సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే 197వ ఘనంగా జయంతి వేడుక. ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు

భద్రాచలం నేటిదాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియార్ వహించగా మహానీయుల జయంతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు ల ఆధ్వర్యంలో ముందుగా…

Read More

పెద్దమ్మ ఆలయం వద్ద మహా యజ్ఞం

నిజాంపేట: నేటి ధాత్రి మండల కేంద్రంలో గల శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.. ఈ మేరకు దేవాలయం వద్ద గురువారం యజ్ఞ కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యజ్ఞ కార్యక్రమంలో దంపతులు కూర్చొని యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం పూట పోచమ్మ బోనాలు తీయడం జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.

Read More

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పరకాల బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి గురువారం రోజున పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈద్గాలో ప్రత్యేక పార్దనలో పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డా”మడికొండ శ్రీను, సమన్వయ సమితి సభ్యులు దగ్గు విజేందర్ రావు,మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,శనిగరపు రజని నవీన్,పంచగిరి శ్రీను…

Read More

అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

12 మందిపై కేసులు నమోదు రూ. 3,71,240, పలు డాక్యుమెంట్లు స్వాధీనం భూపాలపల్లి నేటిధాత్రి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న వ్యాపారులపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ. కిరణ్ ఖరే ఆదేశాలతో బుధవారం రాత్రి జిల్లాలోని భూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో ఏకకాలంలో పలు అక్రమ వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు…

Read More

మహాత్మ జ్యోతిరావు ఫూలే 197 జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్కూర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే సామాజిక విప్లవానికి పునాదులేసిన ఉద్యమం నేత మన జ్యోతిరావు ఫూలే వేల ఏళ్ల బానిసత్వానికి ప్రజలకి బతుకు బాటను చూపెట్టారు జ్యోతిరావు పూలే క్షుద్ర కులాలపై ప్రజలు ఆనాడు కొనసాగుతున్న కూర కుట్రలను చేదించాడు కింది కులాలను పాత్కపోయినా మానసిక…

Read More

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే!!

జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!! ధర్మపురి నేటి ధాత్రి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే, అని జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను గురువారం రోజున ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా…

Read More

రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించండి

బాసని కవిత శాయంపేట ఆత్మకూరు ప్రధాన రహదారిపై నివాసం ఉంటున్న కుటుంబం దీనాగాధ. ఇండ్ల నుంచి మురికి నీరు ప్రధాన రహదారిపై ఏరులై పారుతోంది వాహనదారులు,పాదా చార్యులు అధికంగా నడవడం వల్ల మురుగు వాసనను భరించలేక నరకయాతన అనుభవి స్తున్నారు. ప్రతిరోజు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇదే రోడ్డు గుండా వెళ్తున్న పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగండ్ర సత్యనారాయణ చొరవ చూపి డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టి సమస్యను…

Read More

పరిష్కారమయ్యేనా! మురుగు కష్టాలు తీరేదేన్నడో!

డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రం నుండి శాయంపేట ఆత్మకూరు రోడ్డు మార్గం వేశారు కానీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు అంత రోడ్డుపైనే ప్రవహిస్తూపోతుంది.మురుగు నీరు నిల్వ ఉండి వాసన వెదజల్లుతుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి రోగాల బారినపడాల్సి వస్తుందోనని నివసించే ఇంటి ముందు మురుగునీరు ఉన్నప్పుడు తమ తలరాతలు ఇంతేనని పగలు రాత్రి తేడా లేకుండా దోమలు…

Read More

రంజాన్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బషీర్!!

పలు గ్రామాల్లో రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసినా ముస్లిం సోదరులు!! ఎండపల్లి నేటి ధాత్రి మండలంలో రంజాన్ పర్వదినం సందర్భంగా పాతగూడూర్ లోని ముస్లిమ్ మత పెద్దలను, యువకులను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎండపల్లి ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ కలసి శుభా కాంక్షలు తెలియ జేశారు ,ఈ కార్యక్రమం లో మంతెన నర్సయ్య,మంతెన లక్ష్మణ్ దేవి రవీందర్ భూసారపు అశోక్ తోడేటి భరత్ చైతన్య దొనకొండ శంకర్ కనుకుట్ల రఘు చెన్న సతయ్య…

Read More

గుల్లకోట లో వైభవంగా సీతారామ లక్ష్మణ్ ల వారి శోభా యాత్ర !!

భారీగా తరలి వచ్చిన ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి గుల్లకోట లో వైభవంగా సీతా రామ లక్ష్మణ్ ల వారి శోభా యాత్ర అంగ రంగ వైభవంగా జరిగింది గురువారం ఉదయం సీతారామ లక్ష్మణ్ ల వారి విగ్రహాలు గ్రామ ముఖద్వారం (కమాన్) వద్ద నుండి , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ వెంకట రమణా రెడ్డి దంపతులకు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ఘన స్వాగతం పలికి,అశేష భక్త జనం తరలి రాగా,మంగళ హారతులతో డప్పు…

Read More

భూమి కార్మికులది…సోకు సొసైటీది!

https://epaper.netidhatri.com/ ‘‘చిత్రపురి’’ లో చిత్రవిచిత్ర ‘‘దోపిడీ విన్యాసాలు’’ ఎపిసోడ్‌ – 2 `చిత్రపురి ఛానల్‌ ప్రశ్నలకు అ ‘నిల్‌’ సమాధానాలు! `పర్యావరణ అనుమతులు లేవు? ` హెచ్‌ఎండిఏ అనుమతులు ఇంకా పూర్తిగా రాలేదు! `స్వయంగా సొసైటీ పెద్ద ఒప్పుకున్న వాస్తవాలు? `మరి నిర్మాణాలు ఎలా చేపడతారు! `ఇంకా కార్మికులను ఎంత కాలం మోసం చేస్తారు? `బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు సాధ్యమా! `దోచుకోవడానికి కార్మికులే దొరికారా? ` ‘‘రో’’ హౌజులు ఎవరి కోసం కట్టారు? ` కార్మికుల భూమిలో…

Read More

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

# 320 క్వింటాళ్ల రేషన్ బియ్యం,లారీ సీజ్, # భద్రకాళి రైస్ మిల్లు యజమాని,లారీ డ్రైవర్ పై కేసు నమోదు. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్నట్లు పర్వతగిరి ఎస్సై వెంకన్న నాయక్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామ సమీపంలో పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు పర్వతగిరి పోలీసులు 320 క్వింటాళ్ల…

Read More

కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు..

