
అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి ,మరియు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేకర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఏ ఎస్ రావు నగర్ హంజిబాబా కమ్యూనిట్టి హల్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.51 లక్షల వ్యయంతో. శ్రీనివాస్ నగర్ గ్రౌండ్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.40లక్షల వ్యయంతో. అంజనా క్లాసిక్ ఓక వాలీ స్కూల్…