
ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి.
సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకకొరత మూడు వేల రూపాయల. నుండి నాలుగు వేల రూపాయలు టాక్టర్ ఇసుక అమ్ముతున్న ఇసుక అక్రమ దారులు ఆగిపోతున్న నిర్మాణాలు వారానికి మూడు రోజులు ప్రభుత్వం ఇసిక సప్లై చేయాలి ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్ సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి ) ఈరోజు సిరిసిల్ల…