NETIDHATHRI

బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా యర్రపోతు మురళి కృష్ణ నియామకం

చర్ల మండల కేంద్రానికి చెందిన సామల ప్రవీణ్ బీఎస్పీ పార్టీలో చేరిక….. భద్రాచలం నేటిదాత్రి చర్ల జనవరి 31 నిర్భయ వార్తా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల పరిధిలో గల సత్యనారాయణపురం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నడిపింటి మధు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నిరంతరం సమాజ పరివర్తన కార్యక్రమంలో పాల్గొంటూ, రాజకీయ చైతన్య వేదిక అయిన బహుజన్ సమాజ్…

Read More

ఇంటింటికి బొట్టు పెట్టి ఉపాధి హామీ పనికి రావాలని పిలుపు

రేగొండ,నేటిధాత్రి: ఉపాధి హామీ పనులకు రావాలని బుధవారం ఉపాధి హామీ సిబ్బంది అన్ని గ్రామ పంచాయతీల ఉపాధి హామీ కూలీలను విస్తృతంగా కోరారు.అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీలు పనులు ప్రారంభం కాగా కూలీల రోజు వారి కూలీల 400 పైగా పలుకుతుంది ఈ మేరకు కూలీలు ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపక పోవడంతో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజాపాలనలో ఒక గ్యారెంటీ అయిన ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం…

Read More

రోడ్లు లేని గ్రామం.. అక్కడ అంతా పడవ ప్రయాణమే

మనం నిత్యం రణగొణ ధ్వనులతో కూడిన ప్రాంతాలలో నివసిస్తుంటాం. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండే పల్లెలకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటాం. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతాం. అయితే వాహనాలు ప్రయాణించడానికి రోడ్లే లేని, రణగొణ ధ్వనులకు ఆస్కారం లేని ఓ ఊరు ఉందని మీకు తెలుసా? నెదర్లాండ్స్ లోని ఓవరిజ్సెల్లోని డచ్ ప్రావిన్స్లో ఉన్న గీథూర్న్ రోడ్లు లేని మనోహరమైన గ్రామం. పూర్తిగా ఇక్కడ కాలువల ద్వారానే పడవలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసే ప్రయాణం…

Read More

సింగరేణి సంస్థ నిధులతో నిర్మించిన కమిటీ హాల్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి టేకుమట్ల మినీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ వచ్చిన సందర్భంగా సర్పంచ్ గోనె సుమలత ,నర్సయ్య మరియు టేకుమట్ల, ఇందారం నాయకులు కలిసి కమిటీ హాల్ పక్కనే ఉన్న స్థలంలో డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ నిర్మించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇందారం, టేకుమట్ల మధ్యలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 286 లో పది ఎకరాల స్థలంలో మినీ స్టేడియం ఓపెన్ జిమ్…

Read More

సర్పంచ్,పాలకవర్గం పదవి విరమణ కార్యక్రమం

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు నేటితో 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సర్పంచ్ ఊర రవీందర్ రావు,ఉప సర్పంచ్ కిన్నెర మని,వార్డు సభ్యుల పాలకవర్గ పదవి విరమణ కార్యక్రమం జరిగింది.పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటినుండి పదవి విరమణ వరకు ప్రజాసేవే పరమావధిగా అండగా ఉండి గ్రామ ప్రజలకు…

Read More

శుభాకాంక్షలు తెలియజేసిన ఆరెపల్లి ప్రశాంత్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్ధంగా సేవాలు అందించిన వీర్ల సరోజన ప్రభాకర్ రావుకి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన సభలో శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆరెపల్లి ప్రశాంత్. ఈకార్యక్రమంలో వీర్ల కుందన్, ఆరెపల్లి వినోద్, కల్లేపల్లి కుమార్, తోదేటి శ్రీనివాస్, సతార్ల అనిల్, సిరిపురం కిట్టు,…

Read More

సర్పంచులకు పదవీ విరమణ సందర్భంగా సన్మానం

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: లక్షెట్టిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నం మంగ ఆధ్వర్యంలో ,MPDO , MPO, APO, గారు మండలంలోని సర్పంచుల పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టి వారిని పూలమాల కండువాలతో సత్కరించి సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, వైస్ ఎంపీపీ,కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్ మండలంలోని ప్రజా ప్రతినిధులు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Read More

ప్రిన్సిపాల్ రాజిరెడ్డి చేతుల మీదగా క్యాలెండర్ ఆవిష్కరణ

వీణవంక , (కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి:వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ ఆసోసియేషన్ – 475.. నూతన సంవత్సర 2024- కాలెండర్ ను కళాశాల ప్రిన్సిపల్ కె. రాజి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర నాయకులు చిట్టిబొమ్మల – భాస్కర్ , సంఘం రాష్ట్రలు కౌన్సిలర్ కత్తెరశాల,జిల్లా ఉపాద్యాక్షులు శోభన్ బాబు అధ్యాపకులు రవిందర్ , కరణ, కల్పన,సుమతి జయపాల్ రెడ్డి, స్వప్న, శైలజ కళాశాల…

Read More

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సిఐటియు చండూరుమండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.బుధవారంచండూరు మండల పరిధిలోని ధోని పాముల, జోగిగూడెం, ఇడికుడ, గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శులకుసమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్నకార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూను కోవాలనికార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి…

