నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట్ జిల్లా కుక్కునూరు పల్లి మండలం మెదినిపూర్ గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రైతుబంధు సబమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ సర్పంచ్ తాడెం దశరథం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరుపాక్షి రమేష్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ టిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు , ప్రబుత్వం చేసినా సంక్షేమ పథకలు చెపుతూ బి ఆర్ ఎస్ ను గెలిపించాలి ఈ కార్యక్రమంలో తధితరులు పాల్గొన్నారు