NETIDHATHRI

ప్రభుత్వ స్థలం కబ్జా పై పిర్యాదు

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి, 01 కాప్రా డివిజన్ పరిధిలో వంపుగూడ గ్రామం సర్వే నంబర్ 102 ప్రబుత్వ స్థలం కబ్జాపై కాప్రా తహశీల్దార్ కార్యాలయము లో డిప్యూటీ తహశీల్దార్ గారికి పిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కాప్రా డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు అనoతరం పత్తి కుమార్ మాట్లాడుతు ప్రభుత్వ స్థలాల ను అధికారులు కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధాoగా…

Read More

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేసినారు అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్హత లేని టీచర్లను పెట్టి నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థుల…

Read More

సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గం పదవి విరమణ కార్యక్రమం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు 5 ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ అరుంధతి – గిరిబాబు , ఉప సర్పంచ్ రామగుండం రాజ్ కుమార్ వార్డ్ సభ్యుల పాలకవర్గ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ… 2019…

Read More

మండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గానికి సత్కారం చేసిన సర్పంచ్

తంగళ్ళపల్లి నేటి దాత్రి తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి మండేపల్లి సర్పంచ్ గణప శివ జ్యోతి గ్రామపంచాయతీ పాలకవర్గం బాధ్యతలు ముగిసిన సందర్భంగా పాలకవర్గానికి శాలువాలతో సన్మానించి మెమొంటోస్ అందజేసిన స్థానిక సర్పంచ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మండేపల్లి గ్రామానికి అవార్డు రావడంలో ఎంతో బాధ్యతతో పనిచేస్తూ సహాయ సహకారాలు అందించినందుకు గాను అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు మండల అధికారులు ప్రజా ప్రతినిధులకుఈ సందర్భంగా…

Read More

ఉప్పల్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 01 ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశం గురించి చర్చించునకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హబ్సి గూడ లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి , తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాసరావు , కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ ,…

Read More

ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూరు మండల కేంద్రాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి సభ విజయవంతం కొరకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిశీలకులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంద్రవెల్లి వేదికగా అమరులకు నివాళులర్పించి, ఆభివృద్ధిని ఒక ఉద్యమంలా తీసుకెళ్లేందుకు వస్తున్నారన్నారని…

Read More

గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.

మహా ముత్తారం నేటి ధాత్రి. కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాలు అని శ్రామికుల్లో ప్రచారం చేయాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె౼ గ్రామీణ భారత్ బందు నిర్వహించాలని జాయింట్ ప్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత దేశంలో సంయుక్త కిషోర్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి తెలంగాణ రాష్ట్రంలో జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ బంధును…

Read More

బస్టాండ్ లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.హన్మకొండ, భూపాలపల్లి,చిట్యాల,హుజురాబాద్ లకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరకాల బస్టాండ్ జన సమూహంతో రాకపోకలతో అనునిత్యం కితకిటలాడుతుంది.మేడారం,వేములవాడ,కొండగట్టు జాతరలకు వెళ్లే ప్రయాణికులు తాగడానికి నీళ్లు ఏర్పాటుచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.రాబోయే మేడారం జాతరను,వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు,ప్రయాణికులకు బస్టాండ్ లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను కోరడం జరిగింది.

Read More

బిజెపి జిల్లా అధ్యక్షులకు ప్రతాప రామకృష్ణకు శుభాకాంక్షలు

బోయినిపల్లి, నేటి ధాత్రి: బిజెపి జిల్లా అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ మూడోసారి ఎన్నికైన సందర్భంగా గురువారం రోజున వేములవాడలో భారతీయ జనతా పార్టీ బోయినిపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగినది, ఈ కార్యక్రమంలో బిజెపి చొప్పదండి నియోజక వర్గ కొ- కన్వీనర్ ఉదారి నర్సింహా చారీ, బిజెపి మండల ఉపాధ్యక్షులు ఇల్లేందుల బాలయ్య,పాళోజి రాజేంద్ర ప్రసాద్, కొండం శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల…

