
జీళ్లచెరువు వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రసాద్ రెడ్డి దంపతుల పూజలు
108 జంటల నడుమ వైభవంగా స్వామి వారి కళ్యాణ వేడుక ఖమ్మం నేటి ధాత్రి కూసుమంచి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని జీళ్ల చెరువు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు శనివారం హాజరయ్యారు. చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో 108 జంటల నడుమ ..ప్రసాద్ రెడ్డి దంపతులు విశేష పూజలు గావించారు. అనంతరం అన్నదానం నిర్వహించగా..సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ…