శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం జహీరాబాద్ నేటి ధాత్రి:   శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు…

Read More

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా .!

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్న నాయకులు ◆జహీరాబాద్ హెల్త్కేర్ హీరో ఉజ్వలుడు ◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం ◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు…

Read More

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకరపల్లి, నేటిధాత్రి :   విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

Read More

చేయి కోల్పోయిన కార్మికుడు ముంగి పరిశ్రమలో ఘోరం

చేయి కోల్పోయిన కార్మికుడు ముంగి పరిశ్రమలో ఘోరం ◆ పవర్ ప్రెస్ యంత్రం మీదపడి చేతి కోల్పోయిన కార్మికుడు ◆ రూ.20లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ పట్టణ పరిధిలోని ముంగి పరిశ్రమ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికుల భద్రతా చర్యల వైఫల్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు తన చేయిని కో ల్పోవాల్సి వచ్చింది. పవర్ ప్రెస్ మిషన్ నెంబ ర్.1ఫేయిలై కార్మికుడిపై పడడంతో మిషన్ ఆ పరేటర్…

Read More

పలు గ్రామాల్లో కొలువుదీరిన పీర్ల స్వాములు

ముస్తాబైన పీర్ల చావిడిలు పలు గ్రామాల్లో కొలువుదీరిన పీర్ల స్వాములు జహీరాబాద్ నేటి ధాత్రి: త్యాగానికి ప్రతీకగా మొహర్రంను నిర్వహిస్తారు. జిల్లాలో పీర్లపండుగ(మొహర్రం) పెద్దఎత్తున ప్రారంభమైంది. కర్బలా మైదానంలో మహమ్మద్‌ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్‌ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింల్లోని ఓవర్గం మొహర్రంను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్‌ క్యాలెండరు ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. ఈమాసంలోనే పది రోజులు పవిత్ర దినాలుగా భావిస్తూ మొహర్రం నిర్వహిస్తారు.   హిందూ ముస్లింలు కలిసిమెలిసి.. పూర్వకాలం…

Read More

పిచ్చికుక్కల స్వైర విహారం మహిళపై దాడి.

పిచ్చికుక్కల స్వైర విహారం మహిళపై దాడి. జహీరాబాద్ నేటి ధాత్రి   జహీరాబాద్ పట్టణంలో పిచ్చికుక్కల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లో గల భవాని కాలనీలో చాకలి మంజులకు పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. కాగా ఫస్తాపూర్లోని జర్నలిస్ట్ కాలనీ, మేస్త్రి కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ లలో పిచ్చి కుక్కలు దాడి చేసి రోజుకు ఒకరికి గాయపరుస్తున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. మున్సిపల్…

Read More

కురిసిన వాన మెరిసిన రైతు.

కురిసిన వాన మెరిసిన రైతు…. ◆: రైతుల మొహంలో ఆనందం…..! జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల,పరిధిలో ఎట్టకేలకు పది పదిహేను రోజుల తరువాత వర్షం కురవటంతో రైతులు ఆనందంతో ఉన్నారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు అనందంతో రైతులు తమ తమ పోలాలల్లో ఆయా ఖరీఫ్ సీజన్ పంటలు పత్తి మొక్కజొన్న, సోయా,మినుము, పెసర పంటలు వేసి వారం నుండి రెండు…

Read More

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే .

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జహీరాబాద్ నేటి ధాత్రి:   హైదరాబాద్ వారాహి బ్యాంకేట్ హాల్ లో జరిగిన మాజి ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి గారి మనుమడి జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Read More
Vishvambhara.

అందుకే ఆలస్యం.

అందుకే ఆలస్యం. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి… చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందనేది ఓ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దర్శకుడు వశిష్ఠ,…

Read More

ఈసారీ దాటవెతలే .

ఈసారీ దాటవెతలే….. ◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి ◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన ◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ ◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు ◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు జహీరాబాద్ నేటి ధాత్రి:   ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు…

Read More
Thammudu

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు.

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు… ‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా.‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దారు. ఇక నుంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను’ అని…

Read More
VFX

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం.

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం…   ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టికే అర్థ‌ భాగం ఆరు నెల‌లు పూర్తి అయిది. ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో సంక్రాంతి, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లు ముగియ‌డంతో పెద్ద సినిమాల విడుద‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లే అయితే ఇప్ప‌టి నుంచే ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన సినిమాల…

Read More
Annapurna

అన్న‌పూర్ణ‌లో ప‌వ‌న్‌ స‌డ‌న్‌గా షాకిచ్చిన మెగాస్టార్‌.

