
ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత
ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్ట కాలంలో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజ్ తెరాస కవితక్క యువసేన మండల అధ్యక్షులు వేల్పుల సునీల్, జావిద్,ఎమ్ సురేష్ ల ఆధ్వర్యంలో 300 ఎనర్జీ డ్రింక్ బాటిల్ కేసముద్రం విలేజ్ లో ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి రావుల…