NETIDHATHRI

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

జోగులాంబ డిఐజి. సిఎల్ ఎస్ చౌహన్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, సిబ్బందికి జోన్-7 జోగులాంబ డిఐజి శ్రీ ఎల్.ఎస్ చౌహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భంగా డిఐజి మాట్లాడుతూ, దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు15న విముక్తి లభించిందన్నారు. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలుచేసి. తమ ప్రాణాలనే…

Read More

పద్మశాలి సంఘం, కార్మిక సంఘం, భావన రుషి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు/గంగాధర, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో పద్మశాలి సంఘం, కార్మిక సంఘం, భావన రుషి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఒక పండుగలాగా నిర్వహించారు. ఈకార్యక్రమం సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు అన్నల్దాస్ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ మన పద్మశాలి ఐక్యత ఇలాగనే ఎప్పటికీ కనువిందుగా ఈజెండా పండుగ చేసుకోవాలిని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు గుండ రాజేశం, నల్ల శ్రీనివాస్, దూస సురేందర్, కార్యవర్గ సభ్యులు గ్రామ…

Read More

ముత్తారం లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బండి రాజేశ్వరి పోలీస్ స్టేషన్లో ఎస్సై మధుసూదన్ రావు ప్రాథమిక సహకార కేంద్రంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా డైరెక్టర్ ముత్తారం పిఎసిఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అమరేందర్ రావు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల…

Read More

ముత్తారం తహసిల్దార్ కు ప్రశంస పత్రం

ముత్తారం :- నేటి ధాత్రి ఉద్యోగ బాధ్యతలలో ఉత్తమ సేవలు గాను ముత్తారం తాసిల్దార్ బండి రాజేశ్వరి ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం అందుకున్నారు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ అరుణ శ్రీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అనుకున్నారు ముత్తారం తాసిల్దార్ కు ప్రససపత్రం అందుకోవడం పట్ల కార్యాలయ సిబ్బందితోపాటు మండలం లోని ప్రజా ప్రతినిధులు ప్రజలు హర్ష వ్యక్తం…

Read More

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి డివిజన్ లోగల GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమిషనర్ స్నేహ శబరీస్ తో మరియు తదితర డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులతో కలిసి ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వార్డ్…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం!!

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నేటి ధాత్రి బుగ్గారం మండలం మద్ధునూర్, యశ్వంతరావు పేట గ్రామాలకు చెందిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ…

Read More

బీజేపీలో చేరిన సర్పంచ్ అభిషేక్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొందరు సర్పంచులు ఇప్పుడు పక్కదారి కడుతున్నట్లు రామడుగు మండలం లో జోరుగా చర్చ నడుస్తోంది. మండలంలోని కొక్కెర కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభిషేక్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపి కార్యాలయంలో ఎంపి బండి సంజయ్ కుమార్ బిజేపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతనితో పాటు మరికొందరు సర్పంచ్ లు పదవీకాలం ముగుస్తున్నందున పార్టీలు మారుతారని…

Read More

జయనగర్లో 75 వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేసిన సీఐ కృష్ణమోహన్

కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి జయనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో 75 వ గణతం త్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి పోలీ స్ స్టేషన్ సీఐ కృష్ణమోహన్ జెండా ఆవిష్కరించడం జరిగినది.ఈ సంద ర్భంగా సిఐ సీసీ కెమెరాల యొక్క విశిష్టతని వివరించారు.అట్లాగే కాల నీలో అన్ని రోడ్లను కలుపుతూ సీసీ కెమెరాలు అనుసంధిస్తే చక్కని సె క్యూరిటీ ఉంటుందని చాలా ఉప యోగంగా ఉంటుందని వివరించా…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జైపూర్ మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ జైపూర్ గ్రామం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంబల్ల రవి శుక్రవారం రోజున చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో…

Read More

పోత్కపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి ఓదెల మండలంలోని పోత్కపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల్ల వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతూ ముందు సాగుతున్న జర్నలిస్టులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన కలం ఉందని తెలియజేశారు.

