NETIDHATHRI

Kumaraswamy.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు నర్సంపేట నేటిధాత్రి:   కేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సు మండల కమిటీ సభ్యుడు అక్కపెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది.బాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను…

Read More
Government

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి:         ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల…

Read More

తమిళ రాజకీయాలను కుదిపేసిన మురుగన్‌ మానాడు

`ద్రవిడ రాజకీయాలు తొలిసారి ఎదురవుతున్న ప్రతిఘటన `క్రమంగా బలపడుతున్న సనాతనధర్మ వాదం `హిందువులను కట్టేస్తున్న సెక్యులర్‌ సంకెళ్లు `ఇకముందు కొండలు, ఆలయాల చుట్టూ తమిళ రాజకీయాలు `పట్టు నిలుపుకోవడానికి డీఎంకే ఆరాటం `ఆస్తిత్వంకోసం ఏఐడీఎంకే ఆరాటం డెస్క్‌,నేటిధాత్రి:  మదురైలో జరిగిన మురుగన్‌ భక్తుల సదస్సు, తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవిడవాద సంస్కృతిని సవాలు చేసింది. గత జనవరిలో విజయవాడ సమీపంలో విశ్వహిందూ పరిషత్‌ సమావేశాన్ని ఇది తలపునకు తెచ్చింది. నాడు సుమారు ఏడులక్షలమంది హిందువులు స్వచ్ఛం దంగా…

Read More

నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే.. `నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌ `తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌ `జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌ `తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ…

Read More
Ketaki

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు.. జహీరాబాద్ నేటి ధాత్రి:   ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ,…

Read More
Function Hall

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి- ఇరుగురాల భూమేశ్వర్ పెగడపల్లి, నేటిధాత్రి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర రెడ్డి ఫంక్షన్ హాల్ లో సిపిఐ తోమ్మిదవ మండల మహాసభ జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇరుగురాల భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు సమరశీల పోరాటాలు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ…

Read More
ABVP meeting

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ లో జరిగిన ఏబీవీపీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు గుజ్జల ప్రేమ్ కుమార్ ని భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా ప్రకటించారు విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో అనేక కృషి చేశారనిఅన్నారు ఈ సందర్భంగా నూతనంగా జయశంకర్ భూపాలపాలి జిల్లా కన్వీనర్…

Read More
conscious

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలి కులాలుగా చైతన్యం కావాలి – సమూహంగా ఏకం కావాలి ఎమ్మార్పీఎస్ ఉద్యమం అట్టడుగు వర్గాలకు కేంద్రబిందువు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు-బెజ్జంకి అనిల్ మాదిగ గంగాధర, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన…

Read More
Karimnagar

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు. డిహెచ్పిఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ కరీంనగర్, నేటిధాత్రి:   కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచిన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరికి అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని బోయిని అశోక్ అన్నారు. కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈసమావేశంలో అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More
development

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత !

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు గుండాల సిఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:   గుండాల మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్,గుండాల ఎస్సై సైదా రహుఫ్,కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి…

Read More
Farmers

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి నర్సంపేట నేటిధాత్రి:   రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం…

Read More
Students

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌ **ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి…

Read More
Congress Party

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు.

దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు…

Read More
Meditation

ప్రశాంతతకు దైవచింతన మార్గం.

ప్రశాంతతకు దైవచింతన మార్గం… జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: ప్రశాంతతకు దైవచింతన మార్గం అని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఝరాసంగంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ప్రవచనామృతం అందించారు. మహిళలు సీరియల్స్కు బదులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వంటలు చేస్తూ దేవుడి నామస్మరణ చేయడం మంచిదని తెలిపారు. ధనవంతులు పేదలకు దానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Read More
private corporate

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి *యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ * నర్సంపేట నేటిధాత్రి:   నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి. నర్సంపేటలో ఐక్య విద్యార్థి సంఘాలు సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల సందీప్,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముక రవి.ఎంఎస్ఎఫ్…

Read More
ABVP.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్ నర్సంపేట నేటిధాత్రి:   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు. జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్…

Read More
Books.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ పరకాల నేటిధాత్రి:   హన్మకొండ జిల్లా పరకాల శాఖ గ్రంథాలయానికి ఉపాధ్యాయులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి సుమారు 5000 రూపాయాల విలువ అయిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథ పాలకులు డి.రాజేంద్ర ప్రసాద్ కి అంద చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త ఎస్ వి విద్యా సంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాస చారి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన…

Read More
Forest

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ జైపూర్ నేటి ధాత్రి:   తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్…

Read More
Notebook

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ మెట్ పల్లి జూన్ 25 నేటి ధాత్రి:   మెట్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల విట్టంపేట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్లు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సన్నీ, రవితేజ సతీష్ లు మరియు పాఠశాల…

Read More
Selling books

బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు.

బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు పారిశుధ్యాన్ని మరచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల నేటి ధాత్రి:   ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాస్టర్ మైండ్ స్కూల్ బుక్స్ అమ్మడానికి ఒక షెటర్ కిరాయికి తీసుకొని దానికి అయ్యప్ప స్టేషనరీ అని పేరు పెట్టి పుస్తకాల వ్యాపారం చేస్తున్నారు. బుక్స్ అమ్మగా మిగిలిన చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లు వెయ్యకుండా ఇష్టానుసారంగా పారేస్తున్నారు.చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయకుండా రోడ్డుమీద వేయడం వల్ల ఆ…

Read More
error: Content is protected !!