
అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ.
అభ్యుదయ కవితా పతాక శ్రీ శ్రీ తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 30: సమాజంలోని అసమానతలపై తన రచనలతో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఎలుగెత్తి చాటిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని కొనియాడారు. బుధవారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిబాలోత్సవం అధ్యక్షులు నడ్డి నారాయణ అధ్యక్షతన శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి…