మనస్తాపంతో పురుగులమందు తాగి హాస్పిటల్లో పరిస్థితి విషమం..
విచారణ చేపట్టిన రెవెన్యూ పోలీస్ అధికారులు…
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలు పల్లి రెవెన్యూ పరిధిలోని ఆల్యితండా గ్రామం సమీపంలో గల వ్యవసాయ భూమి పచ్చిపాలు భద్రయ్య కు చెందిన సర్వే నెంబర్ 548/37/అ/4లో వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమి 1-20.ఒక ఎకరం ఇరువై గుంటలు పట్ట భూమి చుట్టూ పక్కల భద్రయ్య పాలి వాండ్ల భూములు ఉండగ అట్టి భూములు ఇల్లందు పట్టనానికి ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయం సమీపంలో ఉండగా అట్టి భూములపైన కన్నె సినీ మహబూబాబాద్ జీల్లా మరిపెడ బంగ్లా ఏరియాకు చేందిన గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్టీఐ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ పదకం ప్రకారం అక్కడ భూములు ఉన్న యాదవ కులానికి చెందిన పచ్చి పాల భద్రయ్య పాలి వాండ్లను 1/70యాక్ట్ చట్టాన్ని చూపుతు గిరిజనేతరులను భయబ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుండి తక్కువ ధరకు భూములను కోనుగోలు చేసిన మాజీ ఆర్టీఐ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ తనబార్య బానోత్ లక్ష్మి పేరుతో సింగరేణి మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో పట్టా చేయించుకోని చుట్టూ మద్యలో ఉన్న పచ్చి పాల భద్రయ్య వ్యవసాయ భూమిని ఆక్రమించు కోని గత సంవత్సరం లో అతను వేసిన పత్తి చేను మాజీ ఆర్టీఐ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ తనబార్య బానోత్ లక్ష్మి మరియు పచ్చి పాల శ్రీనివాస్ అనుకోవాలి అనుచరులతో ట్రాక్టర్ తో పత్తి చేను దున్నించి పంటను పాడుచెసి భద్రయ్య ను నష్టపర్చగ వారు మండల తహశీల్దార్ కి జీల్లా కలెక్టర్ కి పోలీసు వారికి తనకు ఉన్న పట్ల భూమి ఆధారాలతో తెలియపర్చిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్లుగ వ్యవహరిస్తూ పట్టించు కోవడం లేదని వారు కోర్టుని ఆశ్రయించి భద్రాచలం మెబైల్ కోర్టు నుండి ఓ.ఎస్.నెంబర్.259/2023 ప్రకారం 11-10-2023 న ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి అధికారులకు చూపించిన పలితం లెదని అధికారులు మాజీ ఆర్టీఐ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ కనుసన్నల్లో నడుస్తు వారి నే బెదిరించినారని ఈసంవత్సరం పంటసిజన్ కావడంతో గుగులోత్ శంకర్ నాయక్ అతని భార్య బానోత్ లక్ష్మి పచ్చి పాల శ్రీనివాస్ అనువారు వారి అనుచరులు మహబూబాబాద్ ఏరియా నుండి రెండు ట్రాక్టర్ లను ఆలియాతండా లో ఉన్న పచ్చి పాల భద్రయ్య వ్యవసాయ భూమిని 4-7-2024న ఉదయం సుమారు 8.గంటల సమయంలో ట్రాక్టర్ లతో దున్నుతుండగ తనకండ్ల ముందే తన భూమిని ఆక్రమించు కోని దున్నుతుండగ పచ్చి పాల భద్రయ్య అతని భార్య కోడలు వెళ్లి ట్రాక్టర్ లను ఆపిన ఆగకుండా దున్నుతూండగ ట్రాక్టర్ లకు అడ్డంగా భద్రయ్య వెళ్లిన ఆగకుండా తన భూమిని తనకండ్ల ఎందుకంటె దున్నుతుండగ మనస్తాపంతో పచ్చిపాల భద్రయ్య పురుగులమందు తాగి పడిపోవడంతో అతని భార్య బాగ్యమ్మ కోడలు స్వప్న వారి గ్రామం ఉసిరికాయలపల్లి లో ఉన్న బంధువులకు గ్రామస్తులకు జరిగిన విషయం తెలియపర్చగ వారు 108 కు తెలియపరచి రప్పించి భద్రయ్యను సమిపంలో ఉన్న ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి అక్కడ ప్రదము చికిత్స చేపించి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం జరుగుతుండగ భద్రయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.అతని కుటుంబ సభ్యులు ఆవెదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో గత ప్రభుత్వ హయాంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగి పోయి నందున భూ ఆక్రమణల పూర్వం మెదలైనదని నిరుపెద దళిత గిరిజన బిసిల భూములను కోంతమంది ఉన్నత దనిక వర్గాల వారు వారి రాజకీయ పలుకుబడితో నిరుపెద రైతుల భూములను దర్జాగా కబ్జా చేసుకుంటు న్నారని ఖమ్మం జిల్లా లో భూ ఆక్రమణ తో మారో రైతు మరణించిన రెండోవ రోజె సింగరేణి మండలం లోని ఉసిరికాయల పల్లి గ్రామస్తుడు భద్రయ్య పురుగులమందు త్రాగడం తో ఈవార్త దవనంల వ్యాపించి ప్రజల్లో చర్చంస నియంగ మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోని భూకబ్జా దారుల కబంద హస్తలనుండి కబ్జాకు గురైన పెదరైతులను ఆదుకోని వారి భూములను వారికి తిరిగి ఇప్పించాలని లెని పక్షంలో ఇలాంటి భూకబ్జా దారులు రాష్ట్ర వ్యాప్తంగా జీల్లా మండలం గ్రామంలో నుండి గళ్ళివరకు కబ్జా దారులు రాజకియ నాయకుల అండదండలతో భూకబ్జాలు చేస్తూ కోట్లాకు పడగెత్తు తున్నారని పక్కా జీల్లా ల్లో కూడా ఇలాంటి శంకర్ నాయక్ లు భూకబ్జాలు చేస్తూ దవనంలా వ్యపిస్తున్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న కూడా లెక్క చేయకుండా సింగరేణి మండలంలో శంకర్ నాయక్ లాంటివారు పాగా వేస్తున్నరని ప్రజలు బహిరంగ గనే అనుకుంటున్నారు ఈ విషయం లో ఖమ్మం జిల్లా రూరల్ ఎసిపి. కారేపల్లి సిఐ ఎస్ఐ లు సంఘటన గురించి విచారణ చేపట్టారు ప్రభుత్వం అధికారులు మండల తహశీల్దార్ నర్సింహరావు ఎస్ఐ ఎన్. రాజారాం ఆర్ఐ జార్జ్ తోపాటు సిబ్బంది భూమి దగ్గరకు వెళ్ళి భూమి ఆక్రమణ గురించి విచారణ చేపట్టి ఆక్రమణ చేసి నా వారిపై చర్యలు తీసుకోని బాదితులకు తగు న్యాయం చేస్తామని తెలిపారు.