యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

యువజనోత్సవలలో.బాబు జగ్జీవన్.రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రతిభ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు. సృజనాత్మకత. న్యాయకత్వ. లక్షణాలు మరియు ఆధునిక ఆలోచనలను వెలికి తీసే కార్యక్రమం ద్వారా. అగ్రి యూత్ ఫెస్ట్. (యువజన ఉత్సవాలు) ఈనెల .18.వ తేదీ నుండి .21.వ. తేదీ వరకు మూడు రోజులపాటు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన. వారిని. గ్రీన్ ఎక్స్కో. స్టోరీ టెల్లింగ్. జానపద గీతాలు. ఒగ్గు కథ. డ్యాన్స్. బీట్ లైవ్ పోటీలలో. ప్రథమ స్థానంలో. నిలవగా. ఉపన్యాసం వ్యాసరచన. దేశభక్తి గీతరచన. స్పెల్ బి. ఏకో రంగోలి. లవ్ పెయింటింగ్ పోటీలలో. ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద .నృత ప్రదర్శనలో. తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు సృజనాత్మకతకు. ఈ యువజన ఉత్సవాలలో. ఓవరాల్ ఛాంపియన్షిప్ లను. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలు సొంతం చేసుకుంది. వీటిని.PJTAU. యువజన ఉత్సవాలలో.BJR. అగ్రికల్చర్ కాలేజీ .ఓవరా ల్. ఛాంపియన్షిప్ గా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ . డా. కె. బి. శ్వేతా దేవి. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు.ఇటువంటి కార్యక్రమాలు. నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తమ కళాశాలకు మంచి పేరు తీసుకోవడానికి కృషిచేసిన విద్యార్థులకు బోధన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర కరాటే పోటీలలో మెట్పల్లి విద్యార్థుల మెరుపు

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన మెట్పల్లి కరాటే విద్యార్థులు.
మెట్ పల్లి డిసెంబర్ 8 నేటి ధాత్రి

 

ఆదివారం రోజున పొన్నాల గార్డెన్ జగిత్యాల జిల్లా లో పవన్ కరాటే అకాడెమీ ఆర్గనైజర్ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో జె.కె.ఏ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా నుండి 53 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మెట్ పల్లి కి చెందిన 23 మంది కరాటే విద్యార్థులు వివిధ విభాగాల్లో 9 బంగారు పథకాలు, 5 వెండి పథకాలు, 9 కాంస్య పథకాలు గెలుపొందారు. అలాగే అత్యధిక బంగారు పథకాలు సాధించినా వంశినాయుడు మాస్టర్ కరాటే అసోసియేషన్ కు ఓవరాల్ ఛాంపియన్ షిప్ కప్ కైవసం చేసుకున్నారు.అనంతరం టోర్నమెంట్ ప్రధాన జడ్జ్ రచ్చ శ్రీనివాస్ మాస్టర్,ఆర్గనైజర్ పవన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా విద్యార్థులకు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేసారు. వివిధ జిల్లాల నుండి 500 మంది కరాటే విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
జగిత్యాల జిల్లా ఎం.ఎల్.ఏ సంజయ్ కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ పవన్, శ్రీనివాస్, లింగయ్య, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు నవీన్, వంశీనాయుడు, విశ్వ తేజ కరాటే విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version