కొమురవెల్లి నేటిదాత్రి
ఉల్లెంగల ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగల ఏకనాదం గారు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి భవాని రుద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శరన్నవరాత్వాల దుర్గామాత పసుపు కుంకుమ ప్రసాదం అందజేశారు మళ్లీ మూడోసారి హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతారని బంగారు తెలంగాణ సాధిస్తారని అన్నారు