NETIDHATHRI

మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భారీ వర్షం కారణంగా బుధవారం మండలం తడిసి ముద్దయింది ప్రమాదకర స్థితిలో వాగులు వంకలు పొంగి ప్రహహిస్తున్నాయి కరకగూడెం, రంగాపురం ప్రధాన రహదారి పద్మ పురం వద్ద రహదారిపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రజలు ఎవరు ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు

Read More

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తంగళ్ళపల్లి ఎస్సై ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎస్సై డి సుధాకర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఎవరైనా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదకు గురి అవుతారని అలాగే సీట్ బెల్ట్ లేకుండా పెద్ద వాహనాలు నడపరాదని ఆటోలో ఎక్కువ మందిని తీసుకొని వెళ్లొద్దని వాహనాలపై ఉన్న పెండింగ్ ఛానల్ వెంటనే చెల్లించాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం…

Read More

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

* హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం * సినియర్ జర్నలిస్ట్ ఎరబెల్లి సుధీర్ చేర్యాల నేటిధాత్రి… అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలకు సైతం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు నివ్వడాన్ని స్వాగతింస్తున్నామని సినియర్ పాత్రికేయులు ఎరబెల్లి సుధీర్ అన్నారు. ఈ మేరకు బుధవారం అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం…

Read More

చందుర్తి మండలంలో కార్డాన్ సెర్చ్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలంలోని దేవుని తండాలో సరైన ధ్రువపత్రాలు లేని 31 వాహనాలు, గుడుంబా తయారీకి వాడే సరుకు, అక్రమ టేకు కలప స్వాధీనం.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో చందుర్తి మండలం లోని దేవుని తండాలో బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి.. శాంతిభద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు…

Read More

జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా పరిషత్ పాలకవర్గం జెడ్పీ చైర్మన్ పదవీ కాలం మంగళవారం తో గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కు, ములుగు జిల్లా పరిషత్ పాలక వర్గానికి ప్రత్యేక అధికారిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సంపత్ రావు డిప్యూటి సి ఈ ఓ ఎఫ్ ఏ సి జి జవహర్ రెడ్డి, ములుగు ఎం పి డి ఓ…

Read More

పార్టీ పునాదులే కార్యకర్తలు!

-ఎల్లవేళలా పార్టీకి అండగా నిలిచేది వాళ్లే! -పార్టీ కోసం కష్టాలు పడతారు! -కష్టకాలం కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తారు. -పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెడతారు. -పార్టీ అధికారంలో వున్నా లేకున్నా అండగా వుంటారు. -అన్ని పరిస్థితులను ఎదుర్కొని జెండాలు మోస్తారు. -ఆకలిని భరిస్తారు..ఆవేదనలు దిగమింగుతారు. -కాలానికి ఎదురు తిరిగి కండువా కప్పుకుంటారు. -పార్టీ అధికారంలోకి తెచ్చేదాక కంటినిండా కునుకుతీయరు. -ఆస్థులమ్ముకొని జెండాలు కడుతారు. -పార్టీలు అధికారంలోకి రాగానే వారిని వెనక్కి నెట్టేవాళ్లొస్తారు. -అవకాశ వాదులు ముందుకు తోసుకొస్తారు….

Read More

Leaders transgressing their limits in the Assembly

https://epaper.netidhatri.com/view/342/netidhathri-e-paper-7th-aug-2024%09/2 ·Assembly is not a public meeting place ·Legislative Assembly is a inviolable place ·Positive criticisms are inevitable ·Allegations are made for political dominance ·Demanding the ruling party is the right of opposition ·Ruling party always contrive to dominate the opposition ·Strategy is essential ·Personne allegations are not inevitable ·This create problems for future generations…

Read More

Treatment with expired medicines by Rohini hospitals

https://epaper.netidhatri.com/view/341/netidhathri-e-paper-7th-aug-2024%09 ·The greed of money made them to do like this ·Playing with the lives of the people in the name of treatment TO READ THIS NEWS IN TELUGU PLEASE CLICK ON THE BELOW LINK https://netidhatri.com/battini-satyanarayana-goud-shocking-allegations-about-rohini-hospital-on-selling-of-expired-and-fake-medicines-to-the-poor-people-and-playing-with-their-lives-exclusively-in-netidhatri/ ·Allegations made by Pharmacist Welfare Association President Battini Satyanarayana Goud ·He revealed serious facts to Netidhatri ·He has shown…

Read More

దుర్వినీత సమాజంలో దుశ్శాసన పర్వాలు.

https://epaper.netidhatri.com/view/342/netidhathri-e-paper-7th-aug-2024%09 -అడుగడుగునా అఘాయిత్యాలు! -మితిమీరుతున్న దుర్మార్గులు. -భయం లేని మృగాళ్లు. -పట్టింపు కరువైన పాలకులు. -సమాజంలో పెరిగిపోతున్న దుశ్చర్యలు. -స్కూళ్ల దాకా పాకిన దారుణాలు. -కఠినమైన చట్టాలు తెచ్చినా భయపడడం లేదు! -ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. -బస్సులో కూడా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడుతోంది. -పెడదారి పడుతున్న యువత. -పట్టింపు లేని తల్లిదండ్రులు బాధ్యత. -కేవలం ప్రభుత్వం మీదనే నెట్టివేత సరైంది కాదు. -తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తన గమనిస్తుండాలి….

Read More

అక్రిడిటేషన్ల జారీలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : టీ.ఎస్.జె.యు

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి నేటిధాత్రి, వరంగల్ అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలకు సైతం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు నివ్వడాన్ని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జెయు) స్వాగతించింది. ఈ మేరకు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఎన్ యుజెఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్. పురుషోత్తం, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్, తోకల అనిల్ కుమార్, కోశాధికారి పాపాని నాగరాజు లు…

Read More

పశువులకు అడ్డాగా మారిన గ్రామీణ రహదారులు

నిత్యం ప్రమాదాలు… చోద్యం చూస్తున్న అధికారులు ప్రాణ నష్టం జరుగుతున్న..ప్రజా సమస్యలు పట్టించుకునే నాథులే లేరా జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని గ్రామాలలో రహదారులు పశువులకు అడ్డాగా, దొడ్డిగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే వారే కరువైపోయారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా పెడచెవిన పెట్టారు. ఎన్నో కుటుంబాలు ప్రమాదాలతో రోడ్డున పడుతున్న సంఘటనలు రోజు వినిపిస్తూనే ఉన్నాయి,కనిపిస్తూనే ఉన్నాయి. రాత్రి సమయంలో పశువులు రోడ్లపై ఉండడంతో అత్యవసరమైన…

Read More

రంగ రంగ వైభవంగా, హాలిఫాక్స్, కెనడాలో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024

* కెనడా లోని హాలిఫాక్స్ &. డార్ట్ మౌత్ వాసులు మన భారత సంస్కృతి and భారత సంప్రదాయాలను కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరం లో సగర్వంగా వైభవంగా ప్రదర్శించారు శ్రీ విశాల్ భరద్వాజ్ మరియు వారి బృందం; CEO జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 27,000 మంది కి పైగా ముఖ్యం గా కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు హాజరయ్యి వేడుకలను ఘనంగా, రంజితంగా నిర్వహించారు. శ్రీమతి మరియు శ్రీ…

Read More

బస్వరాజు రాజ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

నేటిధాత్రి, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్ రావు, వరంగల్ తూర్పు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త బస్వరాజు రాజ్ కుమార్ ఈమధ్య అస్వస్థత గురై ఇంట్లోనే విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొని, బస్వరాజు సారయ్య గల్లీ, పోచమ్మమైదాన్ లో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్ కుమార్ ఆరోగ్య బాగోగులపై అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని…

Read More

ఓదెలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 97 వ జయంతి వేడుకలు

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త విశ్వకర్మ ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 97 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. అనంతరం జిల్లా నాయకులు నాగవె ల్లి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని అన్నారు. రాష్ట్రం కోసం మలి దశ ఉద్యమంలో విశ్వకర్మ…

Read More

బోనాల ఉత్సవాలకు శంభునిపేట పోచమ్మ దేవాలయం ముస్తాబు

నేటి నుంచి (బుధవారం) బోనాల ఉత్సవాలు ప్రారంభం ఆనవాయితీ ప్రకారం తొలిబోణం సమర్పించనున్న శాలివాహన పూజారులు నేటిధాత్రి, వరంగల్ తూర్పు శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి సమర్పించే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శంభునిపేట లోని కాకతీయుల కాలంనాటి ప్రాచీన పోచమ్మ దేవాలయాన్ని ముస్తాబు చేసారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో గ్రామంలో ఇంటింటికి తిరిగి (జోగురూపం)లో సేకరించిన పసుపు, బియ్యం, కుంకుమ పూజా ద్రవ్యాలతో, శాలివాహనులు తమ పూజ ద్రవ్యాలను జత చేసి ఆనవాయితీ ప్రకారం పోచమ్మ తల్లికి మట్టి…

Read More

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం..

బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండల కేంద్రంలోని జకినాలపల్లి గ్రామ పంచాయతీ అమ్మపల్లి తాండకి చెందిన ఇస్లావత్ టిక్య నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. అట్టి విషయం తెలుసు కున్న బిజెపి ఊరుకోండ మండల నాయకులు దేవేందర్ నాయక్, బిజెపి రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి…

Read More

ప్రగతిశీల యువజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నిక

తాటి రమేష్, కల్తి ప్రమోద్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల,అధ్యక్ష కార్యదర్శులుగా తాటి రమేష్,కల్తి ప్రమోద్ లను ఎన్నుకున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి తెలిపారు. ఈ సందర్భంగా పర్శక రవి మాట్లాడుతూ నూతనంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన తాటి రమేష్, కల్తి ప్రమోదులు విద్యార్థి,యువజన రంగ సమస్యలపై దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కారం కోసం పోరాడాలని కోరారు. భారీగా వర్షాలు కురుస్తున్న…

Read More

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దయాకర్ ప్రొఫెసర్ జయశంకర్ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ తీసుకురావడంలో వారి యొక్క పాత్రను వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, ఉమర్ అలీ, వినయ్ కుమార్, మంజుల, కవిత, జయ, రమేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ సిద్ధికార్థ ప్రొఫెసర్ శ్రీ కొత్తప్పల్లి జయశంకర్ జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ సిద్ధీకర్త శ్రీ కొత్తప్పల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఎ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయంకర్ తెలంగాణ ఏర్పాటు విషయంలో అహర్నిశలు కృషి చేశారని, 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని…

Read More