పేదవాడికి నీడ నివ్వడమే ప్రధాన లక్ష్యం

పేదవాడికి నీడ నివ్వడమే ప్రధాన లక్ష్యం

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మూగ అశ్విని కిషన్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది . ఇట్టి ఇంటికి స్లాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మూగ అశ్విన్ కిషన్ ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నీడ నివ్వడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం లో ముత్తారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మూగ రవి. ఆకోజు అశోక్ మూగ సంపత్. మండల రాజు పాండవుల స్వామి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version