
జడ్చర్ల కేంద్రంలో ముస్లిం సోదరులను కలిసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మాజీ మంత్రి , జడ్చర్ల శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.చర్లకొల్ల లక్ష్మారెడ్డి మద్దతుగా శుక్రవారం రోజు జడ్చర్ల మున్సిపల్ పరిది 08 వ వార్డు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్ వారి వార్డు 08 వ వార్డు లో శుక్రవారం సందర్భంగా మాజిత్ దగ్గరకు వెళ్ళి ముస్లిం సోదరులు నమాజ్ చదివిన అనంతరం ముస్లిం పెద్దలను, యువకులను కలిసి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల…