NETIDHATHRI

పరిశోధనలో తెలుగు ఆచార్యుల కృషి -స్ఫూర్తిదాయకం.

ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి. కేయూ పూర్వ వైస్ ఛాన్సలర్. 1967నుండి నేటి వరకు కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యుల పరిశోధన కృషి సాహితీ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి అన్నారు. కేయూ తెలుగు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హల్ లో సదస్సు సంచాలకులు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు…

Read More

మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం

చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా లో పొందుపరిచిన అంశాలు మరియు టేబుల్ ఎజెండా లో పొందుపరచిన అంశాల పై పాలకవర్గ సభ్యులతో మరియు కోఆప్షన్ సభ్యులతో చర్చించి ఇట్టి అంశాలను పాలకవర్గ సమావేశంలో ఆమోదం చేయనైనది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరచిన…

Read More

ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మండల వైద్యాధికారిణి నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26 మంగళవారం యాదగిరిగుట్టలో జరగబోయే ప్రజారోగ్య మరియు వైద్య ఉద్యోగుల 3194 యూనియన్ 55వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా నాయకులు హర్షం స్వామి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో యూనియన్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను డాక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. అనంతరం యూనియన్…

Read More

జిల్లా పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజావత్ ఒక ప్రకటనలో తెలిపారు * జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి ఆదేశానుసారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు * భార్యాభర్తల ఫిర్యాదులు 4 భూ తగాదాల ఫిర్యాదులు 6 వచ్చాయని తెలిపారు జిల్లా పోలీస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు

Read More

గుడి నిర్మాణం పూజ ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామం లో ధనసారి వంశీయిల వారి ఇలావేల్పు శ్రీ సడలమ్మా గుడి నిర్మాణం పూజ కార్యక్రమం జంగాలపల్లి గ్రామం లో నిర్వహించరు ఈ కార్యక్రమం లో ధనసారి సారయ్య మాజీ ఉప సర్పంచ్.సుధాకర్ సమ్మయ్య రవితేజ.అలెం అశోక్. అనిల్ ఈసం నాగశ్వరావు.కేశవ్ రావు.బాబురావు.అరుణ్. వినోద్ వెంకటమ్మ.కమల.పద్మ. స్వాతి.ప్రమీల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Read More

కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఫిర్యాదులను ప్రజావాణి ద్వారా వచ్చిన వాటిని అదేవిధంగా ముఖ్యమంత్రి ద్వారా వనపర్తి జిల్లా కు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ ప వా ర్ అధికారులను ఆదేశించారు . జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు . జిల్లా అధికారులు ఫిర్యాదారులు పాల్గొన్నారు

Read More

మండల పాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

మండల అధ్యక్షుడుగా శనిగరం రవి దానియేలు కాటారం :- నేటి ధాత్రి కాటారం మండలం గూడూరు గ్రామం లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి లో కాటారం మండలం పాస్టర్స్ నూతన కమిటీని పాస్టర్స్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షుడు బజారు రవిరమేష్ అధ్యక్షుడు శనిగరం రవిదానియేలు ఉపాధ్యక్షుడు మాతంగి శాంతికుమార్ కార్యదర్శి వంగరి కోటేష్ సహాయక కార్యదర్శి వడ్లకొండ ప్రసాద్ కోశాధికారి భూక్యా లాలునాయక్ కార్యవర్గ సభ్యులుగా మల్లెల జాన్ రమేష్ ఏకు సతీష్…

Read More

లక్ష్యం చేరుకోవాలంటే సాధన ముఖ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. నారాయణ రెడ్డి అన్నారు.

యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ నేటి ధాత్రి: సోమవారం నాడు చౌటుప్పల్ లోని జయశ్రీ ఫంక్షన్ హలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ వసతి గృహాల విద్యార్థినీ విద్యార్డులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ తరగతులను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…… విద్యార్థినీ విద్యార్థులు తమ చదువు, భవిష్యత్ పట్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రేరణ కార్యక్రమాలు…

Read More

కల్లుగీత కార్మిక సంఘం జిల్లాచైతన్య సభలను జయప్రదం చేయండి: చౌగాని సీతారాములు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా చైతన్య సభలను జయప్రదం చేయాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగానీ సీతారాములు* గీత కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వృత్తిదారుల కార్యాలయం నల్లగొండలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కల్లగీత కార్మిక సంఘం జిల్లా స్థాయి చైతన్య సభలను ఫిబ్రవరి 28వ తారీఖున నల్లగొండలోని యుటిఎఫ్ భవనంలో నిర్వహిస్తున్నామని ఈ చైతన్య సభలకు జిల్లాలోని కల్లుగీత పారిశ్రామిక సహకార…

Read More

కోటగుళ్లలో ఎంపీడీవో దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో నూతనంగా ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన భాస్కర్, అనసూర్య దంపతులు సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.

Read More

వాంబే కాలనీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 26 నేటిదాత్రి ఇన్చార్జి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని వాంబే కాలనీలో డ్రైనేజీ లైన్ సమస్యగా ఉందని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా,కార్పొరే టర్ వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ తో కలిసి వాంబే కాలనీలో పర్యటిం చి పాదయాత్ర చేస్తూ సమస్యలను పరిశీలించడం జరిగింది.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే ఆరేక పూడి…

Read More

తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా సాగిన డాక్టర్ బరిగెల రమేష్

వరంగల్ పార్లమెంట్ బరిలో నిఖార్సయిన ఉద్యమ నాయకుడు డాక్టర్ బరిగెల రమేష్ వెల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబం నుండి హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఎదిగిన నేత వరంగల్ పార్లమెంట్ బరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులను ఉద్యమం లో భాగస్వామ్యం చేసిన ఉద్యమ నేత వరంగల్ ముద్దు బిడ్డ ఉద్యమ పోరు కెరటం రమేష్ తెలంగాణ ఉద్యమంలో కేసులు, సస్పెండ్ లను పట్టించుకోకుండా ఉద్యమాన్ని నడిపించుటకు మెడికల్ జాక్…

Read More

ఉపాధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలి.!

కెవిపిఎస్ నేత జిన్నా లచ్చయ్య మరిపెడ నేటి ధాత్రి. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లు ల ను వెంటనే చెల్లించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అబ్బాయి పాలెం గ్రామంలో కొమ్ముకుంట రాళ్ల దగ్గర జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడగా గత సంవత్సరం చేసిన పనులకు బిల్లులు రాలేదని…

Read More

6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది

జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్. కూకట్పల్లి,ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి సభకు భారీగా మహిళలను తీసుకు రావాలి,సమిష్టిగా పనిచేసి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం,ప్రతీ కార్య కర్త సైనికుడిలా పనిచేయాలి,మన కూ బీజేపీతోనే పోటీ,ఎన్నికల తర్వా త బీఆర్ఎస్ పార్టీ అడ్రెస్ ఉండ దు,బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులు కాంగ్రెస్లోకి రండి అని పిలుపునిచ్చా ర దుద్దిల శ్రీధర్ బాబు చేవెళ్ల పార్ల మెంటరీ కాంగ్రెస్ నేత,జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ఈ…

Read More

రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా అంబాల సుధీర్ ఉపాధ్యక్షులుగా అంబాల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ కార్యదర్శిగా కన్నూరిబాబు సహాయ కార్యదర్శిగా దుప్పటి రమేష్ ప్రచార కార్యదర్శి మామిడి ప్రసాద్ కోశాధికారిగా కన్నూరి అఖిల్ గౌరవ సభ్యులు జన్నే ఓదెలు వేల్పుగొండ మహేందర్ తూర్పునూరు రమేష్ గౌడ్…

Read More

యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా మహంత్ అర్జున్

మందమర్రి, నేటిధాత్రి:- తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పట్టణానికి చెందిన మహంత్ అర్జున్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి అర్జున్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి, తనకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చందుర్తి, నేటిధాత్రి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి 2008-09 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 15 సంవత్సరాల తరువాత కలుసుకొని వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకి సన్మానం చేసి అట పాటలతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తిరుపతి దేవేందర్ వి ద్యార్థులు మడిపెల్లి రంజిత్, నక్క సంతోష్, బద్దం మహేందర్, పుల్కమ్ తిరుపతి, పాలకుర్తి…

Read More

రైతుల పై దాడి చేపిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ నిరసన

రైతుల న్యాయమైన డిమాండ్ల ను నెరవేర్చాలి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులపై దాడి చేపిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి చంద్రమౌళి మాట్లాడుతు ఫిబ్రవరి 13వ తేదీన 200 రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింధన్నారు. రైతులను…

Read More

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో!!

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ మండల్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్ శాయంపేట నేటి ధాత్రి : శాయంపేట మండలంలోని కాట్రాపల్లి, ప్రగతి సింగారం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి గత వర్షకాలంలో కురిసిన వర్షాలకు సుమారు 500 మీటర్లకు పైగా బిటి రోడ్డు పైనుండి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల రోడ్డు అద్వాన పరిస్థితిలో చేరిందని మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే గౌస్ తెలిపారు . 9 నెలలు గడిచిన కాని అప్పటినుండి…

Read More

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 52 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు…

Read More
error: Content is protected !!