![ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..](https://netidhatri.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-5.57.02-PM-600x400.jpeg)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
జోగులాంబ డిఐజి. సిఎల్ ఎస్ చౌహన్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, సిబ్బందికి జోన్-7 జోగులాంబ డిఐజి శ్రీ ఎల్.ఎస్ చౌహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భంగా డిఐజి మాట్లాడుతూ, దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు15న విముక్తి లభించిందన్నారు. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలుచేసి. తమ ప్రాణాలనే…