మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ను సన్మానించిన

చికెన్ సెంటర్ యజమానులు

మంథని :- నేటి ధాత్రి

మంథని కేంద్రం లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చికెన్ మార్కెట్ కి వచ్చిన మంథని మున్సిఫల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ని సన్మానించి మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ యజమానులు ఈ కార్యక్రమంలో వేముల రంజిత్ కుమార్ గౌడ్,ఎండి యాకుబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ టిఆర్ఎస్ నాయకులు పుప్పల భాగ్యలక్ష్మి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *