మేడారం మహాజాతర తేదీలు ఖరారు .

మేడారం మహాజాతర తేదీలు ఖరారు   తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు     తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది….

Read More

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

ప్రపంచానికి బహుమతిగా రామాయణ   రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌… రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితీష్‌ తివారీ…

Read More
Congress

మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.

మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి. జహీరాబాద్ నేటి ధాత్రి:       జహీరాబాద్: మహరాష్ట్రలోని సేవాగ్రామ్ గాందీ ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నా యకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించేందుకు నేర్చుకోవాల్సిన అంశాలపై ఐదు రోజుల వర్క్షాపులో రాజకీయ భాగస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొల గించుకునేలా బూత్అయిలో వెళ్లి మహిళలు ఒక సముహమును ఏర్పరుచుకొని నాయకులుగా ఎదగాలని రాజకీయాన్ని ప్రబావితం చేసే శక్తిగా మారి మరోవైపు రాజకీయ…

Read More

డాన్ లీతో.. త‌రుణ్ ఫోటో వైరల్‌!

డాన్ లీతో.. త‌రుణ్ ఫోటో వైరల్‌!    ద‌శాబ్దం క్రితం టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ తాజాగా సౌత్ కొరియ‌న్ స్టార్‌తో దిగిన ఫొటో పెద్ద హంగామా సృష్టిస్తోంది.   ఒక‌నాటి చైల్డ్ ఆర్టిస్ట్ ఆపై హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ (Tharun) సుమారు ద‌శాబ్దంగా సినిమాల్లో క‌నిపించ‌డం పూర్తిగా బంద్ చేశారు. కానీ త‌రుచూ ఎక్క‌డో అక్క‌డ వార్త‌ల్లో వినిపిస్తూ, క‌నిపిస్తూ త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌స్తున్నాడు….

Read More
SP Mahesh B. Gite IPS

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం *జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ * సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)         సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.   జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ…

Read More

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ .

జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్   నేటి ధాత్రి చర్ల : జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ…

Read More
Congress

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం జైపూర్,నేటి ధాత్రి:         శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం…

Read More
Congress Party

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన..

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి వనపర్తి నేటిదాత్రి :   వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల…

Read More
Prabhakar Goud

మంత్రిని కలిసిన కోట ధనరాజ్.

మంత్రిని కలిసిన కోట ధనరాజ్. జహీరాబాద్ నేటి ధాత్రి:         తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ .గారిని మినిస్టర్ కోటర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డా.కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త.మంత్రి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో విద్యా వ్యాపార సంస్థలు రాణించాలన్నారు డా.ధన్ రాజ్ గౌడ్ చేస్తున్న సేవల్ని మంత్రి వారిని అభినందించి…

Read More

ప్రకృతిని పూజించే పండుగ .

ప్రకృతిని పూజించే పండుగ సిత్ల పండుగ… గిరిజనుల ప్రకృతి ఆరాధనే సిత్ల… బంజారాల సంస్కృతీ -సిత్ల భవాని పండుగ… బంజారాలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మొదటి పండుగ సిత్ల పండుగ… సిత్ల పండుగ రోజును సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న గిరిజనులు… నేటిధాత్రి-                   మహబూబాబాద్-గార్ల గిరిజనుల కట్టు,బొట్టు వేషధారణ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటాయి.ప్రకృతిని పూజించడం,ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత.ప్రతి సంవత్సరం…

Read More

మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు.

మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు. జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలో మట్కా నిర్వాహకులను, మట్కా ఆడుతున్నవారిని స్థానిక తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని శాంతినగర్, రాంనగర్ కాలనీలలో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు మట్కా నిర్వాహకులను, ఐదుగురు మట్కా ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్దనుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.9,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Read More
Anita Sumit Kumar.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మునిసిపాలిటీలో ప్రజల సమస్యలను.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మునిసిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు లేరు: అనితా సుమిత్ కుమార్. జహీరాబాద్ నేటి ధాత్రి:         కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీ (ఎంవి) ప్రజలు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మరియు అతని సంతకం టోకెన్ మరియు టిపిఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా సమస్యలను మరియు వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కోహిర్ మండల్ మాజీ ఎంపిటిసి వార్డ్ నంబర్ 4 అనితా సుమిత్…

Read More

ఏకపక్ష సిద్ధాంతాలు ఎక్కువకాలం మనలేవు

`సర్వజనులకు హితమైనవే ఆమోదయోగ్యం `బాధితులకు అండగా వుండని సిద్ధాంతాలు వ్యర్థం `బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది `పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం `ప్రజలకు వాస్తవాలు తెలియాలి `సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న…

Read More

‘‘మంత్రి గారు’’ ఈ విధానం మీరైనా మార్చరా!

  ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి దుర్మార్గం. `అటు ఒత్తిళ్లు..ఇటు పెనాల్టీలు! `టెండర్‌ ప్యాడి దళారీ వ్యవస్థను పోషించడం ఎందుకు! `బకాయిలు చెల్లించే సమయంలో టెండర్‌ ప్యాడి మూసుడెట్లా! `దేశంలో ఏ రాష్ట్రంలో లేని టెండర్‌ ప్యాడి విధానం తెలంగాణలోనే ఎందుకు? `మిల్లర్లు ఎదుర్కొంటున్న మద్దెల దరువులు! `చెల్లించే వారి చేతులు కట్టేసి..బలవంతంగా పెనాల్టీలేస్తారా? `టెండర్‌ ప్యాడీ మూలంగా నలిగిపోతూ నష్టపోతున్న మిల్లర్లు. `చెల్లింపుల్లో ఆలస్యమైందని పెనాల్టీలేస్తామనడం ఎట్లా! `విచిత్రమైన టెండర్‌ ప్యాడీ విధానాలు. `మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ…

Read More

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు ముసివేయాలి పట్టణంలోని ఎక్కువ రద్దీ ఉన్నచోట ఇబ్బందిగా మారిన మద్యం షాపులు మెయిన్ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలి* ప్రజాతంత్ర మహిళా సంఘం ఐ.ద్వా జిల్లా కార్యదర్శి.జవ్వాజి విమల సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)   సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐ ద్వా. జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల…

Read More

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ .

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ మంజూరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ బాసని చంద్ర ప్రకాష్ శాయంపేట నేటిధాత్రి:   చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి చేనేత కార్మికులకు అందజేసిన రూ33 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలంగాణ రాష్ట్ర కనుక మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ తెలియ జేశారు. ఈసందర్భంగాముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా…

Read More

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సేవలు లేవని రైల్వే…

Read More

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు జహీరాబాద్ నేటి ధాత్రి:   కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో…

Read More

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి   జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్…

Read More

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు ఉత్తర నక్షత్రం సందర్భంగా మహాదివ్య పడిపూజ నర్సంపేట,నేటిధాత్రి:   నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్…

Read More
error: Content is protected !!