ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి….

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియ చేస్తూ. అలాగే. తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని ఈనెల 19 నిర్వహిస్తున్న. శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి డాక్టర్ .భానుచందర్ ఆధ్వర్యంలో. అలాగే ఆపిల్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల. 19. తారీకు.న తంగళ్ళపల్లిమండల కేంద్రంలో. ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని. తెలియజేస్తూ ఇట్టి వైద్య శిబిరానికి. N5T G. సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ.బడుతుందని. తెలియజేస్తూ నిర్వాహకులు. మాజీ .జెడ్పిటిసి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోడిఅంతయ్య మాట్లాడుతూ తంగళ్ళపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపుతూ తంగళ్ళపల్లి మార్కండేయ దేవస్థానం నిర్వహించబడే ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటికి సంబంధించి మరియు డెంటల్ వైద్య బృందంల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేసుకోవాలని తెలియజేస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈనెల .19.న .నిర్వహించి ఉన్న ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి పోస్టరును ఘనంగా ఆవిష్కరించారు. ఎట్టి కార్యక్రమంలో రంగు అంజయ్య. రెడ్డి ఐలయ్య. రంగు రాములు. గడ్డమీది అంతయ్య. కొంగరిమల్లేశం. జంగాపల్లిదేవయ్య. పెడతపల్లిమల్లేశం. N.5TG. టెక్నాలజీ సమస్త మేనేజింగ్ డైరెక్టర్ .ఆఫీజ్.బోర్డుఆఫ్ డైరెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version