గంపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ఇండియా కూటమి...
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి పద్మ నగర్ గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోని ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం...
భద్రాద్రి కొత్తగూడెం, నేటి ధాత్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎస్సైలు విజయలక్ష్మి మరియు పి వి ఎన్ రావు...
# గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. # నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఒక డాక్టర్...
— మళ్ళీ మోసపోతే గోస పడతాం, — చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధును గెలిపించండి, నిజాంపేట: నేటి ధాత్రి పది...
•ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట్: నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిజాంపేట్ మండల కేంద్రం లో మెదక్ ఎమ్మెల్యే...
చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామ ముద్దుబిడ్డ మన్నెం వాసు భూలక్ష్మి దంపతుల కుమారుడు...
పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి. ఎమెల్యే గండ్ర సత్యనారాయణ రావు. చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల...
# ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రావు నర్సంపేట,నేటిధాత్రి : దేశంలో భారత రాజ్యాంగం,రక్షించబడాలన్న, బడుగు బలహీన...
లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని అంకతివాడకు చెందిన వేముల మహేష్ అనే 30సంవత్సరముల వ్యక్తి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయడం...
కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే 8(నేటి ధాత్రి): ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ అనురాగ్...
error: Content is protected !!