NETIDHATHRI

మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

*గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి *నెల రోజుల్లోగా గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్చ్ 7 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు….

Read More

మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

# సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ నర్సంపేట,నేటిధాత్రి : బిజెపి అవలంబిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు.ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులకు స్టడీ సర్కిల్ సమావేశం జిల్లా కార్యదర్శి సభ్యులు ఈసంపెల్లి బాబు అధ్యక్షతన నిర్వహించారు.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజా…

Read More

వరికి బోనస్ పేరుతో రైతులకు కాంగ్రేస్ మోసం

# వరిదాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ నేడు మాటమార్చిన కాంగ్రేస్ # నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : వరిధాన్యానికి మద్దతు దరకంటే రూ. 500 బోనస్ ఇచ్చి తీసుకుంటామని, మిగతా పంటలకు కూడా బోనస్ లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.దరలు పడిపోయినప్పుడు మాత్రం బోనస్ ఇస్తాం అంటూ…

Read More

ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా కొత్త పెళ్లి రాము ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా – కొత్తపెల్లి రామచంద్రమూర్తి ఎన్నిక కావడం జరిగింది, ఉపాధ్యక్షుడు గా కాట్రేవుల ఐలయ్య,ప్రధానకార్యదర్శి గా చింతల మహేందర్ సహాయ కార్యదర్శి గా గుర్రం శంకర్ కోశాధికారిగా వెల్దండి సత్యనారాయణ సలహాదారులు గా గజనాల మహేందర్ పుల్ల రవితేజ ఎన్నిక ైనారు. ఈ కార్యక్రమంలో విలేకరులు ధనుంజయ సదానందం బోళ్ల రాజేందర్ మోకిడి సతీష్ పాల్గొన్నారు.

Read More

నేటిధాత్రి క్యాలండర్ అవిస్కరించిన టౌన్ సీఐ రమణమూర్తి

నర్సంపేట,నేటిధాత్రి : నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలండర్ ను నర్సంపేట ఆర్సీ ఇంఛార్జి కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి పోలీస్ స్టేషన్ లో స్థానిక జర్నలిస్టులతో కలిసి అవిస్కరించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే స్వేచ్చ జర్నలిజానికి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కుండె సురేష్,మహాదేవుని జగదీశ్వర్,శీలం రమేష్,జూలూరి హరిప్రసాద్ గౌడ్, హింగే రాజు పాల్గొన్నారు.

Read More

నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులు.

చిట్యాల నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ చిట్యాల మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్, బీజేవైఎమ్ జిల్లా నాయకులు గొర్రె శశీ కుమార్ లను చిట్యాల మండల పోలీసులు మంగళవారం ఉదయం ఐదు గంటలకే పోలీసులు ముందస్తు అక్రమ అరెస్టు చేసి తమ కస్టడి లో ఉంచుకోవడం జరిగిందని వారు అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షులు జన్నె యుగేందర్…

Read More

ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది సమ్మె వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ట్రేడ్ యూనియన్ పిలుపుమేరకు చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్.శానిటేషన్ సిబ్బంది జీతాలు గత మూడు నెలల నుండి రావడం లేదు నెలలు తరబడి ఈపీఎఫ్ ,ఈఎస్ఐ ఏజెన్సీ కట్టడం లేదు. శ్రమ దోపిడీ చేస్తున్నారు జీతాలు ఇప్పించాలని ఈఎస్ఐ పీఎఫ్ లు కట్టించాలని. ఈనెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే ఆల్ ఇండియా కార్మిక సమ్మెలో భాగంగా వైద్య శాఖలో…

Read More

కార్మిక, కర్షక గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 16 తారీకున గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గుండాల మండలం శంబునిగుడేం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులను,కర్షకులను అణచివేసి బడా పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని అప్పగించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని…

Read More

గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు

# యువత మత్తు పదార్థాలు బానిస కావద్దు. # యువత పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి # శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి. # పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తా. # నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు. # విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ రమణమూర్తి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ప్రాంతంలో జంజాయి సేవించిన,విక్రయించిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి హెచ్చరించారు.మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన…

Read More

ఉన్నత పాఠశాలలో పదవ తరగతి అంతర్గత మూల్యాంకనం మార్కుల పరిశీలన

చందుర్తి, నేటిదాత్రి: చందుర్తి, రుద్రంగి మండలాల పరిదిలోని ప్రభుత్వ, ప్రైవేట్, కె. జి.బి.వి ఉన్నత పాఠశాలల విద్యార్థుల అంతర్గత మార్కులు,నిర్మాణాత్మక మూల్యాంకనం,నమోదు చేసిన మార్కులు, సంబంధిత రికార్డులు, విద్యార్థులు నోట్ పుస్తకాలు తదితర అంశాలపై బుధవారం క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు, సలహాలు తనిఖీ బృంద ప్రధానోపాద్యాయులు, మండల నోడల్ అధికారి వినయ్ కుమార్ అందించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మరింత స్పష్టమైన అవగాహనతో చదివితేనే ఆశించిన స్థాయిలో విజయం సాధించడం,సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలన…

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాల ను ఆపలేరు.

సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. అక్రమ అరెస్టులతో ఉద్యమాలనుఆ పలేరని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్ అన్నారు. పలిమెలమండలం లోని బోదయిగూడెంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సూదుల శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారూ మాట్లాడుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మెడిగడ్డ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకు సిపిఐ…

Read More

సర్పంచ్ సేవలు చిరస్మరణీయం

అచ్చ సుదర్శన్ ప్రధానోపాధ్యాయులు నడికూడ,నేటి ధాత్రి:మండలంలోని చర్లపల్లి గ్రామం సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి సేవలు చిరస్మరణీయమని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అన్నారు.సర్పంచుల ఐదు సంవత్సరముల పదవీకాలం గత నెలతో ముగిసిన సందర్భంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్స్ సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి కి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని…

Read More

మార్కెట్ కమిటీ మహిళా చైర్మన్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

వనపర్తి నెటిదాత్రి : అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను గోరంగా దాడి చేసి ఈడ్చుకు వెళ్లి అవమానపరిచారని దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కల్వరాజయ్య ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుతోట దేవరాజ్ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళా చైర్మన్ అని కూడా చూడకుండా గోరంగా అవమానపరిచారని…

Read More

జైపూర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ కొత్త కమిటీ నియామకం

జైపూర్ నేటిదాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్ అధ్యక్షతన సోమవారం రోజున జనరల్ మేనేజర్ చిన్న బస్వి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీని పరిచయం చేసినారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ జనరల్ బాడీ, దుబ్బపల్లి ఫంక్షన్ హాల్, జైపూర్ లో ఎన్నుకున్న కమిటీని పరిచయం చేసినారు. నూతన కమిటీ వివరాలు…

Read More

యువతకు టీ షర్ట్లు అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో యువకులకు టీ షర్ట్లు అందించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరాల శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించి చదువులో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని అప్పుడే యువత ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు గుండు ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండవీని కిషన్ కూతురి రాజు…

Read More

200 ఉచిత కరెంటు సర్వే కోసం బారులు తీరిన జనం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒకటైన 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మాఫీ కోసం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం బారులు తీరిన జనాలు ఇందులోనే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మండల సెస్ కార్యాలయంలో 200 యూనిట్ల కరెంటు మాఫీ కోసం తెల్లవారుజామునే జనాలు భారీగా క్యూ కట్టారు 200 యూనిట్ల ఉచిత కరెంటు కొరకు కరెంట్ బిల్,…

Read More

చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు బయలుదేరిన తంగళ్ళపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్ల నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బయలుదేరారు సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మండలంలోని పలు పలు గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మైనార్టీ నాయకులు జాగృతి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద…

Read More

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విటమిన్ ఏ సొల్యూషన్ సిరప్ పంపిణీ

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభా విద్యాలయంలో ఏఎన్ఎం పద్మ మరియు ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విటమిన్ ఏ సొల్యూషన్ పంపిణీ చేయడం జరిగింది. ఇది పిల్లల్లోన అందత్వం మరియు రేచీకటి రాకుండా తోడ్పడుతుందని ఏఎన్ఎం పద్మ తెలియజేశారు మరియు దీనివల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ మరియు 9 నెలల పైన ఉన్న వాళ్లకు తప్పనిసరిగా ఈ సొల్యూషన్ తాగిపించాలని తెలియజేశారు….

Read More

ఘనంగా భక్తమార్కండేయ జయంతి వేడుకలు

పురవీధుల నుండి బాణాసంచ పేలుళ్లతో ఊరేగింపు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పద్మశాలి ఇలవేల్పు బ్రహ్మర్షి భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని శివ మార్కండేయ ఆలయంలో భక్త మార్కండేయనికి పంచామృత అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. మార్కండేయ స్వామి వైభవ వ్రతాన్ని మార్కండేయ హోమాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు మార్త రాజకుమార్, తాటి రమేష్ ఆచార్యలు కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం స్వామివారి విగ్రహాన్ని చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై…

Read More

వరంగల్ సిపిని కలిసిన శాయంపేట రూరల్ సీఐ

శాయంపేట నేటి ధాత్రి : శాయంపేట రూరల్ నూతన సిఐగా బాధ్యతలు చేపట్టి రంజిత్ రావు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపికి పూల బొకే అందజేయగా. కమిషనర్ ఆయనకు పలు సూచనలు చేశారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని, సూచించారు.

Read More
error: Content is protected !!