బాధిత కుటుంబానికి భరోసా
నిజాంపేట నేటి ధాత్రి:
గత 15 రోజుల క్రితం నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లీలా గ్రూప్స్ చైర్మన్ మోహన్ నాయక్ బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో టెలికామ్ బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్, బాలరాజ్, సురేష్ నాయక్ లు ఉన్నారు.