Read More

ప్రెస్ అకాడమిక్ లో దళిత జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి

దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకులు కాషాపోగు జాన్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం విలేకరుల సమావేశంలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాషాపోగు జాను మాట్లాడుతూ, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని దళితులకు ఏ రోజు కూడా ప్రెస్ అకాడమిక్ లో గాని దళితులకు అవకాశం కల్పించిన దాఖలు లేవని దళితులను…

Read More

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ను ఇవ్వకూడదు

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి : లక్షేటిపెట్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకుడదని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకుండా సినిమా టాకీస్ పక్కన , చెరువులో ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకూడదని అన్నారు.ఇట్టి పాఠశాలకు పర్మిషన్ ఇస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ…

Read More

సిఐటి యూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు

-జిల్లా మధ్యాహ్న భోజన రంగా కార్మికుల సమస్యలపై -జిల్లా డీఈఓ కి సమ్మె నోటీసు బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం 2024, ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బందు విజయవంతం చేయాలని కార్మికుల రంగాలకు పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన కార్మికులకు వారి డిమాండ్లను నెరవేర్చడంలో…

Read More

పట్టా బద్రులు ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి కేంద్రంలో భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యారా అజయ్ రెడ్డి మాట్లాడుతూ01 -11-2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినా పట్టభద్రులు కూడా మళ్ళీ తహశీల్దార్ కార్యాలయంలో కావాల్సిన పత్రాలు సమర్పించి ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ త్వరలో రానున్న సందర్బంగా…

Read More

20 కోట్ల నిధులు ఇవ్వడం అభినందనీయం

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సీఎం రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు గురువారం రోజున వేములవాడ విలేకరుల సమావేశం నిర్వహించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ 20 కోట్లు నిధులు వేములవాడకు కేటాయించడం అభినందనీయమని ఈ సందర్భంగా వేములవాడ…

Read More

ఎల్లారెడ్డిపల్లిలో పెంతల రాజేందర్ రెడ్డికి అభినందన సభ

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 1 నేటితో సర్పంచ్ ల పదవి కాలం ముగియనుండడంతో మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డికి గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. నిరంతరం ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందిన పెంతల రాజేందర్ రెడ్డి మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు….

Read More

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు

Date 01/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్ నందు గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్సీలు సముద్రాల మధుసూదనాచారి,తాతా మధు,దండె…

Read More

శ్రీ ప్రణవ ఆశ్రమంలో శ్రీకృష్ణ మందిర నిర్మాణం కొరకు విరాళం అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని ఎల్బాక గ్రామంలో శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కృష్ణ మందిర ఆలయ నిర్మాణానికి శ్రీ ప్రణవ ఆశ్రమ సత్యం గురూజీ ఆశ్రమ పూజారి రామానంద చారి ఆశ్రమ కమిటీ సభ్యులు పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని కలిసి శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం గురించి సనాతన హిందూ ధర్మం పరిరక్షణ హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఆలయ నిర్మాణం…

Read More

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని,యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు దశరథ నాయక్ కి,సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలను శ్రద్దగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను ,యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు…

Read More

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, ఫిబ్రవరి 01 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్ల కొరకు గతంలో ముపై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగు తున్న సీసీ రోడ్డును డివిజన్ కార్పొ రేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఏఈ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరి గింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్ల కొరకు నిధులు మంజూరైన…

Read More

ఘనంగా మల్లేశ్వర స్వామి జయంతి వేడుకలు

వరంగల్ /గీసుగొండ,నేటిధాత్రి : ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని దత్తాత్రేయ రజక సంఘం ఆధ్వర్యంలో రజకుల కులదైవమైన మల్లేశ్వర స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఐలోని అభిషేక్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనుషులు సత్యనారాయణ ,చంద్రు,గిరి, ఉత్సవ కమిటీ సభ్యులు తిరుపతి, రమేష్, రాజేందర్, నాగరాజు, వంశీ ,సుమన్, నరేందర్, సమ్మయ్య, మొగిలి, భాస్కర్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More