పాఠశాలలో తడి, పొడి చెత్త ట్యాంకులు ఏర్పాటు: సర్పంచ్

పాఠశాలలో తడి చెత్త ,పొడి చెత్తకు ట్యాంకులు ఏర్పాటు

సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో తడి, చెత్త పొడి చెత్త కు సంబంధించిన ట్యాంకు ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూరియా కొడతా లేకుండా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మమత, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

సీసీ కెమెరాల అందజేసినగొల్ల, కురుమ సంఘం సభ్యులు…

సీసీ కెమెరాల అందజేసినగొల్ల, కురుమ సంఘం సభ్యులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామానికి గొల్ల కురుమ సంఘం సభ్యులు సీసీ కెమెరా ను అందజేశారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన సంఘం సభ్యులు సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ కు సీసీ కెమెరా ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి దొంగతనాలు, గొడవలు జరిగిన సిసి కెమెరా ఆధారంగా పసిగట్టవచ్చన్నారు. అలాగే మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి సహాయ పడవలసిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version