జోరుగా ఇసుక దందా

అక్రమ ఇసుక డంపు, — కన్నెత్తి చూడని అధికారులు, — ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, నిజాంపేట: నేటి ధాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలం కల్వకుంట, దుబ్బాక మండలం తాళ్లపల్లి గ్రామాలను ఆనుకుని ఇసుక ఉంది అక్రమ సంపదనే ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును…

Read More

గుల్లకోటలో రెండు బోర్లు వేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!

కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి నీటి సమస్య పరిష్కారం కొరకు తన సొంత నిధులతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు బోర్లు వేయించారు,ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మున్నయ్య పల్లె,మరియు పద్మశాలి వాడలో ఉన్న నీటి సమస్యను గుర్తించి,గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ శ్రేణులు, నీటి సమస్యను గుర్తించి ఇట్టి నీటి సమస్యను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిసగొని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున…

Read More

వనపర్తి లో గుట్టల మొరం మాయం మాఫియా పై చర్యలు తీసుకోవాలి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో గుట్ట లు మబ్బుగుట్ట దగ్గర గుట్టలను మొత్తం తవ్వి దాదాపున్. 1000 నుండి 1500 టిప్పర్ల వరకు మొరం తీసుకువెళ్లిన మాఫియా పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 9490094100 తెలిపారు వనపర్తి లో గుట్టలు కట్టెలు ఇసుక ఈ మూడు మాఫియాలు కలిసి వనపర్తిని వినాశనానికి దారితీస్తుందని అదేవిధంగా అడవి మాయమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై…

Read More

ఎస్టీ మోర్చా ఇంచార్జ్ గా పాలకుర్తి తిరుపతి నియామకం

బీజేపీ నాయకులకు నా ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పరకాల అసెంబ్లీ ఎస్టీ మోర్చా ఇంచార్జ్ గా శుక్రవారం రోజున పాలకుర్తి తిరుపతి ని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారతీయత పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పరకాల అసెంబ్లీ ఎస్టి మోర్చా ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించిన బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు జి కిషన్ రెడ్డి…

Read More

మంజూరైన పనులను తక్షణమే మొదలు పెట్టాలి.

# అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు. # గ్రామాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పనులు తెచ్చారు. # జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ # రోడ్డుపై నిరసన దీక్షా చేపట్టిన బి ఆర్ ఎస్ నాయకులు. నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెందాలని ఉద్దేశ్యంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక రకాల నిధులను మంజూరు…

Read More

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో 2024- 25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ఉపాధి హామీ పనులు మొదలై జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పనిలో భాగంగా నాలుగు వారాలు మాస్టర్ లో అనేక అవకతవకలు జరిగాయని స్వయంగా వేతన దారులే ఈ అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు.మరి ముఖ్యంగా నిరుపేదలకు చేతినిండా పని కల్పించి వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

Read More

దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయాలి

#హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. #బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది #మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు. #బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటి ధాత్రి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో…

Read More

భయం వీడండి….. పరీక్షలు రాయండి

పిల్లల్లారా పరీక్షల వేళ భయమెందుకు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డాక్టర్ ప్రహసిత న్యూరో ఫిజీషియన్ డీఎంహెచ్ పి గారిచే పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది విద్యార్థి నులకు మానసిక ఆరోగ్య అవగాహన”పై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా పరీక్ష ఒత్తిడి, దానికి గల కారణాలు మరియు పరీక్ష ఒత్తిడిని ఎలా అధిగమించాలి, పాజిటివ్ థింకింగ్,యోగా మరియు ధ్యానం వంటి జీవన శైలి మార్పులు. వంటి అంశాలపైవిద్యార్థినులకు అవగాహన…

Read More

బిజెపి విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలికి అవమానం

బ్యానర్లపై ఫోటో పెట్టకుండా అవమానపరిచిన స్థానిక నాయకులు స్థానిక నాయకుల తీరుపై గుస్సా సమావేశంలో పాల్గొన కుండానే తిరిగి వెళ్లిపోయిన బాలత్రిపుర సుందరి సమావేశానికి కార్యకర్తలను తరలించడంలోనూ నిర్లక్ష్యం పెద్ద ఎత్తున పాలుపంచుకొనని పార్టీ నాయకులు, కార్యకర్తలు తూతూ మంత్రంగా సమావేశం నిర్వహణ ఎన్నికలవేళ స్థానిక నాయకుల తీరుపై పార్టీ అధిష్టానం ఆగ్రహం మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆ…

Read More

నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై అవగాహన కలిగి,సమస్యల పరిష్కారానికి శ్రమించే నాయకుడు పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు మాజీ గ్రంథాలజీ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలంలో సూపర్ బజార్ సెంటర్ నందు మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల…