పదేళ్ల కిందట ఒక్కసారి కూడా ఎండిపోని పంటలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండిపోయిన పంటలు రోడ్డు మీద పడ్డ రైతులు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, అంబటోని పల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను వరి కంకులను మాజీ మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ కి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానిక సభ్యుడు ప్రస్తుత మహబూబ్ నగర్ బి.అర్.ఎస్ పార్టీ పార్లమెంటు స్థానిక అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కి ఎండిన…

Read More

ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమా నికి ముఖ్య అతిధిగా హాజరైన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధి లోని భుదేవిహిల్స్ లోని షాలేం ఎ వాం జెలికల్ చర్చ్ లో పాస్టర్ శ్యామ్ జాషువా మధిర ఆధ్వర్యంలో నిర్వ హించిన ఫ్రెండ్లీ పాస్టర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థన కార్యక్ర మంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో జాయి న్ అయ్యిన కార్పొరేటర్ని పాస్టర్లు సన్మానించి మద్దతు…

Read More

సీఐ రవిరాజు ఆధ్వర్యంలో పరకాల బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు.

పరకాల నేటిధాత్రి పరకాల బస్టాండ్ ఆవరణలో పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణ ప్రజలకు మరియు ప్రయాణికులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని దాహాన్ని తీర్చాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దీనిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు.ప్రజలకు ఎండాకాలంలో ఎండలు మండుతున్నాయని వాటి నుంచి రక్షణ చర్యలలో భాగంగా ఎక్కువగా నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు లేకుంటే ఎండ వేడి తలిగి నీరసించిపోతాము కావున పోలీసు వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఈ…

Read More

ఓబీసీ మోర్చా. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కంబాల రాజయ్య నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణంలోని కంబాల రాజయ్యను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికల కావడం జరిగింది ఈ సందర్భంగా కంబాల రాజయ్య మాట్లాడుతూ భూపాలపల్లి జయశంకర్ జిల్లా బిజెపి పార్టీ నాయకులకు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నా శక్తికి మించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓబీసీ మోర్చా…

Read More

కర్కపల్లి గ్రామానికి చెందిన గడ్డం పూర్ణచందర్ కు కోడలు రజిత – శశి సన్మానం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కర్కపల్లి గ్రామంలోని కళాకారులు కలలను నమ్ముకుని జీవిస్తూ ప్రజలకు చైతన్య పరుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు పర్యావరణం పరిరక్షణ హరితహారం మూఢనమ్మకాలు పచ్చదనం పరిశుభ్రత నిరక్షరాస్యత నిర్మూలన కుటుంబ నియంత్రణ మొదలైన ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాలపై గణపురం మండలం కర్కపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం పూర్ణచందర్ కోడలు రజిత శశి అనేక స్టేజీలపై తన కళా ప్రదర్శనలు చిన్ననాటి నుండి డప్పు డోలక్ మృదంగం మొదలైన వాయిద్యాలతో…

Read More

ఎదులాపురం కార్తీక్ ను సత్కారించిన విశ్వబ్రహ్మన,విశ్వకర్మ సంఘ నాయకులు

పరకాల నేటిధాత్రి 2024 ఉగాది పురస్కారాలు సందర్బంగా హన్మకొండ జిల్లా విశ్వ బ్రాహ్మణ,విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఎదులాపురం కార్తీక్ ను సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా కార్తీక్ మాట్లాడుతూ వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందిస్తున్న విశ్వ బ్రాహ్మణ ఆత్మీయులకు ఉగాది పురస్కారాలను ఇవ్వడం అందులో నేను అందులో బాగస్వామ్యం పొందడం చాలా సంతోషకరమని అన్నారు సహకరించిన అందరికి ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోల్లేటి కృష్ణమాచారీ,ప్రొఫెసర్ డాక్టర్ కొక్కొండ విజయ్…

Read More

పద్మశాలి పరపతి సంఘం నూతన కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో జంగేడు శ్రీ మార్కండేయ పద్మశాలి పరపతి సంఘం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. అధ్యక్షులు గా తుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా కుసుమ రాజయ్య ప్రధాన కార్యదర్శి గా సామల శ్రీనివాస్.కోశాధికారి గా కందకట్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ యొక్క ఎన్నికకు సహకరించిన పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More

రజక సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ సభ్యులు అరేకపూడి గాంధీ

కూకట్పల్లి, ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో రజక సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్ తోపాటు డివిజన్ ఎన్ మాజీ అధ్య క్షుడు జిల్లా గణేష్ నేతతో కలిసి క్యాలెండ ర్ ఆవిష్కరించిన స్థానిక శాసనసభ స భ్యులు గాంధీ, హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినం నుండి నూతన పంచాంగం కార్యక్రమంలో భాగంగా క్యా లందర్ అవిష్కరించడం శుభపరిణా మం,చాకలి ఐలమ్మ పోరాట…

Read More