NETIDHATHRI

త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగర వేయాలి.

పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోవాలి తాసిల్దార్ రాజేష్. నల్లబెల్లి, నేటి ధాత్రి: ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరణ దిశగా పోస్టల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేస్తూ ఒక్కొక్క త్రివర్ణ పతాకానికి 25రూపాయల చెల్లించి త్రివర్ణ పథకాన్ని విక్రయించాలని తాసిల్దార్ రాజేష్ పేర్కొన్నారు మంగళవారం పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలోని…

Read More

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మోలుగూరి

రెండు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు నడికూడ,నేటి ధాత్రి: భారీ వర్షాలకు నడికూడ మండలంలోని నార్లాపూర్ వెంకటేశ్వర్లపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి,మెయిన్ రోడ్ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆ మరుసటి రోజు వచ్చి పరిశీలించి,వర్షాలు తగ్గిన తర్వాత వెంటనే మరమ్మత్తులు చేపడ తామని తెలిపారు. వర్షాలు తగ్గి పదిహేను రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మోలుగూరి బిక్షపతి…

Read More

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

9,10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయండి కార్మికులకు జిల్లా సీఐటియూ పిలుపు బోయినిపల్లి,నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 9, 10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి మంగళవారం జిల్లా సీఐటియూ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి ప్రజా…

Read More

రూ.70 కోట్లతో రైతుల మెడలో వ్యవసాయ యాంత్రీకరణ హారం..

5 రోజుల్లో వ్యవసాయ మార్కెట్ లో యాంత్రీకరణ మేళ. రోత రాజకీయాలు ఉచ్చిలిపాటు తనంతో ప్రతిపక్ష నాయకులు వంద రోజుల టాస్క్ ముందు ఉన్నది…నర్సంపేట అభివృద్ధి మరింత ముందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సన్న, చిన్నకారు రైతులకు చేయితనిచ్చేందుకు గాను నర్సంపేట నియోజకవర్గ రైతుల మెడల్లో రూ.రూ.70 కోట్లతో అత్యాధునాతన వ్యవసాయ యాంత్రీకరణ హారం వేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు…

Read More

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహకుడిగా సాయిని రవి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చెర్మెన్ మధుయాష్కీ గౌడ్ ని కలిసి సత్కరించిన సాయిని రవి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, నా యొక్క నియామకానికి సహకరించిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్గే, తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు…

Read More

సర్పంచ్ కుటుంబానికి 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన….

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి….. చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలంలోని పాపయ్యపేట గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ భర్త వెంకటేశ్వర్లు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.ఇట్టి విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకుని వెంకటేశ్వర్లు పార్దీవదేహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.అనంతరం మృతుని భార్య సర్పంచ్ లక్ష్మీ,కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వెంకటేశ్వర్లు బి.ఆర్.ఎస్.పార్టీ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని ఆయన మరణం పార్టీకి తీరని…

Read More

ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన గుంటి అరుణ్ కు కాంగ్రెస్ శ్రేణుల సత్కారం

  బోయినిపల్లి,నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దుండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అరుణ్ కుమార్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గుంటి అరుణ్ ను తన నివాసంలో కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన అరుణ్ కుమార్ సివిల్ ఎస్సైగా ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. అరుణ్ కుమార్…

Read More

ప్రజా యుద్ధనౌక గద్దర్ కు ఘన నివాళి.

కేయూ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ఆచార్య బన్న అయిలయ్య ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో కానీ, సీమాంధ్ర వలస వాదుల పాలనలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంతం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని,వివక్షను తన పాటతో, మాటతో ప్రశ్నిస్తూ నిద్రాణమై ఉన్న తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించిన గొప్ప కవి, పోరాట యోధుడు గద్దర్ అని తెలిపారు….

Read More

బీసీ భవనం కోసం ప్రెసిడెంట్ అందజేసిన దేవేందర్ రెడ్డి.

రామయంపేట (మెదక్)నేటి ధాత్రి. రామాయంపేట పట్టణంలో మెదక్ రోడ్ ప్రక్కన పాత ఫారెస్ట్ ఆఫీస్ భవనం స్థలం బీసీ భవనం కోసం ఎమ్మెల్యే కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ కాఫీ మంజూరు చేస్తూ ఈరోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా బీసీ భవనం కోసం ఖాళీ స్థలం ప్రోసిడింగ్ కాపీని అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు…

Read More

10 వ తేదీవరకు గృహాలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ

పరకాల నేటిధాత్రి(టౌన్) ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహలక్ష్మి దరఖాస్తుల స్వికరణ కార్యక్రమం లో భాగంగా ఈరోజు పరకాల మున్సిపాలిటీ కార్యాలయం లో గృహలక్ష్మి దరఖాస్తుల కౌంటర్ లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ టీ. శేషు,చైర్ పర్సన్ మాట్లాడుతూ పరకాల పట్టణంలోని అర్హులైన లబ్ధిదారుల నుంచి గృహలక్ష్మీ పథకం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈరోజు నుంచి 10వ తేదీ సాయంత్రం 5:00గంటల వరకు దరఖాస్తులు…

Read More

ఏఐఎస్బి సభ్యత్వం నమోదును విజయవంతం చేయ్యాలి

సమరశీల పోరాటాలు ఏఐఎస్బి ద్వారానే సాధ్యం ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి చేర్యాల : నేటిధాత్రి…. చేర్యాల మండలంలో ఏఐఎస్బి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సభ్యత్వా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని వారు అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏఐఎస్బి సభ్యత్వ నమోదు.మొదటి విడతగా 2 లక్షల సభ్యత్వాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు విద్యారంగం బలహీనపడటం బాధాకరమని…

Read More

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కార్మిక సంఘాల మహా ధర్నా వాల్ పోస్టర్లు విడుదల చేర్యాల నేటిధాత్రి… క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల మహాపడావ్ పిలుపులో భాగంగా ఈనెల 10న జరిగే కార్మిక మహాధర్నా…

Read More

కొత్తచెరువు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.

రామయంపేట (మెదక్)నేటి ధాత్రి. కొత్తచెరువు పనుల పరిశీలన రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని ఐదో వార్డులోని కొత్తచెరువును సందర్శించిన పల్లె జితేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ చంద్రపు శోభ కొండలు రెడ్డి చిలకా గంగాధర్ డైరెక్టర్ పోచమ్మల ఐలయ్య శ్రీనివాసులు పాల్గొన్నారు. కొత్తచెరువు కట్ట నిర్మాణంలో భాగంగా తూము గేటు కొత్తగా నిర్మిస్తున్న దాని పనులను పరిశీలించినారు. మరియు బతుకమ్మ ఘాటు కట్టడానికి నిర్మించాలని కాంట్రాక్టర్ కు తెలిపినారు.

Read More

స్వచ్ఛ సర్వేక్షన్ పనులు ఓటింగ్ ద్వారా పరిశీలన.

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. స్వచ్ఛ సర్వేక్షణ 2023 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త వెహికల్స్ సానిటేషన్ టాయిలెట్స్ మిషన్ భగీరథ కమ్యూనిటీ టాయిలెట్స్ వీధి దీపాల పైన ఏర్పడుతున్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో మున్సిపాలిటీలోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఓట్ ఫర్ యువర్ సిటీ ఓటింగ్ ద్వారా సర్వే చేసి దానిలో మెరుగైన ర్యాంకు లను కేటాయించి అవార్డుసు అందజేయబడునని మున్సిపల్ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేశారు…

Read More

కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రభుత్వమే బిఆర్ఎస్ ప్రభుత్వం

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేనీ నరేందర్ వరంగల్, నేటిధాత్రి చేనేత మిత్ర పథకం ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి నెలకు 3000 ఆర్థికసాయం అందిచడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి కొత్తవాడ జంక్షన్ లో కొత్తవాడ నేత కార్మికులతో కలసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్షిరాభిషేకం నిర్వహించారు. చేనేత కార్మికులను గుండెల్లో పెట్టుకునే చూసుకునే గొప్ప నాయకులు కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ సర్కారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి…

Read More

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన అధికారులు

“బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ జూలై 31న నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే వరంగల్, నేటిధాత్రి అవస్థలు పడుతున్న ప్రయాణికులు ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చి వేసిన అధికారులు ఆరు నెలల నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు ఈ మేరకు నేటిధాత్రి కథనం చూసి స్పందించిన అధికారులు బస్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభించారు స్థానిక వ్యాపార సంస్థలు కొంత ఇబ్బంది సృష్టించిన కానీ…

Read More

భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బి .గంగయ్య నియామకం.

 రాజన్న సిరిసిల్ల టౌన్: నేటి ధాత్రి భూ సేకరణ సిరిసిల్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బొద్దుల గంగయ్య నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ విభాగంలో డిసీగా బాధ్యతలు స్వీకరించారు.అలాగే సిరిసిల్ల లో భూ సేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి సదానందం కరీంనగర్ భూ సేకరణ స్పెషల్ డ్యూటీ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు

Read More

రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు

దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న మూడు ముఠాలోని 11 మంది సభ్యులతో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని ఫోర్స్ పోలీసులు గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు 57 లక్షల విలువైన నకిలీ మరియు గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయానాలు,…

Read More

హస్పిటల్ లో చికిత్స పొందుతూ మహేష్ అనే వ్యక్తీ మృతి

హన్మకొండ, నేటిధాత్రి: హన్మకొండ లో బలసముద్రంలో ఉన్నటువంటి చక్రవర్తి హాస్పిటల్ లో బొంత మహేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బొంత మహేష్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో వారం రోజుల క్రితం చక్రవర్తి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్నా రెండు రోజుల నుండి మహేష్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మహేష్ చనిపోయాడు అనీ…

Read More

దారి వెతుక్కునే పనిలో దానం!?

`ఈసారి దానంకు టికెట్‌ కట్‌ అని ముందే చెప్పిన నేటిధాత్రి. `అదే వార్తను అన్ని మీడియా సంస్థలు ఇప్పుడు చెబుతున్నాయి. https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్లు స్పష్టం! `బిజేపి వైపు కూడా చూస్తారేమో! అనుకుంటున్న జనం. `ఇప్పటికే అన్ని పార్టీలు చుట్టేసిన రాజకీయం! `ఉద్యమ నేపథ్యం లేకున్నా ఆదరించినా మారని దానం? `తన సొంత ఎజెండాతో ఉద్యమ కారులకు దూరం? `వివాదాలతోనే నిత్యం ఆధిపత్యం! `భూ కబ్జా ఆరోపణలు నిత్యకృత్యం! `ప్రజా సేవకు చాలని సమయం? `ప్రచారం,…

Read More