దేశం కోసం.. జీవితాన్ని ధారపోసిన మహానాయకుడు : నేతాజీ

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల /నేటి ధాత్రి జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర భారత సమరంలో కీలక పాత్ర పోషించారని, 1930లలో ఆయన గాంధీ మార్గాన్ని అనుసరించి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. 1938లో, కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నేతాజీ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారని తెలిపారు. ‘ఆజాద్…

Read More

నేటిధాత్రి దినపత్రిక కాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి నిఖార్సైన వార్తల నిజరూపం నేటిధాత్రి దినపత్రిక నిజాలు నిర్భయంగా రాసే పత్రిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పత్రికలు పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 23 వార్డుల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుక వచ్చి ప్రజల…

Read More

మహబూబ్ నగర్ అభివృద్ధి కి పెద్ద పీట

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 14 వ వార్డు వీరన్న పేట లో కోటి 69 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి…

Read More

చార్ కమాన్ స్వర్ణకార సంఘం ఎన్నికలు

ధర్మ కంఠ ప్యానెల్ కు భారీ మెజార్టీ అధ్యక్షులుగా కొండోజు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా ఎం వేణుగోపాల చారి కోశాధికారి కాసుల శ్రీధర్ చారి హైదరాబాద్ నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగరం కు ఘనమైన చరిత్ర అద్భుతమైన బంగారు వెండి కళాఖండాలు తయారు చేయడంలో చార్ కమాన్ స్వర్ణకారులు ది ప్రత్యేక స్థానం వారి సమస్యలపై చార్ కమాన్ స్వర్ణకార యూనియన్ ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అవుతున్నది 2025 యూనియన్ ఎన్నికలు జరిగినవి ఈ…

Read More

మెట్ పల్లి లో బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్

మెట్ పల్లి జనవరి 22 నేటి ధాత్రి మెట్ పల్లి లో బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఈ మధ్యకాలంలో గృహ ప్రవేశాలు జరుపుకున్న పలువురు బూత్ స్థాయి సభ్యులకు మరియు ఆడపిల్లల పెండ్లి లు చేసినవారికి పలు ఆరోగ్య సమస్యలకు గురైన వారికి ఏ డి ఎఫ్ వెల్ఫేర్ ద్వారా ఆర్ధిక సహాయం 13 మంది భూత్ స్థాయి కార్యకర్తలు కు అందజేయబడింది..కోరుట్ల మండల భారతీయ జనతా పార్టీ…

Read More

‘‘పుష్ప’’ ‘‘సంక్రాంతి’’ లెక్కల్లో పెద్ద ‘‘బొక్క’’..!

నిండా ముంచిన అతి పబ్లిసిటీ -దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థలపై ఐ.టి.దాడులు   -కొంపముంచిన పుష్పా2 డైలీ అప్‌డేట్లు -‘తగ్గేదే లే’ అంటున్న ఐ.టి. అధికార్లు   -మరోసారి వార్తల్లోకి చిత్రపరిశ్రమ -దాడులతో నిజాలు బయటకు వస్తాయా? మరో వివాదమవుతుందా?   -అధారాలు లేకుండా ఐ.టి.దాడులుండవు -నోరు మెదపని ఐ.టి. అధికార్లు హైదరాబాద్‌,నేటిధాత్రి:  టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు…

Read More

యుద్ధమా! అస్త్ర సన్యాసమా?

-ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళంలో ఉత్కంఠ. -అయోమయంలో గులాబీ నేతలు. -పోటీ సిద్దపడుతున్న వారిపై పెరుగుతున్న ఒత్తిడి. -పోటీ చేస్తామని చెప్పలేక, చేయమనలేక సందిగ్ధత. -కరీంనగర్‌ నుంచి మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఆసక్తి. -అధినేత ఆదేశాల కోసం ఎదురుచూపులు. -బిజేపి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన. -క్షేత్ర స్థాయిలో జోరుగా ప్రచారం. -కాంగ్రెస్‌ పార్టీ కోసం క్యూ కడుతున్న అభ్యర్థులు. -ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వంద స్థానాలు గెలుస్తామంటారు. -ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు….