Read More

మహాత్మా జ్యోతిబా పూలేకు భారతరత్న ఇవ్వాలి

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న ఘనంగా పూలే జయంతి లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మాహాత్మ జ్యోతిభా పూలేకు భారతరత్న ఇవ్వాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్నలు ప్రభుత్వాలను కోరారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మహాత్మా జ్యోతిభా పూలే జయంతిని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు…

Read More

2004 2005 జిల్లా పరిషత్ మల్యాల పదవ తరగతి విద్యార్థుల సేవాభావం

చందుర్తి, నేటిధాత్రి: చంధుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన ZPHS పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలైన దమ్మ మమత (34) కు ఈమెకు ఒక బాబు (4) మమత అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి సహచర విద్యార్థులు అందరూ కలిసి దమ్మ మమత పడుతున్న ఇబ్బందిని పూర్తిగా తెలుసుకొని బ్రేస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలు మమత కు 2004,2005 విద్యార్థుల తరఫున ఒక లక్ష 32 వేల 516 రూపాయల…

Read More

ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆధ్వర్యంలో గురువారం రోజున మహాత్మా జ్యోతి భాపూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో గొప్ప ఉద్యమాలను చేపట్టి ప్రజల్ని ఉత్తేజపరిచి సమసమాజం నిర్మాణం వైపు నడిపించి, మూఢనమ్మకాలు నుండి విడిపించి, జ్ఞాన చైతన్య యాత్రను ప్రారంభించి, సామాజిక జీవన శైలిలో ఎన్నో నూతన మార్పులను తీసుకువచ్చి, అందరూ ఇష్టంగా మహాత్మా అని పిలుచుకునే మహనీయుడు మహాత్మ…

Read More

అక్రమ ఇసుక డంపు,

— కన్నెత్తి చూడని అధికారులు, — ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, నిజాంపేట: నేటి ధాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలం కల్వకుంట, దుబ్బాక మండలం తాళ్లపల్లి గ్రామాలను ఆనుకుని ఇసుక ఉంది అక్రమ సంపదనే ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును వాడుకుంటూ కల్వకుంట గ్రామానికి…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి.

చెన్నూర్ ,నేటి ధాత్రి:: చెన్నూరు పట్టణం లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండ లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంధకారంలో ఉన్న భారతదేశంలో వెలుగును పంచిన మహనీయుడని ఆ కాలంలోనే మహిళల అభివృద్ధికి విద్య ఎంతో తోడ్పడుతుందని బాల్య వివాహం నిర్మూలించాలని…

Read More

7వ సిపిఆర్ఎంఎస్-ఎన్ఈ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం

ట్రస్టీ అధ్యక్షులు డైరెక్టర్ పా శ్రీ ఎన్‌వి‌కే శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సింగరేణి ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు తేదీ: 11.04.2024, గురువారం నాడు ఎన్ సిడబల్యూఏ ఉద్యోగులకు సంబంధించిన సిపిఆర్ఎంఎస్-ఎన్‌ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రస్టీల అధ్యక్షులు డైరెక్టర్ పా శ్రీ ఎన్‌వి‌కే శ్రీనివాస్ ముఖ్య అతిధి గా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ముందుగా గత ఆర్థిక సంవత్సరం 2022-23 కి…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి అన్నపురెడ్డిపల్లి మండలం ధాన్యం సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. గురువారం కలెక్టర్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధి గుంపెన, నామవరంలలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోతలు చాలా చోట్ల పూర్తయ్యాయని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 128 కొనుగోలు…

Read More

చేర్యాలలోమహాత్మ జ్యోతిరావు ఫూలే గారి 197వ జయంతి

చేర్యాల నేటిధాత్రి చేర్యాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులు భారతదేశ మొట్టమొదటి సంఘసంస్కర్తలని పేర్కొన్నారు. ఈ దేశపు మూలవాసులను బానిసలుగా చేసిన విధానాన్ని మహాత్మ జ్యోతిరావు ఫూలే గారు తూర్పారాబట్టారని తెలిపారు. ఆయన…

Read More

కాంగ్రెస్ మండల అధ్యక్షుడి కొమ్ము రవి కి గజమాలతో సత్కారం

చేర్యాల నేటిధాత్రి చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన కొమ్ము రవి కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆకునూరు గ్రామంలో కొమ్ము రవి ని గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎండీ. హైమద్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైమద్ మాట్లాడుతూ.. ఆకునూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కొమ్ము రవి నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంచలంచలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండోసారి…

Read More

బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 197వ జయంతి వేడుకలు

కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలోబహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల మండల అధ్యక్షుడు బొడ్డు రాజ బాబు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొడ్డు రాజబాబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలకు అభ్యున్నతి కొరకు , విద్యాభివృద్ధి కోసము కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది…

Read More