
లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.
లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్. అన్ని పేద అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు. కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం. గతంలో డబుల్ బెడ్రమ్ ఇండ్లు కేటాయింపులో 50 వేలు తీసుకున్నారు, డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత. నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడమే, లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా. దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్…