మహనీయులు అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలి **
*మహాదేవపూర్ నవంబర్24నేటి ధాత్రి **
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పునరుద్దించాలని రిటైర్డ్ డి.ఎస్.పి దామెర నరసయ్య అన్నారు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 18 ఓ ఇసుకలారి అతివేగంతో వచ్చి ఢీకొనడంతో విగ్రహం దంసమైనందున సమాచారం తెలుసుకొని ఆదివారం రోజున రిటైర్ డిఎస్పి దామెర నరసయ్య పరిశీలించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదంతో అంబేద్కర్ విగ్రహం ధంసమైందని విగ్రహం స్థానంలో కౌశ్య విగ్రహాన్ని వెంటనే పునరుద్దించాలని రిటైర్ డి.ఎస్.పి ఉన్నారు ఆయన వెంట మోతే సాంబయ్య బుర్రి శివరాజు ఉన్నారు
