NETIDHATHRI

అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి ,మరియు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేకర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఏ ఎస్ రావు నగర్ హంజిబాబా కమ్యూనిట్టి హల్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.51 లక్షల వ్యయంతో. శ్రీనివాస్ నగర్ గ్రౌండ్ దగ్గర సీసీ రోడ్ పనులు, రూ.40లక్షల వ్యయంతో. అంజనా క్లాసిక్ ఓక వాలీ స్కూల్…

Read More

అధికారులతో సమావేశం నిర్వహించిన

కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 చర్లపల్లి డివిజన్ లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ముందుగా ఆలోచించి యు జి డి వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ పరిధిలోని డెక్కన్ కాలనీ, కుషాయిగూడ , ఓల్డ్ విలేజ్, శ్రీ గణేశ్ కాలనీ, ఐజి కాలనీ, నేతాజీ నగర్…

Read More

నూతన సి సి రోడ్డు పనులను ప్రారంభించిన

ఎమ్మెల్యే, కార్పొరేటర్ కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 శ్రీనివాస నగర్ గ్రౌండ్ వద్ద 40 లక్షల వ్యయంతో కూడిన నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి *, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మణమ్మ, బేతాళ…

Read More

వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి . కే రక్షితమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించి ఫిర్యాదులను స్వీకరించాలని అదేవిధంగా బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు . దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఏ స్ పి ఆదేశించారు

Read More

రూ. 51 లక్షల వ్యయంతో డివిజన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24 కాప్రా డా.ఏ.ఎస్ రావు నగర్ లో ఓమోజీ బాబా కమ్యూనిటీ హాల్ వద్ద 51 లక్షల వ్యయంతో కూడిన నూతన సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్…

Read More

ఘనంగా గండి వెంకటేశ్వర స్వామి జాతర

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెలిసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం శనివారం రోజున మహా ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వామివారి ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు…

Read More

బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల.

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా గణపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు . వీరికి ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్ సర్పంచులు మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు

Read More

మార్చి3న విలీన బహిరంగ సభ విజయవంతానికి విస్తృత ప్రచారం

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మార్చి3న ఖమ్మం నగరంలో జరిగే విలీన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పోతిరెడ్డిగూడెం ,జగ్గాయి గూడెం, గుండాల గ్రామాలలో బహిరంగ సభ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లను విస్తృతంగా గోడలకు అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలు వాంకుడోత్ అజయ్, మోకాళ్ళ ఆజాద్, తేల్లం రాజు లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా, పిసిసి సిపిఐ (ఎంఎల్), సిపిఐ(ఎంఎల్)ఆర్ఐ మూడు పార్టీలు…

Read More

కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన

పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కూకట్పల్లి, ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కార్య కర్తల విస్తృతస్థాయి సమావేశం కాం గ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవ ర్గ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షత నల్లగండ్ల, హైదర్నగర్లోని రాం నరేష్న గర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజ రయ్యారు.వారితో పాటు పాల్గొన్న…

Read More

కే.ఎన్. ఆర్ పాఠశాల క్రీడాదినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ కే. ఎన్. ఆర్ పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పార్థ సారథి మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉత్తేజం కలుగుతుంది అని తెలియచేశారు. దీనిలో భాగంగా క్రికెట్, కబడ్డీ, కో కో, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలను నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విద్యార్ది విద్యార్థినిలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Read More

ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ

నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కృషి… ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గట్టయ్య రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 24, నేటిధాత్రి: క్యాతనపల్లి ప్రెస్‌క్లబ్‌కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రతినిధులు శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ప్రెస్‌క్లబ్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది.ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు వెంగళదాసు సంతోష్ ,తాండ్ర సతీష్ లు గెలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ నూతన అధ్యక్షుడు పిలుమాల్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి గంగారపు గౌతమ్, కోశాధికారి మారేపల్లి వేణు గోపాల్…

Read More

ఖమ్మంలో2024మార్చి 3.4.5తెదిల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహా సభలు విజయ వంతం చెయ్యండి

మాదారం లో పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన రావుల కారేపల్లి నేటి ధాత్రి. .సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో  2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక మాథారంలో పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రామ కార్యదర్శి రావుల నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో ప్రజల వారి మౌలిక సమస్యల పరిష్కారం కోసం…

Read More

జెడ్పి చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్

కూకట్పల్లి, ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెంది న రాష్ట్ర నాయకులు తన్నీరుప్రసాద్ శనివారం రోజు కాంటెస్టెంట్ ఎమ్మె ల్యే జెడ్పి చైర్పర్సన్ సునీత మహేం దర్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచ రులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర డం జరిగింది.ఈ సందర్భంగా తన్నీ రు ప్రసాద్ మాట్లాడుతూ….. బీఆ ర్ఎస్ పదేళ్ల పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదని,యువతకు ఉ ద్యోగాలు ఇవ్వకపోగా అనేక ఉద్యో గాలలో విద్యార్థుల జీవితాలతో చెల…

Read More

వికలాంగుల హక్కుల డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తుడి

వనపర్తి నేటిదాత్రి; వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డైరీ ని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి ఆవిష్కరించారనివనపర్తి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి భీమ ప్రభాకర్ శెట్టి .శ్రీశైలం రవి భాగ్యలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Read More

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడటమే ముదిగొండ నాగేశ్వరరావుకు ఇచ్చే ఘన నివాళి

భద్రాచలం నేటిదాత్రి వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు 8వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా ముదిగొండ నాగేశ్వరరావు స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు చిత్రపటానికిపార్టీ సీనియర్ నాయకులు, మాజీ డి సి సి బి చైర్మెన్ యలమంచి రవికుమార్…

Read More

అంత్యక్రియలకు పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక సహాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన గుండు రాములమ్మ అనారోగ్య కారణాలవల్ల శనివారం రోజు మృతి చెందడం జరిగింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న పోలీసు యాదగిరి గౌడ్ ఆమె మృతికి సంతాపం తెలిపి అంతక్రియ ఖర్చుల నిమిత్తం 10000/ రూపాయలు యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాచన మోని నీ లక్ష్మయ్య ద్వారా వారి…

Read More

పాఠశాలకు వంట పాత్రల వితరణ

చేర్యాల నేటిధాత్రి… జడ్పీహెచ్ఎస్ తాడూర్ పాఠశాలకు చెందిన 2017-18 లో పదవతరగతి పూర్తిచేసిన పూర్వవిద్యార్థులు శ్రీయుతులు మధు, స్వామి, గణేష్ లు వారి స్వంత నిధులతో పాఠశాలకు 5000 రూపాయలు విలువ చేసే వంట పాత్రలను అందించడం జరిగింది అందుకు గాను పాఠశాల ప్రదానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారిని అభినందించడం జరిగింది.

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి మాట్లాడుతూ.. ప్రతినెల పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పూజ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇట్టి…

Read More

మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న అఖిల్ శాస్త్రి

పరకాల నేటిధాత్రి శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఈనెల 16 నుండి 21 వరకు వీరశైవాగమోక్తముగా ఉత్తరద్వార మహారాజా గోపుర కలశ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరకాల పట్టణనికి చెందిన వీరశైవ ఆగమ పండితులు,వైదిక ధర్మాచరణ శ్రీకర జ్యోతిష్య వాస్తు బిరుధాంకితులు కోలనూపక అఖిల్ శాస్త్రి పాల్గొన్నారు.మహా కుంభాభిషేక అనంతరం వారికి శ్రీశైల పీఠం జగద్గురు చెన్న సిద్ధిరమా పండితారాథ్యులు అఖిల్ శాస్త్రి కి ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Read More

శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి వినతి

మంచిర్యాల నేటిదాత్రి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జి.కిషన్ రెడ్డి,(కేంద్ర పర్యాటక, సాంస్కృతి, పట్టణాభివృద్ధి) శాఖ మంత్రి వర్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు, పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య గారు మొండిగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు, అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణం…

Read More
error: Content is protected !!