
కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.
కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం. జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహిచడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన…