గుడుంబా అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్
శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో గుడుంబా నిర్మూలనకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుల్ల, పెంచికల్ పేట, కటాక్షపూర్, శాయంపేట మండలం నేరేడుపల్లిలలో దాడులు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న నీరుకుల్లకు చెందిన ఓదెల పద్మ,వంగేటి రాజలింగం నేరేడుపల్లికి చెందిన కడెం రాజయ్య ప్రాజెక్టులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (16) లీటర్ల గుడుంబా,180 ml పరిమాణం (15) మద్యం బాటిళ్ళు, (12)…