
ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి .
ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి . చిట్యాల, నేటిధాత్రి : బుధవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు కనకం తిరుపతి లు* మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పలు సమస్యలు గ్రామాల్లో ఉన్నాయన్నాయని వాటి పరిష్కారానికి మండలలో నిర్వహించే ప్రజా వాణి…