Read More

అక్రమ మద్యం సిండికేట్లను, బెల్ట్ షాపులను, అధిక ధరలను నియంత్రించాలని వినతి

అక్రమ మద్యం సిండికేట్ ల పై ఏసిబి దాడులు చెయ్యాలి భద్రాచలం నేటి ధాత్రి మణుగూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఉన్న అక్రమ మద్యం సిండికేట్లను బెల్ట్ షాపులను అధిక ధరలను నియంత్రించాలని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ…. అశ్వాపురం,…

Read More

నూతనగ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

200 యూనిట్లలోపు వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించకండి వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:సర్పంచుల పదవీకాలం ఈరోజు ముగియనుండడంతో గురువారం హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని దేశాయిపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ భవన నిర్మాణానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామల అభివృద్ధి కోసం కృషి చేశారని…

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దేశిని రాజు (ఫోటోల రాజు) తండ్రి లింగమూర్తి ఓదెల మండలం మడక గ్రామంలో ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేసిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ మరియు కాంగ్రెస్ నాయకులు మూగ రవి

Read More

పదవి కాలం ముగియడంతో సర్పంచులకు సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో 2019 లో ఏర్పడిన పాలకవర్గాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు మరియు మోడల్ పంచాయతీగా గుర్తించినందుకు సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ ని వార్డు సభ్యులను గ్రామస్థాయి అధికారులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు , సెక్రెటరీ , గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. శెట్టిపల్లి సర్పంచ్ కి ఘన సన్మానం సర్పంచ్ గా 5 ఏండ్ల పదవి కాలం…

Read More

గ్యాస్ వినియోదారులకు శుభవార్త

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం కేంద్రం లోని రానా ప్రతాప్ గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ వినియోదారులు ఈ కె వై సి గురించి గ్యాస్ ఏజెన్సీ వరకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని ఐ టి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశానుసారం గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ముత్తారం మండలంలోని ప్రతి గ్రామానికి ఒకరోజు కేటాయించి అదే గ్రామంలో ఈ కేవైసీ…

Read More

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్

లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ లో జన్నారం దండపల్లి లక్షేట్టిపేట్ హాజీపూర్ మండలాల ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు పాల్గొనడం జరిగింది మొదటి బహుమతి జన్నారం మండలానికి చెందిన స్లేట్ హైస్కూల్ రెండవ బహుమతి లక్షత్ పెట్ మండలానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని కల్లూరి అక్షయ మూడవ బహుమతి గుడ్ షెఫర్డ్ హైస్కూల్ కి వచ్చింది ఈ కార్యక్రమంలో సత్య సాయి…

Read More

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉందని ఈ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.గతంలోనే నిర్ణయం తీసుకున్నా నిర్ణయాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయని…

Read More

రక్తదానం … ప్రాణదానం.

జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలు,లక్ష్మన్న అభిమానులకు విజ్ఞప్తి!! మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో ప్రతి ఏటా ఫిబ్రవరి 3న జడ్చర్ల నియోజకవర్గ మాజీ మంత్రి,ప్రియతమ నేత లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తూ వస్తున్న రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని శనివారం ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుండి జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్స్ లో నిర్వహిస్తున్న రక్తదాన…

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బండి మురళి ఇటీవల మరణించగా తన చిన్ననాటి మిత్రులైన 2010 2011 టెన్త్ మిత్రులు వారి కుటుంబానికి 18500 ఆర్థిక సహాయం అందించడం జరిగింది, మిత్రుడు కోల్పోయిన కుటుంబానికి తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో మిత్రులు గుండా సురేష్ మొలుగూరి రాకేష్ మైదం శ్రీకాంత్ గడ్డం వెంకటేష్ ఇనుగోల సాయికుమార్ తంగళ్ళపల్లి రాజకుమార్ ఆరేపల్లి గణేష్ శ్రీపతి…

Read More

పోలీస్ ఉద్యోగాలు సాధించిన వర్సిటీ విద్యార్థులను సన్మానించిన క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్.

కేయూ క్యాంపస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 69 మంది కానిస్టేబుల్స్ ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జేఎల్ఎం ఒకరు ఎన్నికైనట్లు కోచింగ్ సెంటర్ సంచాలకులు డాక్టర్ టీ నాగయ్య తెలిపారు. అదేవిధంగా డీఎస్సీ మరియు జేఎల్ ఫలితాలలో కూడా అనేకమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందుతారని ఫ్రీ కోచింగ్ సంచాలకులు డాక్టర్ నాగయ్య తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ…

Read More

గిరిజనులను,తండాలను గుర్తించింది కెసిఆర్ రే,

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన సర్పంచ్, నిజాంపేట( మెదక్)నేటిధాత్రి. స్వరాష్ట్రం సాధించాక తండాలను గుర్తించి ప్రజల సౌలభ్యం కోసం గ్రామ పంచాయితీలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని సర్పంచ్ అరుణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని జడ్చర్ తండ గ్రామంలో బుదవారం రోజున 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ అరుణ్ కుమార్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పెద్ద సంగ్యా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…

Read More