ఓటింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలి

ఆర్డిఓ కె.శ్రీనివాస్ పిలుపు పరకాల నేటిధాత్రి పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లోని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటింగ్ శాతం పెంచుటకు కృషి చేయాలని పరకాల రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవో కే శ్రీనివాస్ రాజకీయ పార్టీల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లో ఓటింగ్ కోసం నూతన ఓటర్ నమోదు కార్యక్రమం ఓటరు ప్రక్రియను కొనసాగుతుందని ఓటు హక్కు నమోదు చేసుకుని వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఓటు…

Read More

హైదరాబాద్: కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మందికి గాయాలు; సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

హైదరాబాద్: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లోని ప్రముఖ కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు కాలిన గాయాలైనట్లు సమాచారం. సంఘటన జరిగిన తర్వాత గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్‌బాగ్‌లోని DRDO ఆసుపత్రికి తరలించారు, దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. 15 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి…

Read More

ఉద్యోగాల భర్తీకై చక్రంలో సుత్తి గుర్తుని గెలిపించుకుందాం

ఐఎఫ్టియు నాయకుడు చంద్రగిరి శంకర్ భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణి పరిరక్షణకై ఉద్యోగ అవకాశాలకై ఈనెల 27న సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్లలో బ్యాలెట్లో మొదటి గుర్తు అయిన చక్రంలో సుత్తి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కార్మికులని కోరిన చంద్రగిరి శంకర్ గతంలో 1,70,000 మంది ఉద్యోగస్తులు ఉన్న సింగరేణి నేడు 39వేల మందితో నడుస్తుంది దీనికి కారణం నాటినుండి నేటి వరకు సింగరేణి శాసిస్తున్న గుర్తింపు సంఘాలు కాదా అని తెలంగాణ గోదావరిలో బొగ్గు గని…

Read More

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దుగ్గొండి గ్రామ పార్టీ అధ్యక్షులు కూస రాజు తల్లి కూస మల్లికాంబ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు.బుదవారం మృతురాలి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, సర్పంచ్ మంజుల నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బూర…

Read More

మ్యూకో కూర్మై కోసిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ప్రాణాలు కాపాడిన యశోద వైద్య బృందం

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణానికి చెందిన 61 సంవత్సరాల వృద్ధుడు మూత్రపిండ మార్పిడి చేయించుకున్నారు వృద్ధుడికి తలనొప్పి ఆర్పికల్ నొప్పి ముక్కు నుండి తీవ్ర స్రావం తో యశోద హాస్పిటల్ మలక్ పెట్ కు పేషెంట్ ను తీసుకువచ్చారని హాస్పిటల్ సీనియర్ నే ప్రాలీజిస్ట్ డాక్టర్ శశికురణ్ తెలిపారు పేషెంట్ కు సరైన సమయంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడమని ఆయన తెలిపారు మ్యూ కోర్మై కోసిస్ ఇన్ఫెక్షన్…

Read More

కొత్త గనులు రాకుంటే సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకం..

ప్రశ్నించే గొంతుక ఏఐటీయూసీ సంఘం ప్రైవేటీకరణతో సింగరేణికి ప్రమాదం సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి ని గెలిపించండి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణిలో కొత్త గనులు రాకుండా సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓ సీ-2 లో పిట్ సెక్రెటరీ యండి.కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన గేటు మీటింగ్లో బ్రాంచ్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. గతంలో టీబీజీకేఎస్ సింగరేణి…

Read More

నూతన జిల్లా కమిటి ఎన్నిక

హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు హనుమకొండ జిల్లా గ్రామపంచాయితీ కారోబార్ & బిల్ కలెక్టర్ల ఉద్యోగుల జిల్లా సమావేశం పబ్లిక్ గార్డెన్ హనుమకొండ లో ఏర్పాటుచేసి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాతల్ల సదానందం రాష్ట్ర ఉపాధ్యక్షులు,వంగా రవీందర్ రాష్ట్ర కార్యదర్శి గారి ఆధ్వర్యలో ఈక్రింద తెలిపిన వారిని ఏక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు: తగరం శివ (హాసన్ పర్తి) జిల్లా ప్రధాన కార్యదర్శి: కుమ్మరి నగేష్ (కమలాపూర్) జిల్లా గౌరవ అధ్యక్షులు: గుడెళ్లి…

Read More

నవమాసాలు.. కృత్రిమ గర్భంలో! ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే మిషన్!!

ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే మిషన్!! భవిష్యత్తు మానవుడు ల్యాబ్‌లోనే!!! మాతృత్వం అనేది ఆడాళ్లకి ఓ వరం. అమ్మ అనే పిలుపుకోసం ఆమె ఎంతో తాపత్రయ పడుతుంది. పిల్లలు లేనివారు మొక్కని దేవుడు.. ఎక్కని గుడి ఉండదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ వంటి అనేక కృత్రిమ గర్భధారణ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కోరుకున్నప్పుడే తల్లి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా, కృత్రిమ గర్భధారణతో పిల్లలను కనే విషయం…

Read More

హామీ ఇచ్చిన యువ వికాసం పథకాన్ని త్వరగా అమలు చేసి విద్యార్థుల క్షేమం కొరకు ఆలోచించాలి

ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి…. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన యువ వికాసం పథకంలో భాగంగా విద్యా భరోసా కార్డు త్వరగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల క్షేమం కోసం ఆలోచించాలని ఏఐఎస్బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ విషయమై పుల్లని వేణు మాట్లాడుతూ….. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా యువ వికాసం పథకం కింద…

Read More

గ్రామ సర్పంచ్ గా..ప్రజల మదిలో కొమురోజు!

