
*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!
*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి * ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట,నేటిధాత్రి: ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్…