Read More

దళితుల భూముల్లోంచి బండ్లబాట

ఫిర్యాదు చేసిన పట్టింంచుకోని ఆర్డిఓ -ఆక్రమణకు యత్నాలు -ఆదుకోవాలని కలెక్టర్ కు మొరపెట్టుకున్న దళిత రైతులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 26 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన దళిత రైతుల భూముల్లోంచి బండ్లబాట వేసే కుటీీల యత్నాలు కొనసాగుతున్నాయని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగాపురం శివారు చెరువు కట్ట కింద దళితులకు సంబంధించిన వ్యవసాయ పట్టా భూముల్లోంచి వేరే గ్రామానికి చెందిన అగ్ర కులస్తుడు గతంలో అక్రమంగా…

Read More

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దాతృత్వం చాటుకున్న ఎస్సై మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు ,ప్రజాప్రతినిధులు,నాయకులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ మంగపేట మండలం లోని కస్తురిబాయి మహిళా వృద్ధాశ్రమం లోని వృద్దులకు 50 కేజీ ల బియ్యం మరియూ నిత్యావసర, వస్తువులు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు

Read More

జర్నలిస్టులు అంకితభావంతో పని చేయాలి

-భద్రాచలం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు రెడ్డి భద్రాచలం నేటి ధాత్రి జర్నలిస్టులు తమ వృత్తి లోఅంకితభావంతో పనిచేయాలని భద్రాచలం పట్టణ సిఐ నాగరాజు రెడ్డి అన్నారు… భద్రాచలం జర్నలిస్ట్ ఫారం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ను భద్రాచలం పట్టణ సి.ఐ నాగరాజు రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో రాజ్యాంగం చట్టబద్ధత కల్పించిన రోజు నేపథ్యంలో…

Read More

ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘం అధ్యక్షుడు మరియు కెడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ గుజ్జుల రాజిరెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ పోతిపెద్ది రమణారెడ్డి,ఎంపీపీ జక్కుల ముత్తయ్య,సంఘం పాలకవర్గ సభ్యులు గుజ్జ గోపాల్ రావు,అల్గం నిర్మల పాపయ్య, గిరి వీరేందర్, అల్లాడి యాదగిరి రావ్, ఎలువక…

Read More

వినూత్న రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆకర్షణీయంగా నిలిచిన బోనాల ప్రదర్శన. నర్సంపేట/దుగ్గొండి, నేటిధాత్రి : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న రీతిలో వేడుకలను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాలను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రమంలో పదో తరగతికి చెందిన విద్యార్థినిలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిని అద్దంపట్టే విధంగా వినూత్న రీతిలో పట్టుచీరలు ధరిస్తూ బోనాలను నెత్తిన ధరించి గ్రామంలోని పురవీధుల్లో ప్రదర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సంస్కృతి సమావేశంలో విద్యార్థినిలు…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జర్నలిస్ట్ ఫారం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణ సి.ఐ నాగరాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేతులమీదుగా *జర్నలిస్ట్ ఫారం అఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్* క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉంటుందని సమాజంలో అవినీతి వెలికి తీయడంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. మీడియా ద్వారానే పలు సమస్యలు పరిష్కారామితున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొడ్డు ఆనంద్ , సెక్రెటరీ జోసెఫ్ , ట్రెజరీ అనిల్…

Read More

నవత విద్యాలయంలో ఘనంగా జెండా పండగ

చందుర్తి, నేటిధాత్రి: భారత జాతీయ 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పలు కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల వివిధ వేషాధారణ చూపరులను ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి పాఠశాల ఆవరణలో అధ్యాపక బృందం పిల్లలకి వివరించారు. ఈ సందర్భంగా…

Read More

ప్రతిభా విద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశంలో ఒక్కో మతం వారు ఒక్కో పండుగ ఘనంగా జరుపుకుంటారు . కానీ భారత జాతి మొత్తం కులము, మతము, జాతి, లింగబేధం, లేకుండా జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు…

Read More

ఆరెసంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు జోగాపూర్.గుడిపేట గ్రామంలోని ఆరేసంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా వరికేల శ్యామ్ రావు, ఉపాధ్యాక్షులుగా బోరుగాయ తిరుపతి, కాస్యీయర్ గా అమరబండ రాజిరెడ్డి, రైటర్ గా అమరబండ సాయి కుమార్, సభ్యులు గా వడిజే రాజేందర్, అమరబండ ప్రసాద్, వరికేల సతీష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ కుల పెద్దలు మరియు యవకులు పాల్గొన్నారు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ..ఈ ఎన్నికకు సహకారించిన…

Read More

బాలికల పాఠశాలలో విజేతలకు బహుమలు ప్రదానం చేసిన కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో గల జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ముఖ్య అతిది గా హాజరయ్యారు.అనంతరం ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు కౌన్సిలర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయండం జరిగింది.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ మహానుభావుల చరిత్ర లను మనం స్మరించుకోవాలని వారు కళలుకన్నా దేశాన్ని నిర్ములించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం చక్రవర్తుల…

Read More