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 14 త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఆ అభ్యర్థియే సర్పంచ్ గా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మొగుళ్లపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన కొమురోజు శ్రీనివాస్ తమకు సర్పంచ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలింది. ప్రస్తుతం ఆయన పిఎసిఎస్ డైరెక్టర్ గా గెలుపొంది..మొగుళ్లపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపులో ఆయన పోషించిన…

Read More

ఉండండి ఆరోగ్యంగా..విహరించండి ఆనందంగా..

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎరబాటి మాతాజీ మొగుళ్లపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 14 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది..నిరంతరం మీకు అండగా ఉంటుంది..మహిళలకు అన్ని విధాలుగా సహకరిస్తుంది..ఆరోగ్యంగా జీవించండి..ఆనందంగా విహారించండని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరబాటి మాతాజీ అన్నారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చారని,…

Read More

మేడారం జాతర అభివృద్ధి

నిర్వహణ పనులు(ఈఈ)కి అప్పగించవద్దు ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ గతంలో మేడారం జాతర పనులు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎటునాగారం గిరిజన శాఖలో పనిచేస్తున్న , (ఈఈ) , నీ తొలగించాలని సంబంధిత గిరిజన శాఖ అధికారులకు మరియు ఐటిడిఓ పీవో గార్లకు గిరిజన సంఘాలు ప్రజాసంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. 2024…

Read More

డిగ్రీ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

ఏ. ఐ.ఎస్.బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: నూతనంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు రెండు సెమిస్టర్ లకు 50 శాతం సబ్జెక్టులు పాస్ కావాలని నిబంధనలను విరమిచ్చుకోవాలని ఏ. ఐ.ఎస్.బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ పాలకవర్గం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టి వేసే పరిస్థితి ఏర్పడిందని ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు,…

Read More

అయ్యప్ప స్వామి ఆలయంలో మహా అన్నదానం

పరకాల పట్టణంలోని హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ గురు స్వామి మాణిక్యం బాపూరావు ప్రారంభించారు.ఆలయ నిర్మాణ కర్త పరకాల ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చే నిర్మించిన అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా గురువారం నుండి జనవరి ఆరవ తారీఖు వరకు నిత్య అన్నదానం జరుగుతుందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపారు. అన్నదానంలో పాల్గొనేవారు ఆలయ క కమిటీని…

Read More

తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా జి ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

3వ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే జి ప్రసాద్ కుమార్ పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ ఆయనే. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో సహా 23 మంది సభ్యులు ప్రతిపాదించారని ఆయన గురువారం ఇక్కడ సభలో తెలిపారు. కొత్త స్పీకర్ ఎన్నికను ప్రకటించడానికి ముందు, డిసెంబర్ 9 వేడుకలకు హాజరుకాని సభ్యులతో…

Read More

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని 1999-2000 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన తమ తోటి స్నేహితుడు మాచర్ల శ్రీనివాస్ అనారోగ్య కారణాల వలన మృతి చెందగా తమ తోటి స్నేహితులు 38,000/- రూపాయలను శ్రీనివాస్ కూతురు నేహా పేరు మీద పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ బాండును శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందగట్ల సంతోష్,మార్త సుమన్, బాసని రవి, గుండు రాము, మార్త…

Read More

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

కాప్రా నేటి ధాత్రి డిసెంబర్ 12 సైనిక్ పూరి లోని భీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, అభిమానులు ,ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మీ అభిమానం, మీ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే ఉండాలన్నారు.

Read More

6 నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు పట్టించాలి.

సిడిపిఓ అవంతి. చిట్యాల, నేటిదాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ వన్ అండ్ టూ సెంటర్ ను సిడిపిఓ అవంతి మంగళవారం రోజున ఆకస్మిక తనిఖీ చేసినారు, వారు మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు తీసుకోవలసిన సమతుల్ ఆహారము ఆరోగ్య పరీక్షలు ప్రతినెల బరువు ఎత్తు చూయించుకోవడం అంగన్వాడీ కేంద్రానికి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల సమయంలో వచ్చి భోజనం చేయాలని అప్పుడే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా…

Read More

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 12 అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి అన్నారు ఈసీఎల్ ఎక్స్ రోడ్ లోని సాయిబాబా టెంపుల్ మరియు ఉప్పల్ బగాయత్ లోని కాలభైరవ స్వామి దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాసవి మాత…

Read More

తానంచ‌ర్ల శివారు ఆనకట్ట తండా దగ్గర పాలేరు వాగు ఆనకట్ట సందర్శించిన ఎమ్మెల్యే

ఆనకట్ట మరమ్మతులను వెంటనే చేపట్టాలి మరిపెడ : నేటి ధాత్రి. పాలేరు వాగుపై ఆనకట్ట నిర్మింపజేసి వెంటనే సమస్య తీరుస్తామని డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో దగ్గర పాలేరు వాగు ఆనకట్ట గత 10రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వంతెన పూర్తిగా తెగిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనకట్ట పరిశీలించిన వెంటనే అధికారులతో మాట్లాడి ఆనకట్ట పనులు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే తో…

Read More
error: Content is protected !!