 అన్న‌పూర్ణ‌లో ప‌వ‌న్‌ స‌డ‌న్‌గా షాకిచ్చిన మెగాస్టార్‌… ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా ప‌వ‌న్‌, శ్రీలీల ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రావ‌డం, డిప్యూటీ సీఎం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో వాయిదా ప‌డ్డ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ఆయ‌న ఇప్పుడు వాటి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (HariHara Veeramallu),…

Read More

రో హౌస్‌లపై నేటిధాత్రి మరో అక్షర విజయం!

`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్‌ లు గతంలోనే నాలుగు కూల్చివేత. `మిగిలిన రెండు నేడు కూల్చేశారు. `72 రో హౌస్‌ లపై అక్రమంగా పై అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు. `15 రోజులలో కూల్చి వేసుకోవాలని ఆదేశాలు. `గడువు దాటితే తామే కూల్చేస్తామని మునిసిపల్‌ శాఖ హెచ్చరికలు. `మొత్తం రో హౌస్‌ లు కూల్చివేయాలనేది నేటిధాత్రి ప్రధాన డిమాండ్‌. `కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి కార్మికులకే సొంతం కావాలి. `అక్రమంగా జొరబడిన గద్దలు ఖాళీ…

Read More

రెండు ఉప ఎన్నికలు..పార్టీలకు పరీక్షలు!

`రాజాసింగ్‌ రాజీనామా ఆమోదం పొందితే గోషామహల్‌ ఖాళీ. `రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పై చేయి సాధించేనా! `రెండు గెలిచి కాంగ్రెస్‌ కు తిరుగులేదని నిరూపించేనా! `ఇప్పటికే కంటోన్మెంట్‌ గెలిచిన బలం కొనసాగేనా! `రెండు చోట్ల గెలిచి హస్తం హవా చూపేనా! `ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు బీఆర్‌ఎస్‌ దేనా? `బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పేది నిజమౌనా! `కారు గేరు మార్చేనా..పరుగందుకునేనా! `కమలం తెలంగాణలో ఊపందుకునేనా! `బీజేపీ రెండు గెలిచి వచ్చే ఎన్నికలకు సై అనేనా! `తెలంగాణకు మేమే…

Read More

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి.

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి’ జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి: అధికారులు ఏ ఆదేశాలు జారీచేసిన వాటిని ఎంత కష్టమైనా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కష్టపడడంలో రేషన్ డీలర్లు ఎప్పుడు ముందుంటారని కోహీర్ మండల రేషన్డీలర్ల సంఘం అధ్యక్షుడు గరుగుబాయి అశోక్ తెలిపారు. ప్రభుత్వాలు రేషన్ పంపిన విషయాన్ని చెప్పుకుంటున్నాయంటే కారణం దాని వెనుక ప్రభుత్వ అధికారుల తర్వాత రేషన్డీలర్లే అని అన్నారు. వారి కృషిని ప్రభుత్వం గుర్తుంచి కమిషన్ అమలుచేయాలని కోరారు.

Read More
MP Gurumurthy

జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను.!

*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం.. -కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:       హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల‌ 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్ట‌ర్ శిరీష‌ను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి…

Read More

బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా.!

బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బండమీది వెంకటయ్య శంకర్‌పల్లి: నేటి ధాత్రి:   శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటయ్య బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండమీది వెంకటయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు…

Read More
Forest.

మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి.

మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి. అచ్చంపేట నేటి ధాత్రి:   బజరంగ్ దళ్ అచ్చంపేట ఆధ్వర్యంలో మంగళవారం నాగర్ కర్నూల్ DFO రోహిత్ గోపిరేడీని కలిసి తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శన నిమిత్తం అటవీ అనుమతి కొరకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్ అచ్చంపేట సంయోజక్ శివ చంద్ర గౌడ్ మాట్లాడుతూ..ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శనం చేసుకోవడం ఈ ప్రాంత…

Read More
Peddi Anjaneyulu

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి.

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి       ప్రస్తుతం వర్షాలు పడి మొక్కలు నాటడానికి అనువైన సమయమైనందున మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని నర్సరీలలో పెంచిన మొక్కలు ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి ప్రతి మొక్క ఏనుకునేలా చూడాలని యంపీడీఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం అంగన్వాడీ సెంటర్లో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమం లో…

Read More
error: Content is protected !!