Read More

సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి : *సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు.బుధవారంమండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు భూమిలేని నిరుపేదల సమస్యలు…

Read More

వైభవోపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్,రామకృష్ణ,శరత్ శర్మ,సాయి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు. అయోధ్యలో పవిత్రమైన శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించి సంవత్సరము అయినా సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కోదండ రామాలయంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ…

Read More

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు భరత్ నగర్ లో 30 లక్షల ఎస్ డి ఎఫ్, డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మించిన డ్రైనేజీ,సిసి రోడ్డును చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, మున్సిపాలిటిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మున్సిపల్…

Read More

ఉద్రిక్తల నడుమ నల్లబెల్లి గ్రామసభ

#మండల కేంద్రాన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్న వైనం. #భయం గుప్పెట్లో మండల కేంద్ర ప్రజలు. #పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. #తీవ్రమైన వాగ్వాదాల మధ్య సజావుగా సాగని గ్రామసభ. #అసహానికి గురై స్టేజి దిగి ప్రజలతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే మాధవరెడ్డి. #అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. #ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నల్లబెల్లి నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల ప్రజా పాలన గ్రామసభ…

Read More

పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులకు శిక్ష

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2025 ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం-2025,సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త ను పురస్కరించుకొని బుధవారం ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞానదీప్ హైస్కూల్ నందు 1400 మంది విద్యార్థులతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు. జిల్లా రవాణా శాఖా అధికారి వి.లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీ ఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు. ఈ…

Read More

రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం పలికిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ లోని హెలిప్యాడ్ వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు. మంత్రులను శాలువాలతో సత్కరించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో జరిగిన గ్రామసభకు మంత్రులతోపాటు రాజేందర్…

Read More

ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాల కరపత్రాల ఆవిష్కరణ

నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి అంత్యంత ప్రమాదకరం -ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిమచ్చ రమేష్ కరీంనగర్, నేటిధాత్రి: రాజ్యాంగ స్ఫూర్తికి అంత్యంత ప్రమాదకరంగా జాతీయ నూతన విద్యా విధానమని, దీని రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని, ఫిబ్రవరి 9,10 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కరీంనగర్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాల కరపత్రాలను…

Read More

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి భాధ్యత

జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాసిం రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ ఖాసిం సాహెబ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తాలో రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లురి సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా షేక్ ఖాసిం సాహెబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా…

Read More

జుక్కల్ లో వివాహిత అదృశ్యం

కామారెడ్డి జిల్లా/ జుక్కల్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందినటువంటి ప్రీతిక అనే వివాహిత వయసు 24 సంవత్సరాలు, ఈనెల 21వ తేదీ నుండి కనబడుటలేదని భర్త అయినటువంటి సిద్ది గొండల శ్రీకాంత్ జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు

Read More

ఆలంపూర్.లోజోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రాచాల

వనపర్తి నేటిధాత్రి: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో జోగులాంబ అమ్మవారు,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర బీసీ పొలిటికల్ జెఎసి ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బుదవారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు రాచాలను ఆశీర్వదించారు. రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వనం తిరుపతయ్య యాదవ్, వివి గౌడ్, బత్తుల జితేందర్ గౌడ్,మహేందర్ నాయుడు, రాఘవేందర్ గౌడ్, దేవర శివ, గౌతమ్ శంకర్, వసంత చారి, రామన్ గౌడ్ తదితరులు ఉన్నారు

Read More

బహుజన స్టూడెంట్ యూనియన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

విద్యార్థుల సమస్యలు పరిష్కారంలో సంఘపాత్ర కీలకం శాయంపేట నేటిధాత్రి: ఇమ్మిడిమేట్ పస్ట్ స్టేట్ చైర్మన్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ కట్కూరి దేవేందర్ రెడ్డి మరియు బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బీ ఎస్ యు) నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విద్యార్థి సంఘనాయకుల పాత్ర అవసరమని అన్నారు విద్యార్థులను చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు విద్యార్థులు సంఘాల కృషి చేయాలని కోరారు…

Read More

మాల మహానాడు పట్టణ నాయకులు. అకాల మరణం

ఆర్ల పురుషోత్తం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి పురుషోత్తం కుటుంబాన్ని. పరామర్శించిన మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రవీందర్. మరియు. మాల మహానాడు. జిల్లా నాయకులు మహేష్. రాయల్ రజ్జు. శ్రీను. వినయ్. మరియు తదితరులు పాల్గొన్నారు

Read More

మధ్యాహ్నం భోజన పథకం వర్కర్ల ఆందోళన

పెండింగ్ వేతనాలు చెల్లించి, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి ఎంఈఓ కు వినతి పత్రం అందజేత శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఈఓ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వము సరైన సమ యంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవా లని మరియు కోడిగుడ్లు ధరలు విపరీతంగా ఉన్నందున వారానికి మూడుసార్లు పెట్టడం వీలు కాదని వినతి పత్రం ఇవ్వడమైనది. పెరుగు తున్న ధరలకు…

Read More
error: Content is protected !!