
భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి…