సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ.

సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

 

shine junior college
విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు దశరథం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దశరథం తన సొంత డబ్బులతో 200 నోట్ బుక్స్, పెన్సిల్, పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బౌషత్తులో మంచి స్థాయిలో ఉండలని కోరుకుంటున్ననారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు గణేష్, షాదులు కార్యదర్శి భాగ్యలక్ష్మి, మ్యాదరి నర్సిములు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!